Tuesday, April 30, 2024

టిఆర్ఎస్ కు మద్దతు తెలిపిన ముదిరాజ్ సంఘం సభ్యులు

- Advertisement -
- Advertisement -

TRS membership registration begins from feb 12

కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పార్టీకి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. కమలాపూర్ మండలం అంబాలలో ముదిరాజ్ సంఘం నాయకులు టిఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు రానున్నాయి. ఈటెల టిఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News