Tuesday, May 14, 2024
Home Search

విద్యారంగం - search results

If you're not happy with the results, please do another search
Manish Sisodia likely to be arrested next Says Delhi CM

మొన్న జైన్.. తర్వాత అరెస్టయ్యేది మనీశ్ సిసోడియానే: కేజ్రీవాల్

కేంద్రంపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్ న్యూఢిల్లీ : ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు... బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తోంది. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన...
Sensation will to take place in India:CM KCR

జరిగేది సంచలనమే

దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది ప్రత్యామ్నాయ ఎజెండా దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి నేతలందరితో చర్చిస్తున్నాం.. సమాలోచనలు జరుగుతున్నాయి కొత్త విద్యా విధానాన్ని కేంద్రం ఏకపక్షంగా తెచ్చింది దేశంలో ఉన్నది సమాఖ్య వ్యవస్థ,...
Guv Tamilisai met Amit Shah

స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకుందాం: తమిళిసై

స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకుందాం శాస్త్రవేత్తలకు గవర్నర్ పిలుపు మనతెలంగాణ/హైదరాబాద్:  స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని , ఆ దిశగా పరిశోధనలు సాగించాని రాష్ట్ర గవర్నర్ తమిళిసై శాస్త్రవేత్తలకు పిలిపునిచ్చారు. గురువారం రాజేంద్రనగర్‌లో పివి...
Vemula prashanth reddy comments on ap govt

విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే మన ఊరు-మన బడి

విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే మన ఊరు - మన బడి -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జెడ్పీ చైర్మన్, కలెక్టర్ తో కలిసి ఉప్లూర్ లో లాంఛనంగా మన ఊరు -...
Fisker to set up IT Development Centre in Hyderabad

రాష్ట్రానికి మరి మూడు దిగ్గజ కంపెనీలు

ఆర్ అండ్ డి, డిజిటెక్ కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఫిస్కర్, కాల్‌వే రూ.3,904కోట్లతో తన రెండవ అతి పెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్న క్వాల్కమ్ అమెరికా పర్యటనలో భాగంగా కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన...
BC Commission member Upendra thanks CM KCR

సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు

  మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎంబిసి విద్యార్ధులకు గురుకులాల్లో నేరుగా ప్రవేశాలను కల్పించినందుకు సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహాత్మా...
MS Swaminathan wife Meena Swami Nathan no more

ఎంఎస్ స్వామినాథన్ భార్య మీనా స్వామి నాథన్ కన్నుమూత

  చెన్నై : వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌స్వామినాథన్ సతీమణి మీనా స్వామి నాథన్ సోమవారం కన్నుమూశారు. ఆమెవయసు 88 ఏళ్లు. శిశు విద్యారంగంలో ఆమె నిపుణురాలు. కార్యకర్త కూడా. లింగ సమానత్వం కోసం సుదీర్ఘ...
Student should develop self-confidence

విద్యార్థి దశ నుంచే ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి

డిగ్రీలు పొదిన విద్యార్థులు ఉద్యోగాలు కల్పించేలా మారాలి జెఎన్‌టియుహెచ్ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై మనతెలంగాణ/హైదరాబాద్ : జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలంటే విద్యార్థి దశ నుంచే ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. విద్యార్థులు...
XSEED helps 20k Teachers for Online Teaching

పెద్ద మైలురాయిని సాధించిన ఎక్సీడ్‌..

న్యూఢిల్లీ: విద్యారంగంలో అగ్రగామి సంస్ధ ఎక్సీడ్‌ ఎడ్యుకేషన్‌ నేడు తమ డిజిటల్‌గా సిద్ధమైన ఉపాధ్యాయుల సంఖ్య 20వేల మార్కును అధిగమించినట్లు వెల్లడించింది. బోధన, టీచర్‌ శిక్షణ, ప్రాధమిక సంవత్సరాల కోసం కరిక్యులమ్‌ తీర్చిదిద్దడంలో...
Minister Talasani Yadav meeting on Mana Basti - Mana Badi

మన బస్తీ- మన బడితో ప్రభుత్వ పాఠశాలలకు మహార్ధశ

హైదరాబాద్: ప్రభుత్వ విద్య బలోపేతానికి ప్రభుత్వం అన్ని చర్యలను చేపడుతోందని శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దున్నట్లు ఆయన వెల్లడించారు....
Telangana No 1 state in welfare

నిలువెత్తు సంక్షేమం కెసిఆర్

ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛతో పాటు అట్టడుగు వర్గాల సంక్షేమం కూడా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరితేనే ప్రజలకు విద్య, వైద్యం లభించి వారి జీవన...
MP Keshava Rao Reacts on Union Budget 2022

బడ్జెట్ దశ దిశ లేకుండా ఉంది: ఎంపి కెకె

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్-2022 పూర్తిగా నిరాశపర్చిందని టిఆర్ఎస్ ఎంపి కె కేశవరావు అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఎంపి కెకె మీడియాతో మాట్లాడుతూ.. ''ఉపాధి హామీ పథకానికి 25శాతం నిధులు తగ్గించారు. కరోనా సమయంలోనూ...
Harish rao launch govt hospital in Balanagar

పాలమూరులో 900 పడకల ఆస్పత్రి పనులు ప్రారంభిస్తాం…

మహబూబ్ నగర్:  వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. త్వరలోనే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర...
World Bank comments on school closures

కరోనా కారణంతో స్కూళ్లను మూసివేయడంలో న్యాయం లేదు

వరల్డ్ బ్యాంక్ ప్రకటన న్యూఢిల్లీ : కరోనా కొత్త వేరియంట్లు వ్యాపిస్తున్నప్పటికీ ఆ కారణంతో స్కూళ్లను మూసివేయడంలో న్యాయం లేదని, స్కూళ్లను మూసివేయడం ఆఖరి పరిష్కార మార్గం కావాలని వరల్డ్ బ్యాంకు గ్లోబల్ ఎడ్యుకేషన్...

స్వయంకృషితో ఎదిగిన ధీశాలి

పాఠశాల ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆ విద్యావేత్త స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారు. విద్యారంగంలోనూ సాహిత్యరంగంలోనూ సామాజికరంగంలోనూ విశేష కృషి చేశారు. సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు కార్యదర్శిగా సేవలందించారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్...
Editorial on Void culture in America and India

శూన్యసంస్కృతిలో అమెరికా, భారత్!

అధికార, ధన, మత బలాలతో అధిక సంఖ్యాక అనుబంధ శ్రోతలతో ప్రతీకార శతృత్వ శూన్య సంస్కృతి పెరుగుతుంది. దీన్ని సవాలుగా స్వీకరించాలి. మానవ సమాజాల్లో వ్యక్తుల సామాజిక ప్రవర్తనలు, నిబంధనలు, జ్ఞానం, నమ్మకాలు,...

సంపాదకీయం: చదువులో మనువు?

చదువు మనుషులను ఉన్నతులను చేస్తుందనేది ముమ్మాటికీ నిజమే, అయితే ఏ చదువు అటువంటి ఔన్నత్యాన్ని కలిగిస్తుంది అనే ప్రశ్నకు కేంద్ర సెకండరీ విద్యా బోర్డు (సిబిఎస్‌ఇ) పదో తరగతి ఆంగ్ల సాహిత్య ప్రశ్న...
Is gender ratio a sign of change

లింగ నిష్పత్తి మార్పు సంకేతమేనా?

భారతదేశంలోని ప్రధాన సమస్యలలో లింగవివక్ష ఒకటి. భారతీయ సమాజం పితృస్వామిక సమాజం. దానిని అనుసరించి లింగ వివక్ష అనాదిగా దేశంలో కొనసాగుతూనే ఉంది. ఇది కేవలం భారతదేశానికే పరిమితం కాదు, ప్రపంచ వ్యాప్తంగా...

వరంగ‌ల్ లో హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ కి స్థ‌లాన్ని కేటాయించిన ప్ర‌భుత్వం

వరంగ‌ల్ లో హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్ కి స్థ‌లాన్ని కేటాయించిన ప్ర‌భుత్వం హెచ్‌పిఎస్ సొసైటీకి జీవోను అంద‌చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు రాజ్య‌స‌భ స‌భ్యులు సురేశ్ రెడ్డితోపాటు, మంత్రి ని క‌లిసి కృత‌జ్ఞత‌లు తెలిపిన...
CM Stalin writes to CM KCR to join hands against NEET

నీట్‌ను అడ్డుకుందాం

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ లేఖ తెలంగాణ, ఎపి సహా 11 రాష్ట్రాల సిఎంలకు లేఖలు విద్యార్థుల భవిష్యత్తును నీట్ దెబ్బతీస్తుందని వివరించిన స్టాలిన్ మన తెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర ప్రవేశపెట్టిన నీట్...

Latest News