Home Search
మాజీ ప్రధాని - search results
If you're not happy with the results, please do another search
35 కొత్త పంట రకాల ఆవిష్కరణ
జాతికి అంకితమిచ్చిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రత్యేక లక్షణాలున్న 35 రకాల నూతన పంటలను జాతికి అంకితం చేశారు.ఈ 35 పంట రకాలను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఎఆర్)...
జావేద్ అఖ్తర్కు థాణె కోర్టు షోకాజ్ నోటీసు
తాలిబన్లతో పోల్చడంపై ఆర్ఎస్ఎస్ ఫిర్యాదు
ముంబయి: టెలివిజన్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను తాలిబన్లతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ ఆర్ఎస్ఎస్ చేసిన ఫిర్యాదుపై కవి, సినీ గీత రచయిత జావేద్ అఖ్తర్కు...
సుశీల్ కుమార్ మోడీకి క్లాస్పీకిన నెటిజన్లు
న్యూఢిల్లీ: బిజెపి ఎంపీ, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ తెలివితేటలను నెటిజన్లు ఎండగట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో సుశీల్ మోడీ ప్రసంగిస్తూ...
హువావే యువరాణికి మూడేళ్ల తర్వాత విముక్తి
షాంఘై: హువావే చైర్మన్ రెన్ ఝెంగ్ ముద్దుల తనయ, సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్ఓ) మెంగ్ వాంగ్జౌకు మూడేళ్ల తర్వాత విముక్తి లభించింది. బెయిల్ లభించిన వెంటనే విమానంలో బయలుదేరి చైనాలోని...
సిద్ధూతో దేశ భద్రతకు ముప్పు
చండీగఢ్: పంజాబ్ పిసిసి చీఫ్, మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూపై కెప్టెన్ అమరిందర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్ధూతో మన దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, ఆయనను ముఖ్యమంత్రిగా చేయడాన్ని...
మజ్లిస్కు బిజెపి భయపడదు
నిర్మల్ బహిరంగసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సంజయ్, డి.కె.అరుణ, ఈటల రాజేందర్ తదితరులు, టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బిజెపియే, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన...
విలీన దినోత్సవంపై రాద్ధాంతం చెయ్యొద్దు: బోడకుంటి
హైదరాబాద్: సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవంపై ప్రతిపక్షాలు రాద్దాంతం ఎందుకు అని టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంఎల్ సి బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా...
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణపై కేంద్రం వివక్ష...!
7 మండలాలను ఏకపక్షంగా ఎపిలో కలిపడంపై సమాధానం చెప్పాలి
ఊసేలేని హన్మకొండ లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామి
దొడ్డురకం ధాన్యంపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి
మీడియా సమావేశంలో...
బ్యాంకులను దోచుకున్న దొంగలు గుజరాత్ వారే: నారాయణ
మన తెలంగాణ/హై-దరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. కులాల వారీ జనగణనను చేపట్టారని, ఇందులో...
70 ఏళ్లలో కూడగట్టిన ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు
కేంద్రం మానిటైజేషన్ విధానంపై రాహుల్ ధ్వజం
రైల్వేలను ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారని ప్రశ్న
న్యూఢిల్లీ: కేంద్రం సోమవారం ప్రకటించిన మానిటైజేషన్ విధానంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు 70...
అఫ్ఘన్లో శాంతికి తాలిబన్ల మంత్రాంగం
మాజీ నేతలతో చర్చలు
సవ్యమైన సర్కారు దిశలో
ఇప్పటికీ దక్కని విదేశీ గుర్తింపు
జలాలాబాద్లో ఘర్షణలు
మహిళలపై నిషేధానికి బ్రేక్?
కాబూల్లో ఇళ్లలోపలే జనం
కాబూల్: కల్లోల పరిస్థితులు కొనసాగుతూ ఉండగా, అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో విమర్శల నేపథ్యంలో తాలిబన్ల నాయకత్వం అగ్రస్థాయి...
తాలిబన్ల ప్రభుత్వం
అఫ్ఘన్ ప్రజలకు క్షమాభిక్ష ప్రకటించిన తాలిబన్లు
విధులకు హాజరు కావాలని ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశం
మహిళలు ప్రభుత్వంలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి
ప్రజలు మామూలుగా రోజువారీ కార్యకాలాపాలు జరుపుకోవచ్చు
ప్రభుత్వం ఏర్పాటుపై హమిద్ కర్జాయ్ తదితరులతో మంతనాలు
మా నిర్ణయం...
పిఎం పదవినే తృణప్రాయంగా త్యజించిన గొప్పనేత అటల్: బండి
హైదరాబాద్: ప్రతి బిజెపి కార్యకర్త కు స్ఫూర్తి ప్రదాత, ప్రేరణ అయిన భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయీ 2018 ఆగస్టు 28న మన నుంచి దూరమై మూడేళ్లయిందని బిజెపి...
బిజెపిలో చేరిన కరాటే కళ్యాణి
హైదరాబాద్: సినీ నటి కరాటే కళ్యాణి భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపి విజయశాంతి సమక్షంలో కరాటే కళ్యాణిసహా పలువురు నాయకులు పార్టీ...
పికె రాజకీయ యాత్ర సాగేనా!
అప్పటి వరకు ఏనాడు పార్లమెంట్ భవన్లో అడుగు కూడా పెట్టని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో బిజెపి అపూర్వ విజయం సాధించడంతో పాటు కాంగ్రెసేతర పార్టీలలో లోక్సభలో సొంతంగా పూర్తి ఆధిక్యత...
‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డు పేరు మార్పు..
న్యూఢిల్లీ: క్రీడల్లో విశేష ప్రతిభను కనబర్చిన ఆటగాళ్లకు అందించే అవార్డు 'రాజీవ్ ఖేల్ రత్న' పేరును కేంద్రం ప్రభుత్వం మర్చింది. దేశ జాతీయ క్రీడ హాకీ జట్టు మాజీ కెప్టెన్, లెజండరీ ధ్యాన్...
పెగాసస్ సీరియస్ విషయమే
వార్తా కథనాలు నిజమే అయితే ఈ వ్యవహారం చాలా తీవ్రమైనదే : సుప్రీం కోర్టు
పిటిషన్ల కాపీలను కేంద్రానికి అందజేయాలని పిటిషనర్లకు సూచన
విచారణ మంగళవారానికి వాయిదా
కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా హాజరుకావాలని సిజెఐ ఎన్.వి...
29 మంది మంత్రులతో బొమ్మై కేబినెట్
ఉప ముఖ్యమంత్రులు లేరు
యడియూ కుమారుడికి దక్కని చోటు
పాత వారిలో కొందరు ఔట్
బెంగళూరు: కర్నాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సారధ్యపు మంత్రివర్గ విస్తరణ జరిగింది. బుధవారం రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్...
పెగాసస్ ప్రతిష్టంభన!
పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై పాలక ప్రతిపక్షాల రాజీలేని రగడకు బలైపోతున్నాయి. కొవిడ్ 19 రెండో వేవ్ పరిస్థితి, మూడో వేవ్ భయాలు, వరదలు, ఢిల్లీ సరిహద్దుల్లో దీర్ఘ...
యడ్యూరప్ప సగౌరవ నిష్క్రమణ
బిజెపి పార్టీలో, ప్రభుత్వాలలో గత ఏడేళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా తిరుగులేని ఆధిపత్యాన్ని వహిస్తున్నారు. వారి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవ్వరూ చేయడం లేదు....