Home Search
రిలయన్స్ ఇండస్ట్రీస్ - search results
If you're not happy with the results, please do another search
కరోనాపై పోరాటంలో.. కీలక దశలో ఉన్నాం
ఇప్పుడు విశ్రాంతి, నిర్లక్షం వద్దు, కేంద్రం సాహసోపేత సంస్కరణలు చేపట్టింది, దేశీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోనుంది: ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ : కరోనా వైరస్పై పోరాటంలో భారతదేశం కీలక దశలోకి ప్రవేశించిందని, ఈ...
వాటాదారులను ‘ఫ్యూచర్’ తప్పుదోవ పట్టిస్తోంది..
సెబీకి అమెజాన్ ఫిర్యాదు
న్యూఢిల్లీ : ఇకామర్స్ దిగ్గజం అమెజాన్, కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్ మధ్య వివాదం మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి చేరుకుంది. ఫ్యూచర్ గ్రూప్ అవాస్తవాలతో వాటాదారులను తప్పుదోవ పట్టిస్తోందంటూ అమెజాన్...
నాన్న స్ఫూర్తితోనే ‘జియో’
వస్త్ర సంస్థతోనే మనుగడ కష్టమన్న ధీరూబాయ్ మాటలే ప్రేరణ
తరువాతి తరం ప్రతిభకు పెట్టుబడి పెట్టాలని చెప్పేవారు
ముఖేష్ అంబానీ వెల్లడి
ముంబై : జియో వంటి టెలికాం సంస్థ ఆవిష్కరణకు తన తండ్రి ధీరూబాయ్ అంబానీ...
రూ. 2500కే జియో 5జీ ఫోన్!
ఢిల్లీ : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమవుతోంది. రూ.5వేల లోపే 5జీ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీలైతే రూ.2500 నుంచి రూ.3వేలకే విక్రయించాలని యోచిస్తోందని సమాచారం....
సహజ వాయు సంస్కరణ
పెట్రోలియం, డీజెల్ మాదిరిగానే భవిష్యత్తులో గ్యాస్ ధరలకు సైతం పట్టపగ్గాలు లేకుండా పోతాయా?...
రెండు గంటల్లోనే కరోనా టెస్ట్ రిజల్ట్
ఆర్టి-పిసిఆర్ కిట్ను అభివృద్ధి చేసిన రిలయన్స్ లైఫ్ సైన్సెస్
న్యూఢిల్లీ : కేవలం రెండు గంటల్లో కోవిడ్ -19 పరీక్ష ఫలితాలు ఇచ్చే ఆర్టిపిసిఆర్ కిట్ను రిలయన్స్ లైఫ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. సంస్థతో...
గంటకు రూ.90 కోట్లు
లాక్డౌన్లోనూ వేగంగా పెరిగిన ముకేశ్ సంపాదన
తొమ్మిదో సారీ అత్యంత సంపన్నుడిగా అంబానీ
రెండు, మూడు స్థానాల్లో హిందూజా బ్రదర్స్, శివ్ నాడార్
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 వెల్లడి
ముంబై : దేశీయంగా...
ఫ్లిప్కార్ట్లో 70 వేల నియామకాలు
బెంగళూరు : పండగ సీజన్కు ముందు ఇకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారీగా ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధమైంది. వివిధ విభాగాల్లో దాదాపు 70 వేల మందిని నియమించుకోనున్నట్టు వాల్మార్ట్కు చెందిన ఫ్లిప్కార్టు ప్రకటించింది. కరోనా...
టిక్టాక్ వ్యాపారం కొనండి
టిక్టాక్ వ్యాపారం కొనండి
రిలయన్స్తో బైట్డాన్స్ చర్చలు
జూలై చివరలో రెండు సంస్థల మధ్య చర్చలు ప్రారంభం
న్యూఢిల్లీ : వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ మాతృ సంస్థ బైట్డాన్స్ ముకేష్ అంబానీ సంస్థ...
ముకేశ్ అంబానీకి వరల్డ్ @4
ముకేశ్ అంబానీకి వరల్డ్ @4
యూరప్ సంపన్నుడిని అధిగమించిన రిలయన్స్ అధినేత
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరిడిగా ఒక్కో మెట్టు పైకి చేరుకుంటున్నారు. తాజాగా యూరప్కు చెందిన అత్యంత సంపన్నుడి...
జియోలో గూగుల్ వాటా 7.7 శాతం: ముకేశ్ అంబానీ
ముంబయి: రిలయన్స్ జియో వ్యూహాత్మక భాగస్వామిగా గూగుల్ చేరిందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్ మాట్లాడారు. వాటాదారులను అందరికి పరిచయం చేశాడు....
ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీకి ఆరో స్థానం..
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ ఇప్పుడు ప్రపంచంలో ఆరో ఎతిపెద్ద ధనవంతుడు అయ్యారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా డేటా ప్రకారం, ముకేశ్ ఇప్పుడు గూగుల్...
శాస్త్ర పరిశోధనపై నిర్లక్ష్యం!
గత రెండు వారాలుగా దేశంలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. ప్రధానమైన వాటిలో చైనా వస్తువులను బహిష్కరించాలి వారికి బుద్ధి చెప్పి మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి అని తెచ్చిపెట్టుకొని వీరంగం వేయటం...
భారత కుబేరుల్లో నంబర్ 1 ముకేశ్
ఆయన నికర విలువ రూ.3,37,078 కోట్లు
రెండో స్థానంలో డిమార్ట్ అధినేత దామాని
మూడు, నాలుగు స్థానాల్లో శివ్నాడార్, ఉదయ్ కోటక్
సంపన్నుల సంఖ్యలో అమెరికాదే పైచేయి
బిలియనీర్ల సంఖ్య 106 నుంచి 102కు తగ్గింది
ఫోర్బ్ జాబితా 2020...
ఆసియాలో అత్యంత సంపన్నుడి హోదా కోల్పోయిన ముకేశ్
మొదటి స్థానానికి ఎగబాకిన అలీబాబా జాక్ మా
చమురు సంక్షోభంతో రిలయన్స్ షేరు 12 శాతం డౌన్
కరిగిపోయిన ముకేశ్ సంపద విలువ
న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత ధనవంతుడనే ట్యాగ్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్...
హెచ్చుతగ్గుల మధ్య స్వల్ప లాభాలు
93 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయినప్పటికీ ఆఖరి సమయంలో సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. హెచ్డిఎఫ్సి, ఐటిసి, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందుస్తాన్...
తిరుమలను సందర్శించిన ముఖేష్ అంబానీ
తిరుమల: వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ శుక్రవారం తిరుమలకు విచ్చేసి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట రాధికా మర్చంట్ కూడా ఉన్నారు. ముఖేష్...
దీపావళి నుండి జియో 5జీ సేవలు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వ సభ్య సమావేశం(ఏజీఎం) కొనసాగుతోంది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ప్రసంగిస్తున్నారు. ఈ ప్రసంగంలో 5జీ నెట్ వర్క్ గురించి అంబానీ కీలక...
కేంద్రం ఇంధన ఆపరేషన్
పెట్రోలు డీజిల్ ఎటిఎఫ్ ఎగుమతులపై పన్ను
దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై భారీగా సుంకం
రిలయన్స్, ఒఎన్జిసి వేదాంత లాభాలపై నజర్
సరికొత్తగా విండ్ఫాల్ టాక్స్ పరిధిలోకి
హుటాహుటిన విదేశాలకు చమురుపై బ్రేక్లు
న్యూఢిల్లీ :...