Home Search
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - search results
If you're not happy with the results, please do another search
హెచ్చుతగ్గుల మధ్య స్వల్ప లాభాలు
93 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయినప్పటికీ ఆఖరి సమయంలో సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. హెచ్డిఎఫ్సి, ఐటిసి, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందుస్తాన్...
మాల్యా చరాస్తులను విక్రయించండి…
ముంబై: బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చెందిన చరాస్తులను విక్రయించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. రుణాలను తిరిగి రాబట్టుకునేందుకు గాను మాల్యా చరాస్తులను...
గణాంకాలే సాక్ష్యం
తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానం
సంపాదనలో తెలంగాణ ప్రజలే టాప్
ఐదేళ్ళల్లో అనూహ్య పెరుగుదల
2022-23లో తలసరి ఆదాయం రూ.3,12,398
2017-18లో తలసరి ఆదాయం రూ.1,58,360
2023లో జాతీయ తలసరి ఆదాయం రూ.1,72,276
5ఏళ్ళల్లో 28.52% పెరిగిన తలసరి ఆదాయం
25.33%తో రెండో...
గార ఎస్బిఐ బ్రాంచిలో బంగారు రుణాల సంచులు మాయం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా గార స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) బ్రాంచ్లో60 బంగారు రుణాల సంచులు మాయమైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై లోతైన విచారణ కొనసాగుతోందని, ఈ విషయాన్ని కస్టమర్లకు ఇప్పటికే...
అభివృద్ధిలో అగ్రస్థానం – అప్పుల్లో చివరిస్థానం
అప్పులు చేసిన రాష్ట్రాల్లో 23వ స్థానంలో తెలంగాణ
అభివృద్ధి చేసిన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో తెలంగాణ
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించడంలో, ఆర్థికాభివృద్ధిని సాధించడంలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా...
ఆర్బిఐ మాజీ గవర్నర్ వెంకటరమణన్ కన్నుమూత
చెన్నై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్బిఐ) మాజీ గవర్నర్ ఎస్ వెంకటరమణన్( 92) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శనివారం ఆయన తుది శ్వాస విడిచారు.ఆయనకు ఇద్దరు కుమార్తెలు. భార్య గిరిజా...
కాంగ్రెస్ వస్తే కొలువులు, కంపెనీలు బెంగళూరుకు…
కర్నాటక డిప్యూటీ సిఎం డి కె శివకుమార్ లేఖతో బట్టబయలు అయిన కాంగ్రెస్ కుట్ర
ఫాక్స్కాన్కు రాసిన లేఖలో కాంగ్రెస్ స్కెచ్ను వివరించిన డికె
తెలంగాణలో వచ్చేది ఫ్రెండ్లీ ప్రభుత్వమే
అక్కడ...
అవినీతి అంతానికి పౌర ప్రతిజ్ఞ
ప్రతి ఏడాది మాదిరి ఈ సంవత్సరం కూడా కేంద్ర నిఘా సంస్థ (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్) 30 అక్టోబర్ నుండి 5 నవంబర్ దాకా ఏడు రోజుల పాటు జాగరూకత అవగాహనా వారం...
ఎన్సీపీ ఎంపీ ఆస్తుల ఎటాచ్.. వాటి విలువ రూ. 315 కోట్లు …!
ముంబై : ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎంపీ ఈశ్వర్లాల్ శంకర్లాల్ జైన్ లాల్వానికి చెందిన ఆస్తులను ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ) అటాచ్ చేసింది. విండ్మిల్స్, బంగారం,...
గెలుపే వారి చూపు
1981లో పారిస్లో మొదలైన ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ ఫెడరేషన్ కళ్లు కనబడని వారితో వీలైనన్ని ఆటలు, పోటీలు నిర్వహిస్తోంది. కప్పు, పతకాలు అందించి వారిలో ప్రోత్సాహ ఉత్సాహాలను నింపుతోంది. 2012 నుండి పురుషుల,...
సిఎం కెసిఆర్ మార్గదర్శకంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఐటి రంగం
1500 ఐటి కంపెనీలకు నిలయంగా మారిన నగరం
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దార్శనిక నిర్ణయాలతో ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్నది....
సరూర్నగర్ రైతు బజార్ వద్ద యుబిఐ అవుట్రీచ్ ప్రోగ్రామ్
మన తెలంగాణ/ హైదరాబాద్ : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబిఐ) కోఠి రీజినల్ ఆఫీస్ వారు సరూర్నగర్ రైతు బజార్ వద్ద అవుట్రీచ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. బ్యాంకింగ్ కార్యకలాపాలకు మార్కెట్తో ఒప్పందంలో భాగంగా...
ఆ నాలుగు యాప్లు మరీ డేంజర్
సిటీబ్యూరో: సైబర్ నేరస్థులు రోజుకో కొత్త రకం ప్లాన్లతో డబ్బులు కొట్టేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు ఎక్కువ అవుతుండడంతో ఆయాబ్యాంకులు నేరుగా ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నాయి. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా...
నోటుపై వేటు…
ముంబయి: ఆరేళ్ల క్రితం వెయ్యి, రూ.500 నోట్ల రద్దు తర్వాత ప్రవేశ పెట్టిన రూ.2 వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్బిఐ) కీలక నిర్ణయం తీసుకొంది. మార్కెట్లో చెలామణిలో ఉన్న...
ఎస్హెచ్జిల ఖాతాల్లో రూ.217కోట్లు జమ
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోకి రూ.217 కోట్లు జమ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,03,535 సంఘాల నుంచి రూ.217.61 కోట్ల మేర బ్యాంకులు అధికంగా వడ్డీని వసూలు చేశారని...
హింసాత్మక హిందూ జాతీయవాదం!
భారత ప్రధాని నరేంద్రమోడీ, ప్రపంచ కుబేరుడు గౌతవ్ు ఆదాని ఇద్దరూ ఒకరి ఎదుగుదలతో మరొకరు లబ్ధి పొందారు. వారిద్దరి అనుబంధం ఇప్పుడు పరిశీలనలో ఉంది. భారత దేశం విదేశీ శక్తుల దాడికి గురవుతోంది....
శాసనోల్లంఘన ఉద్యమం
గాంధీ నాయకత్వంలో ప్రారంభమైన రెండో అతిపెద్ద ప్రజా పోరాటం శాసనోల్లంఘన ఉద్యమం.
ఉద్యమానికి కారణాలు..
1927 బ్రిటీష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రకటన చేసింది.
1919 రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించుటకు గాను నియమించబడిన కమీషన్...
అప్పుల్లో అడుగున.. ఆర్థికంలో అగ్రభాగాన
ఆర్థిక నిర్వహణ, క్రమశిక్షణలో తెలంగాణ టాప్
నిగ్గుతేల్చిన ఆర్బిఐ నివేదిక
48శాతం అప్పులతో జమ్మూకశ్మీర్ అగ్రస్థానం, 16.1%తో ఆఖరి స్థానాల్లో తెలంగాణ, ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో పెరిగిన తెలంగాణ పరపతి, రుణదాతల్లో రాష్ట్రంపై...
కుదేలవుతున్న చిన్న పరిశ్రమలు
గత పదహారు నెలలుగా కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. మొదటి దశ కరోనా ఉధృతితో వ్యాపారాలు, ఉద్యోగాలు కోల్పోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ) రెండవ దశ కరోనా ధాటికి...
ఎస్బిఐలో ఐదు వేల ఉద్యోగాలు….
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్త చేస్తోంది. భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎస్ బిఐలో క్లర్క్ పోస్టులతో క్లరికల్ పోస్టులు...