Home Search
శబరి - search results
If you're not happy with the results, please do another search
ఇరుముడిని క్యాబిన్ లగేజీలో తీసుకెళ్లొచ్చు..
మనతెలంగాణ/హైదరాబాద్: విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెసులుబాటు కల్పించింది. భక్తులు సంప్రదాయంగా తీసుకెళ్లే ఇరుముడిని క్యాబిన్ లగేజీలో తీసుకువెళ్లేందుకు అనుమతించింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప...
సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్.. ప్రమాణం చేయించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) గా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు....
పునీత్ రాజ్కుమార్ గొప్ప నటుడు
కర్ణాటక రత్న పురస్కారానికి అసలైన అర్హుడు పునీత్
అవార్డు ప్రధానోత్సవానికి హాజరైన నటులు రజనీకాంత్, ఎన్టీఆర్
మన తెలంగాణ, హైదరాబాద్ : నవంబర్ 1వ తేదీ సందర్భంగా కర్ణాటక అసెంబ్లీ విధాన సౌధలో కన్నడ రజోత్సవం...
‘యశోద’లో కథే హీరో
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ’యశోద’. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు....
ఉప సర్పంచ్ ను హత్య చేసిన మావోలు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి పంచాయతీకి చెందిన ఉప సర్పంచ్ ను మావోయిస్టులు చంపేశారు. పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పనిచేస్తున్నాడనే అనుమానంతో ఉపసర్పంచ్ ఇర్పరామారావును హత్య చేశారు....
సముద్రం పాలు
2275టి.ఎం.సి.లు వృధా
సీజన్ మొదటి నెలలోనే గోదావరికి భారీవరద
ప్రమాదకరంగా ప్రవహించిన ఉపనదులు
పరివాహక ప్రాంతం, ఆయకట్టు మొత్తం జలమయమే
మన తెలంగాణ/హైదరాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభమైన మొదటి నెలన్నర రోజుల్లోనే గోదావరి నది ఉగ్రరూపం దాల్చడమే కాకుండా...
ఇరు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి…
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా మరో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు బుధవారం...
సింహబలంతో కొత్త పార్లమెంట్
9500 కిలోల జాతీయ చిహ్నాం
ప్రధాని మోడీ ఆవిష్కరణ
స్పీకర్తో కలిసి ఆవరణలో పూజలు
న్యూఢిల్లీ : నిర్మాణంలో ఉన్న నూతన పార్లమెంట్ భవనంపై దేశ జాతీయ చిహ్నం ప్రతిమను ప్రధాని నరేంద్ర మోడీ...
ప్రాణ నష్టం నివారణకే కాల్పులు
ఆయిల్ నిల్వలపై ఆందోళన కారుల దాడీకి యత్నం
ఘటనలో 2వేల మంది ఆర్మీ
దాడుల్లో 9మంది పోలీసులు, 16మంది అభ్యర్థులకు గాయాలు
46మందిపై కేసులు నమోదు, 30 ట్రైన్ కోచ్లు ధ్వంసం
రూ.20 కోట్ల రైల్వే ఆస్తుల నష్టం: రైల్వే...
తెలంగాణను కేంద్రం మోసం చేసింది: భట్టి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రంలో ఉన్నబిజేపి ప్రభుత్వం మోసం చేసిందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం అసెంబ్లీలో భట్టి మాట్లాడుతూ తాము ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని...
సకల సంతోషాల సంక్రాంతి
సంక్రాంతి పండుగ వ్యవసాయ పండుగ. రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి. అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు. పంటలు పండటానికి...
‘శరణం అయ్యప్ప’ ఎలా వచ్చింది?
పదో శతాబ్దం వరకు కేరళ ప్రాంతం బౌద్ధుల, జైనుల ప్రాబల్యంలో వుంది. అందుకు ఆధారాలు చాలా దొరికాయి. ఆ కాలపు బుద్ధుడి విగ్రహాలెన్నో కేరళ తవ్వకాల్లో బయటపడ్డాయి. అలపుజ (కరుమాదికుట్టన్), నెయ్యంటింకర, కరునాగప్పల్లి,...
కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
ప్రమాదకరస్థాయిని మించిన పంబా డ్యామ్
ఒక్క రోజు యాత్రను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కేరళలోనూ భారీ వర్షాలు కురవడంతో శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు శనివారం నాడు...
కేరళలో ఎడతెరిపి లేని భారీ వర్షాలు …
పొంగిప్రవహిస్తున్న నదులు, ఆనకట్టలు
శబరిమలై భక్తులను పరిమితం చేయాలని నిర్ణయం
ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్లో రెడ్అలెర్ట్
ఇడుక్కి (కేరళ) : కేరళలో శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సెంట్రల్ కేరళ...
ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు కలెక్టర్ ప్రసవం: మంత్రి పువ్వాడ అభినందనలు..
ఖమ్మం: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయిన అదనపు కలెక్టర్ స్నేహాలతకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అభినందనలు తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మాతా, శిశు కేంద్రంలో...
16 నుంచి అయ్యప్ప ఆలయంలో తులామాస పూజలు
తిరువనంతపురం : తులామాసం పూజలు కోసం శబరిమలై లోని అయ్యప్పస్వామి ఆలయాన్ని ఈనెల 16 నుంనచి తెరుస్తున్నారు. ఈనెల 17 నుంచి 21 వరకు భక్తులను అనుమతించడం అవుతుందని, అయితే వర్చువల్ క్యూ...
శారదక్క లొంగుబాటులో ఉత్కంఠ..?
హైదరాబాద్: ప్రజా సమస్యల కోసం ఉదమ్య బాట పట్టిన హరిబూషన్ సంచాలనాలకు కేంద్రం బింధువై తన దైన శైలిలో ఉద్యమాలను బలోపేతం చేసిన నాయకుడి భార్య జెజ్జరి సమ్మక్క అలియాస్ శారద అక్క...
వాష్ రూమ్కు వెళ్తున్నానని చెప్పి…. యువతి అదృశ్యం…
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ యువతి వాష్ రూమ్కు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి అదృశ్యమైంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మినీ ఎంజెల్ (22) యువతి స్టాప్ నర్సుగా హైదరాబాద్లో...
పట్టపగలే నడిరోడ్డుపై చైన్ స్నాచింగ్
మక్తల్: పట్టపగలు మహిళ మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన సంఘటన నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలంలో శనివారం చోటుచేసుకుంది. బైకు పైన వచ్చిన దుండగులు పట్టణంలోని శబరి కాలనీలో భారతి అనే...
మహిళా అర్చకులు!
మహిళలను ఆలయ అర్చకులుగా నియమించాలన్న తమిళనాడు డిఎంకె ప్రభుత్వ నిర్ణయం అది అధికారానికి వచ్చినప్పటి నుంచి వేస్తున్న సరికొత్త అడుగుల జాడలోనే ఉన్నది. పురాతన ద్రవిడ సంస్కృతిని పునరుద్ధరించే ఆశయంతో తీసుకున్న నిర్ణయంగా...