Home Search
పారిస్ - search results
If you're not happy with the results, please do another search
‘హంట్’లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్, ఫ్రెండ్షిప్ ఉంటాయి – భరత్
నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేష్ దర్శకత్వం వహించారు. ఇందులో తమిళ హీరో భరత్ ప్రధాన...
ప్రపంచం లోనే అత్యంత వృద్ధురాలు.. 118వ ఏట కన్నుమూసిన ఫ్రెంచి సన్యాసిని లూసిల్
పారిస్ : ప్రపంచం లోనే అత్యంత వృద్ధురాలు, సిస్టర్ ఆండ్రీగా గుర్తింపు పొందిన ఫ్రెంచి సన్యాసిని సిస్టర్ లూసిల్ రాండన్ (118) మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో టొలాన్ నగరం లోని...
బ్రెజిల్లో కుట్రపూరిత విధ్వంసం!
బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రలో భాగంగా మాజీ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులు, ఆయన ఆదేశాల మేరకు నేషనల్ కాంగ్రెస్, సుప్రీంకోర్టు, అధ్యక్షుని ప్యాలెస్లపై దాడి చేసి విధ్వంసానికి...
పాకిస్తాన్ దివాలా తీయనుందా?
గోధుమ పిండి ధర కిలో రూ.150 కి పెరిగింది. వంట గాస్ 11.8 కిలోల బండ ధర రూ. 2,550. విద్యుత్ ఉత్పత్తి తగినంత లేక దుకాణాలను ముందుగానే మూసివేయాలని ఆదేశిస్తున్న అధికారులు....
తాగిన మైకంలో ప్రయాణికురాలి దుప్పటిపై మూత్రవిసర్జన
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో మద్యం మత్తులో ఒక ప్రయాణికుడు సహ ప్రయాణికురాలైన ఒక 70 ఏళ్ల మహిళపై మూత్ర విసర్జన చేసిన సంఘటన నవంబర్ 26న జరుగగా పది రోజులకే ఇలాంటిదే...
మనోహరం.. మూసీ తీరం
హైదరాబాద: మూసీనది సమగ్ర ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. రెండు, మూడేళ్లలో మూసీనది మురికికూపం నుంచి పూర్వవైభవాన్ని సంతరించుకోనుంది. అందులో భాగంగా లండన్లోని ఏథెన్స్, పారిస్లోని సెయిన్ నదుల సుందరీకరణ కన్నా మరిన్ని...
వాతావరణంపై సమష్టి ఎప్పుడు?
2022 ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు (కాప్ 27), నవంబర్ 6 నుండి 18 వరకు ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేక్లో నేడు ప్రారంభం అవుతున్నది. పారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ సామూహిక వాతావరణ...
సూర్యకుమార్కు టాప్ ర్యాంక్..
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత సంచలనం సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానానికి ఎగబాకాడు. బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో సూర్యకుమార్ పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ను వెనక్కి నెట్టి...
నేడే దాయా’ఢీ’
మెల్బోర్న్: టి20 ప్రపంచకప్ సూపర్12లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో టీమిండియా తలపడనుంది. కిందటి ప్రపంచకప్లో పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో భారత్ పోరుకు...
కేంద్ర బలగాల ఓవరాక్షన్
మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న కేంద్ర బలగాల (సిఆర్పిఎఫ్) ఓవరాక్షన్పై ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన వెంటనే ప్రగతి భవన్లో నిర్వహించిన...
ఇదే రోజు రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి: హరీష్ రావు
సిద్దిపేట: చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ...
మానవాభివృద్ధిలో గుజరాత్రే!
ఐరాస ప్రకటించే మానవ అభివృద్ధి సూచిక 2021లో 191కి గాను మన దేశం 132వ స్థానానికి తగ్గింది. (దీన్ని ప్రకటించిన సంవత్సరాన్ని బట్టి 2022 సూచిక అని కూడా పిలుస్తున్నారు) దీనికి గాను...
లంబో’ధర దడ’
మన తెలంగాణ/హైదరాబాద్ : వినాయక విగ్రహాల ధరలు విపరీతంగా పెరగడంతో హూయెగహాల కొనుగోలు భక్తులకు భారం గా మారింది. విగ్రహాల తయారీకి ఉపయోగించే రంగులు, అలంకరణ సామగ్రి తదితర ముడి సరుకులపై జిఎస్టి...
కఠోర చమత్కృతుల ఆస్కార్ వైల్డ్
Oscar Wilde (1854 - 1900)
కళ కళ కోసమే. కళ (Art) ఏక కాలంలో బాహ్యం, ప్రతీకాత్మకం (Symbol) - Oscar Wilde.
పగిలిన నీ చితాభస్మ కలశం
పరాయి కన్నీళ్ళతో నిండ నున్నది,
ఏడ్చే వాళ్ళంతా...
ఇమ్రోజ్ తొలి సంపాదకుడెవరు?
యథాతథ ఒప్పందం ప్రకారం హైదరాబాద్లో భారత ప్రభుత్వం ఏజెంట్గా నియమించబడిన వ్యక్తి కె.ఎం మున్షీ.
ఇతనికి బ్రిటీష్ ప్రతినిదితో సమాన హోదా ఉంటుంది.
కె.ఎం మున్షీ అధికార నివాసం గతంలో బ్రిటీష్ ప్రతినిధి నివాసం ఉన్న...
45 పిస్టల్స్తో పట్టుబడ్డ దంపతులు
స్మగ్లింగ్లో దిట్టలు ... మరో వ్యక్తి ఫరార్
న్యూఢిల్లీ : 45 పిస్టల్స్తో వచ్చిన భారతీయ దంపతులను స్థానిక విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం కస్టమ్స్ అధికారులు...
ఉద్యమం వినా మరో మార్గం లేదు
బడి బాగోలేదని గగ్గోలు పెడతాం, పిల్లలకు సరైన మెంటారింగ్ ఎప్పుడో? అని చింతిస్తుంటాం, పంతుళ్లకు నిజమైన ఓరియేంటేషన్ కావాలని వాదిస్తుంటాం, యాజమాన్యాలకు వసూళ్ల మీద తప్ప సేవల నాణ్యతపై ధ్యాసెక్కడిది? అని తల...
సత్యసాయి జిల్లాలో ప్రమాదంపై సిఎం జగన్ దిగ్బ్రాంతి
అధికారులకు సీఎం ఆదేశాలు
అమరావతి: సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత్ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్...
సురేఖ జోడీకి స్వర్ణం
పారిస్: ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్3 టోర్నమెంట్లో భారత్కు చెందిన జ్యోతి సురేఖ,అభిషేక్ వర్మ జంట మిక్స్డ్ విభాగంలో స్వర్ణం సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో సురేఖ జోడీ...
ముంబై ఉగ్రదాడుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు
లాహోర్(పాకిస్థాన్): ముంబై 26/11 ఉగ్రదాడుల ప్రధాన నిర్వాహకుడు సాజిద్ మజీద్ మీర్కు పాకిస్థాన్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2008 ముంబై దాడుల ప్రధాన నిర్వాహకుడు అయిన నిషేధిత లష్కరే...