Home Search
రిలయన్స్ ఇండస్ట్రీస్ - search results
If you're not happy with the results, please do another search
రెండో రోజూ లాభాలు
1,223 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. ఫైనాన్షియల్, ఆటోమొబైల్ స్టాక్స్లో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు లాభాల బాటపట్టాయి. మార్కెట్...
ఫ్యూచర్తో అమెజాన్ చర్చల ప్రతిపాదన
చర్చల ద్వారా ఒక పరిష్కారానికి రండి
ఇరు పార్టీలను ఆదేశించి సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : చాలా కాలంగా కొన్న న్యాయ పోరాటానికి ముగింపు పలికేందుకు ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఫ్యూచర్ గ్రూప్తో చర్చల...
ఐపిఎల్ బ్రాడ్కాస్ట్ రైట్స్ రేసులో బడా కంపెనీలు!
ముంబై: ప్రపంచంలోనే అత్యంత జనాదారణ కలిగిన క్రికెట్ లీగ్గా పేరు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రసార హక్కులను సొంత చేసుకునేందుకు పలు బడా కంపెనీలు రంగంలోకి దిగనున్నాయి. ఐపిఎల్ బ్రాడ్కాస్ట్...
7లక్షల కోట్లు ఆవిరి
1024 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
రూ.7 లక్షల కోట్లు ఆవిరి..
గత మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు కోల్పోయిన విలువ
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
1,024 పాయింట్లు పడిపోయిన...
స్టార్టప్లలో జియో $15 మిలియన్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ : ‘టు’ అనే స్టార్టప్లో 15 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన టెక్నాలజీ సంస్థ జియో ప్లాట్ఫామ్ ప్రకటించింది. స్టార్టప్లో పూర్తి డిల్యూటెడ్ బేసిస్తో 25 శాతం...
ఎల్ఐసి విలువ రూ.15 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) కోసం కసరత్తు వేగంగా జరుగుతోంది. జనవరి చివరి వారంలో కంపెనీ ఈ ఒపిఒ కోసం...
బుల్ జోరు
533 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : ఈ వారంలో వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 533 పాయింట్ల లాభంతో 61,150 వద్ద ముగిసింది. నిఫ్టీ...
ఆ తీర్పు తప్పని నిర్థారించండి
ఢిల్లీ కోర్టులో అమెజాన్పై ఫ్యూచర్ రిటైల్
న్యూఢిల్లీ : సింగపూర్ కోర్టులో అమెజాన్కు అనుకూలంగా ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని నిర్ధారించాలని దేశీయ సంస్థ ఫ్యూచర్ రిటైల్ న్యూఢిల్లీ కోర్టును కోరింది. ఫ్యూచర్ గ్రూప్పై హక్కులను...
ఇడిపై అమెజాన్ దావా
న్యూఢిల్లీ : రెండేళ్ల క్రితం అంటే 2019 సంవత్సరంలో జరిగిన ఒప్పందానికి సంబంధించి దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి)పై కోర్టును ఆశ్రయించింది. విదేశీ పెట్టుబడుల చట్టాల...
ఫ్యూచర్తో అమెజాన్ ‘2019 డీల్’ రద్దు
అమెరికా ఇకామర్స్ సంస్థపై రూ.200 కోట్ల జరిమానా: సిసిఐ ఆదేశాలు
న్యూఢిల్లీ: ఫ్యూచర్ కూపన్స్తో 2019లో అమెజాన్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని దేశీయ యాంటిట్రస్ట్ బాడీ సిసిఐ(కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) రద్దు చేసింది. అంతేకాదు...
కొనసాగుతున్న బుల్ ర్యాలీ
157 పాయింట్లు పెరిగి
ముంబై : వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. అయితే గురువారం ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ మార్కెట్లు ముందుకు సాగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మాస్యూటికల్స్ షేర్లు...
డిజిటల్ విప్లవం
ముందుచూపుతో డేటా ప్రైవసీ, క్రిప్టోకరెన్సీ బిల్లులు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ : భారతదేశం తొలిసారిగా డిజిటల్ విప్లవాన్ని చూస్తోందని, డిజిటల్ సమాజాన్ని నిర్మించే దిశగా వేగంగా అడుగులు వేస్తోందని బిలియనీర్, రిలయన్స్...
ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గౌతమ్ అదానీ
ముకేశ్ అంబానీ వెనక్కి
ముంబయి: ఇంతకాలం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా వెలుగొందారు. కానీ ఇప్పుడు గౌతమ్ అదానీ ఆయనని వెనక్కి నెట్టేసి అగ్రస్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం గౌతమ్...
మూడు రోజుల నష్టాలకు బ్రేక్
767 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : వరుసగా మూడు రోజులుగా నష్టాలను చూస్తున్న మార్కెట్లకు వారాంతం శుక్రవారం ఊరట లభించింది. ఐటి స్టాక్స్, ఇతర ఇండెక్స్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. మార్కెట్...
ముఖేశ్ అంబానీ కుటుంబం లండన్కు వెళ్లిపోతుందా?!
న్యూఢిల్లీ: భారత్లో అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేశ్ అంబానీ. ఆయన లండన్లో ఉన్న బకింగ్హమ్షైర్లో రూ. 592 కోట్లు పెట్టి కొన్న 300 ఎకరాల ప్రదేశానికి తన కుటుంబసమేతంగా...
జియో-బిపి తొలి పెట్రోల్ పంప్
న్యూఢిల్లీ : తొలిసారిగా ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు బహుళ ఇంధన ఎంపికలను ఆఫర్ చేస్తూ తొలిసారిగా జియోబిపి పెట్రోల్ పంప్ను రిలయన్స్ బిపి మొబిలిటీ లిమిటెడ్(ఆర్బిఎంఎల్) ప్రారంభించింది. బిలియనీర్ ముకేశ్...
14వ సారి అత్యంత సంపన్న భారతీయుడిగా ముఖేశ్ అంబానీ
న్యూఢిల్లీ: సంపన్న భారతీయులు-2021 జాబితాను ఫోర్బ్ విడుదల చేసింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ(64) అగ్రశేణిలో నిలిచారు. ఈ ఏడాది ఆయన మరో 4 బిలియన్ డాలర్లను తన నెట్వర్త్కు...
బ్యాంకులు, ఆర్ఐఎల్ దన్ను
403 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై : ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలను నమో దు చేశాయి. మెటల్, ఫార్మా, బ్యాంక్స్, పవర్ స్టాక్స్ లాభపడ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి...
సంస్కరణల ఫలాలు అందరికీ సమానంగా అందలేదు: ముకేశ్ అంబానీ
సంస్కరణల ఫలాలు అందరికీ సమానంగా అందలేదు
ఈ దిశగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది
2047 నాటికి అమెరికా, చైనాల సరసన భారత్
ఆర్థిక సంస్కరణలపై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: మూడు దశాబ్దాల ఆర్థిక సంస్కరణల...
ఉద్యోగులకు టీకా ఖర్చంతా మేమే భరిస్తాం
బెంగళూరు: తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులతో పాటుగా వారి కుటుంబ సభ్యులందరికీ కొవిడ్ టీకా వేసేందుకు అయ్యే ఖర్చును తామే భరించనున్నట్లు ప్రముఖ ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీ సంస్థ టివిఎస్...