Monday, April 29, 2024

కరీంనగర్ లో బిజెపి పార్టీకి షాక్..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లాలో కమలం పార్టీకి షాక్ తగిలింది. 100మంది జిల్లా బిజెపి మఖ్య నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. కొత్తపల్లి మండల ఉపాధ్యక్షుడు పంజాల రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన 100మంది బిజెపి నాయకులకు  రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పని తీరు, నియోజకవర్గంలో మంత్రి గంగుల చేస్తున్న అభివృద్ధిని చూసి తెరాసలో చేరుతున్నామని వెల్లడించారు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకే పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు.

100 BJP Activities Joined in TRS at Karimnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News