Home Search
నోటిఫికేషన్ - search results
If you're not happy with the results, please do another search
ఇక చాలు
నేటి సాయంత్రంతో ముగియనున్న పురపోరు ప్రచారం
ఎన్నికల విధుల్లో 55వేల మంది సిబ్బంది
8,111 పోలింగ్ స్టేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 2727, తొమ్మిది కార్పొరేషన్లలో 80 వార్డులు ఏకగ్రీవం
పోలింగ్ జరగనున్న వార్డులు 2,972
బరిలో 12,898...
టిఎస్ ఎస్పిడిసిఎల్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టిఎస్ ఎస్పిడిసిఎల్)లో వివిద పోస్టుల భర్తీకి గాను నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ మార్కుల జాబితా కోసం...
ఆధార్తోనే సాయం
ఉగ్రవాద, మత ఘర్షణల బాధితులకు తోడ్పాటుపై కేంద్రం ప్రకటన
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్
న్యూఢిల్లీ : ఉగ్రవాదం, మతఘర్షణల బాధితులకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి...
తక్కువ ధరకే హానర్ బ్యాండ్ 5ఐ
ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు హువావే తన కొత్త స్మార్ట్బ్యాండ్ హానర్ బ్యాండ్ 5ఐ ని ఇండియన్ మార్కెట్ లో తాజాగా విడుదల చేసింది. 7 రోజుల బ్యాటరీ బ్యాకప్ తదితర అద్భుత...
పౌరసత్వ భంగాన్ని నిరూపిస్తారా?
రాహుల్, మమతలకు అమిత్ షా సవాల్
జబల్పూరు : నూతన పౌరచట్టంపై రాహుల్ గాంధీ, మమత బెనర్జీలకు హోం మంత్రి అమిత్ షా సవాలు విసిరారు. ఈ నేతలు పౌరసత్వ చట్టం తప్పని నిరూపిస్తారా?...
మరోసారి ఆలోచించండి
సిఎఎ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ల్ని రద్దు చేయండి
ప్రధాని మోడీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి
ప్రధానితో భేటీ తర్వాత ఆందోళనలో పాల్గొన్న మమత
కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై పునరాలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి చెప్పానని పశ్చిమ...
ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగనీయం
ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
చిన్న పొరపాటు కూడా జరుగకుండా చర్యలు
మూల్యాంకనం చేసే ఎగ్జామినర్లకు శిక్షణ
ఇంటర్ ఆన్లైన్ ఫిర్యాదు విధానం (బిఐజిఆర్ఎస్) ప్రారంభంలో సిఎస్
హైదరాబాద్ : ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో...
మున్సిపల్ ఎన్నికలపై విచారణ రేపటికి వాయిదా
హైదరాబాద్: తెలంగాణ మునిసిపల్ ఎన్నికలపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. రేపు సాయంత్రం వరకు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్ను న్యాయస్థానం ఆదేశించింది. మునిసిపల్ నోటిఫికేషన్ లో నిబంధనలను పాటించలేదని...
267 పిపి పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
నాంపల్లి:తెలంగాణ వ్యాప్తంగా కోర్టుల్లో చాన్నాళ్లుగా భర్తీ ప్రక్రియకు నోచుకుని 267 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టుల నియమాకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయా పోస్టులను మంజూరు...
6న పుర పోరు రిజర్వేషన్లు
కొత్త చట్టం ప్రకారమే ఎన్నికల షెడ్యూలు
ప్రభుత్వం అనుమతే ప్రధానం, గత చట్టం ప్రకారమైతే అఖిలపక్ష భేటీ ఉండేది
విపక్షాల ఆరోపణలు వాస్తవం కాదు
ముసాయిదా, ఓటర్ల జాబితా విడుదల చేశాం, అభ్యంతరాలు స్వీకరించి 4న...