Home Search
రూపాయి - search results
If you're not happy with the results, please do another search
మెగా విరాళంలో మేఘా వివక్ష..
మెగా విరాళంలో మేఘా వివక్ష
జాతీయ పార్టీ కాంగ్రెస్ కు మొండిచెయ్యి
ప్రూడెంట్ ట్రస్ట్ కు రూ.87కోట్లు ఇచ్చిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ
జేపీ, బీఆర్ఎస్, వైఎస్ఆర్ సిపిలకే సింహభాగం విరాళాలు
రాజకీయ...
ఇడి సమన్లు మరోసారి బేఖాతరు
ఇడి ఎదుట హాజరుకాని కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) జారీచేసిన తాజా సమన్లను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మరోసారి బేఖాతరు చేశారు. తమ పార్టీ...
ఉద్యోగ నామ సంవత్సరం
కొత్త ఏడాదిలో భారీగా కొలువుల భర్తీ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు 2024 ఏడాదంతా పరీక్షలు జరిగే అవకాశం ఉంది. గ్రూప్-1, గ్రూప్-2, ఉ పాధ్యాయ నియామక ప రీక్షలు సహా వివిధ...
అక్కడ కిలో బెండకాయ రూ.460… లీటర్ పాలు రూ.270
ఇస్లామాబాద్: మార్కెట్కు వెళ్లాము అంటే చాలు ఫస్ట్ తక్కువ రేటు ఉన్న కూరగాయాలను కొనుగోలు చేస్తాము. ఎక్కువ రేటు ఉన్న కూరగాయాలను తక్కువ మోతాదులో తీసుకుంటాము. చలికాలం వచ్చిందంటే చాలు భారతీయుల ఇండ్లు...
తెలంగాణ రావాల్సిన హక్కుల కోసం ఎన్నడు కేంద్రం దగ్గర రాజీ పడలేదదు
హైదరాబాద్ : తెలంగాణ హక్కుల విషయంలో కేంద్రం వద్ద కెసిఆర్ ప్రభుత్వం ఎన్నడూ రాజీ పడలేదని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి...
ఎపి రూ. 250 కోట్లు ఇవ్వాలి: అంబేడ్కర్ విశ్వ విద్యాలయ విసి
హైదరాబాద్: గత పదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.250 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సార్వత్రి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య...
తమిళ మంత్రికి శిక్ష
అధికార పదవుల్లోని వారి అక్రమార్జన ఇంత అని తేల్చి శిక్షలు విధించడం అరుదు. అందుచేతనే అందిన కాడికి జేబులో వేసుకొని తరతరాలకూ తరగని సిరులను చేసుకొని ఆకాశ విహారం చేసే వారు దేశంలో...
తేల్చుడు కాదు.. నాన్చుడే!
మన తెలంగాణ/హైదరాబాద్: ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ అనే సామెతను కేంద్ర ప్రభుత్వం బాగా వంటపట్టించుకొన్నట్లుగా ఉందని, అందుకే తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న స మస్యలను పరిష్కరించకుండా వాయిదాలు వే...
ఆస్తుల చిట్టా..
హైదరాబాద్ :రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బిఆర్ఎస్ ఒక డాక్యుమెంట్ను విడుదల చేసింది. కెసిఆర్ పా లనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేలా...
ఆర్థిక పునర్నిర్మాణమే లక్ష్యం
మన రాజకీయ ప్రయోజనాలకోసం అధికార పక్షం తెలంగాణను అప్పు ల రాష్ట్రంగా ప్రచారం చేయవద్దని బిఆర్ఎస్ ఎం ఎల్ఎ, మాజీ ఆర్థికశాఖ మాజీ మంత్రి హరీశ్రావు సూచించారు. బుధవారం సభలో ప్రభుత్వం విడుదల...
శ్వేతపత్రాలకు దీటుగా బీఆర్ఎస్ డాక్యుమెంట్ విడుదల
కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయబోయే శ్వేతపత్రాలకు బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. వివిధ రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఖర్చులు, అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం...
బోర్డు చరిత్రలో సుదీర్ఘకాలం పనిచేసిన ఎండీగా రికార్డు… దానకిషోర్ బదిలీ
జలమండలి ఎండీ దానకిషోర్ బదిలీ..
ఆయన హయాంలో బోర్డుకు ప్రత్యేక మార్క్
బోర్డు చరిత్రలో సుదీర్ఘకాలం పనిచేసిన ఎండీగా రికార్డు
కీలక ప్రాజెక్టులు, సంస్కరణలకు శ్రీకారం
ఆయన సారథ్యంలో బోర్డుకు అవార్డుల పంట
జలమండలి నూతన ఎండీ గా సుదర్శన్...
కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టింది టిఆర్ఎస్, కాంగ్రెస్కు జీవం పోసింది కెసిఆర్
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సహకరించాం
కేంద్ర మంత్రి పదవిని వదులుకున్న చరిత్ర కెసిఆర్ది
పార్టీలు మారిన చరిత్ర మీది
నెపాలు పెట్టి, బురద జల్లే ప్రయత్నం మానుకోవాలి
కాంగ్రెస్పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి...
బిజెపి హవాలో కాంగ్రెస్ కనుమరుగు: బిజెపి అధికార ప్రతినిధి ఎన్వీ. సుభాష్
మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి హవాలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమని ఆపార్టీ అధికార ప్రతినిధి ఎన్వీ. సుభాష్ విమర్శించారు. తెలంగాణలో తుమ్మితే ఊడిపోయే కాంగ్రెస్ ప్రభుత్వమని,ఇల్లు అలకగానే పండుగ...
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కనుమరుగు: ఎన్వీ సుభాష్
హైదరాబాద్ : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి హవాలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమని ఆపార్టీ అధికారి ప్రతినిధి ఎన్వీ సుభాష్ విమర్శించారు. తెలంగాణలో తుమ్మితే ఊడిపోయే కాంగ్రెస్ ప్రభుత్వమని, ఇల్లు అలకగానే...
కొత్త సర్కారుపై నిరుద్యోగుల కోటి ఆశలు
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తో నిరుద్యోగుల్లో నోటిఫికేషన్లపై ఆశలు రేకెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్గాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనేక సందర్భాలలో విద్యార్థులు,...
ప్రజల గొంతుకగా పని చేస్తాం : కెటిఆర్
సిరిసిల్ల : రాజకీయాలలో అధికారం రావడం, పోవడం సహజమని కార్యకర్తలు బాధ, భయ పడవద్దని బాధ్యత గల ప్రతిపక్షంగా, ప్రజల గొంతుకగా పనిచేస్తామని మాజీ మంత్రి, ఎంఎల్ఎ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు....
స్టాక్ మార్కెట్ జోరు
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో పరుగులు పెడుతున్నాయి. ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో స్టాక్ మార్కెట్ కు ఊపొచ్చినట్టు కనబడుతోంది. మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలవడంతో సెన్సెక్స్, నిఫ్టీ జోరందుకున్నాయి. మంగళవారం ఉదయం సూచీలు...
సింగల్ లార్జెస్ట్ పార్టీగా బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది
70 సీట్లకి పైగా గెలిచి సింగల్ లార్జెస్ట్ పార్టీగా బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది
ఎగ్జిట్ పోల్కు, ఎగ్జాక్ట్ పోల్స్కు మధ్య చాలా తేడా ఉంటుంది
కెసిఆర్ కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం బిల్లులు ఇప్పించారంటూ కాంగ్రెస్...
80 కోట్ల ఆకలి కడుపులు
ఎలుగుబంటి తోలు ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపేగాని తెలుపు కాదు అని నానుడి. ఇక్కడ నలుపు చెడ్డది, తెలుపు మంచిది అని కానే కాదు. పరిస్థితిలో ఎప్పటికీ మార్పు లేదని చెప్పడమే దీని...