Home Search
రాజీనామా - search results
If you're not happy with the results, please do another search
భవానీపూర్లో బిజెపి అభ్యర్థిగా ప్రియాంక టిబ్రెవాల్ నామినేషన్
కోల్కత: తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా ప్రియాంక టిబ్రెవాల్ సోమవారం నామినేషన్ దాఖలు...
యుపి, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం
శివసేన ఎంపి సంజయ్ రౌత్ వెల్లడి
ముంబై : వచ్చే ఏడాది మొదట్లో జరగనున్న ఉత్తరప్రదేశ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో శివసేనకు మద్దతు ఇవ్వడానికి రైతు సంఘాలు...
కరీంనగర్ లో బిజెపి పార్టీకి షాక్..
కరీంనగర్: జిల్లాలో కమలం పార్టీకి షాక్ తగిలింది. 100మంది జిల్లా బిజెపి మఖ్య నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. కొత్తపల్లి మండల ఉపాధ్యక్షుడు పంజాల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన...
చిల్లరగాళ్ళు మితిమీరుతున్నారు
ఇకపై కుక్క కాటుకు చెప్పు దెబ్బతో సమాధానం చెబుతాం
ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడే వారిని అంగట్ల కొత్త వేషగాళ్లను చూసినట్లు చూస్తున్నారు :
గ్రేటర్ టిఆర్ఎస్ విస్తృత సమావేశంలో విపక్షాలపై ధ్వజమెత్తిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
షర్మిల పార్టీకి మరోనేత గుడ్.. బై
హైదరాబాద్: రాష్ట్రంలో రాజన్న రాజ్యం సాధిస్తానని పార్టీ ప్రారంభించిన వైఎస్ఆర్టిపికి వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. వైఎస్ షర్మిల పార్టీని ఆరంభించినప్పటి నుంచి ఊహించని షాక్లు తగుతూనేవున్నాయి. తాజాగా మహబూబ్నగర్ జిల్లా కన్వినర్ ఇబ్రహీం...
రేపు హుజురాబాద్ లో కెసిఆర్ ఆటోనగర్ ప్రారంభం..
కరీంనగర్: హుజురాబాద్ పట్టణంలోని 330 మంది కార్మికులకు సొంతంగా షేడ్లు వేసుకుని తమ జీవనం కొనసాగేందుకు గాను కరీంనగర్ రోడ్డులో కాకతీయ కాలువ పరిసరాల్లోని ఎస్ఆర్ఎస్పి స్థలంలో కెసిఆర్ పేరుతో ఆటో నగర్...
టిఆర్ఎస్ కు మద్దతు తెలిపిన ముదిరాజ్ సంఘం సభ్యులు
కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. కమలాపూర్ మండలం అంబాలలో ముదిరాజ్ సంఘం నాయకులు టిఆర్ఎస్కు మద్దతు తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు...
‘సెక్రటేరియట్, అసెంబ్లీ అమ్మి అయినా దళితబంధు’ అందరికీ ఇవ్వాలి
సెక్రటేరియేట్, అసెంబ్లీ అమ్మైనా సరే
దళిత బంధు అందరికీ ఇవ్వాల్సిందే
మూడు చింతలపల్లిలో 48 గంటల
దళిత, గిరిజన ఆత్మ గౌరవ దీక్ష ముగింపు సభలో రేవంత్ డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్ : దళిత బంధు అందరికీ...
రేవంత్ దమ్ముంటే ‘రుజువు చేయ్!’
తొడగొట్టి సవాల్ చేసిన మంత్రి మల్లారెడ్డి
n నేను నీతిగా సంపాదించా n నీలా బ్లాక్ మెయిల్ చేయలేదు n ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దాం
మన తెలంగాణ/హైదరాబాద్ : పిసిసి అధ్యక్షుడు...
ఏ పార్టీలోనూ చేరే ఆలోచన లేదు: ఇందిరా శోభన్
మనతెలంగాణ/హైదరాబాద్ : వైఎస్ఆర్ టిపి పార్టీకి రాజీనామా చేసిన మహిళా నేత ఇందిరా శోభన్ కాంగ్రెస్ సహా ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరే ఆలోచన లేదన్నారు. ఈక్రమంలో హుజురాబాద్లో ఉపాధి భరోసా యాత్రకు...
రాష్ట్రానికి కిషన్రెడ్డి ఏం చేశారు?
బిజెపి అంటే అమ్మకం.. టిఆర్ఎస్ అంటే నమ్మకం
ధ్వజమెత్తిన మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ విప్ బాల్కసుమన్
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రమంత్రిగా తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ప్రభుత్వ...
తాలిబన్లతో కలిసి పని చేయడానికీ సిద్ధమే
కాబూల్ నుంచి మావాళ్లను వెనక్కి తేవడమే సవాల్
బ్రిటన్ ప్రధాని బోరిస్జాన్సన్
లండన్: తప్పనిసరైతే తాలిబన్లతో కలిసి పనిచేయడానికి సిద్ధమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. కాబూల్ విమానాశ్రయం నుంచి బ్రిటీష్ జాతీయులు, తమ...
యుఎఇలో తలదాచుకున్న అష్రాఫ్ ఘనీ ?
కాబూల్ : అఫ్గానిస్థాన్ మొత్తం తాలిబన్ల వశమైన తర్వాత దేశం విడిచి వెళ్లి పోయిన మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఆచూకీపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆయన యునైటెడ్ అరబ్...
ఎపిలో స్కూల్ కరస్పాండెంట్ దంపతుల ఆత్మహత్య
ఆప్పుల బాధతాళలేక నిద్ర మాత్రలు మింగిన వైనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంలోని లైఫ్ఎనర్జీ స్కూల్ కరస్పాండెంట్ దంపతులు సుబ్రమణ్యం(34), రోహిణి(28) ఆదివారం నాడు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు అందించిన సమాచారం...
కాబూల్లో దారుణ పరిస్థితులు.. (వీడియో)
కాబూల్:అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో అక్కడ భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.తీవ్ర భయాభ్రాంతులకు గురైన ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో దేశ రాజధాని కాబూల్ ఎయిర్ పోర్టుకు వేల సంఖ్యలో ప్రజలు...
వొడాఐడియా నష్టం తగ్గింది..
క్యూ1లో నష్టం రూ.7,319 కోట్లు
న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన టెలికాం కంపెనీ వొడాఫోన్ జూన్ త్రైమాసికంలో కొంత మేరకు నష్టాలను తగ్గించుకుంది. ఏప్రిల్జూన్ కాలంలో కంపెనీ నికర నష్టం రూ.7,319 కోట్లు...
తాలిబన్లకు లొంగిపోయిన ఆఫ్ఘాన్ ప్రభుత్వం..
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. పలు రాష్ట్రాలతోపాటు దేశ రాజధాని కాబూల్ ను పూర్తిగా తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆఫ్ఘానిస్తాన్ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేశారు. అనంతరం...
20 ఏళ్ల సవ్యమైన దశను కోల్పోలేం
భద్రతా బలగాల బలోపేతం కీలకం
ప్రజలకు అఫ్ఘన్ నేత అష్రఫ్ భరోసా
సంప్రదింపులతో పరిష్కారానికి కృషి
కాబూల్: దేశం ఇప్పుడు తీవ్రస్థాయి అస్థిరతతో కొట్టుమిట్టాడుతోందని అఫ్ఘనిస్థాన్ అధ్యక్షులు అష్రఫ్ ఘనీ ఆందోళన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా...
పికె రాజకీయ యాత్ర సాగేనా!
అప్పటి వరకు ఏనాడు పార్లమెంట్ భవన్లో అడుగు కూడా పెట్టని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో బిజెపి అపూర్వ విజయం సాధించడంతో పాటు కాంగ్రెసేతర పార్టీలలో లోక్సభలో సొంతంగా పూర్తి ఆధిక్యత...
కెసిఆర్ అంబేద్కర్ వారసుడిగా చరిత్రలో నిలుస్తారు
సిఎం కెసిఆర్కు మాజీ మంత్రి మోత్కుపల్లి ప్రశంసలు
హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దళితబంధు పథకం సిఎం కెసిఆర్ అమలు చేయడం అభినందనీయమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసల వర్షం...