Home Search
రాజీనామా - search results
If you're not happy with the results, please do another search
నా ప్రభుత్వానికి ఢోకా లేదు
అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటాం
సిఎల్పి భేటీ అనంతరం కమల్నాథ్ ధీమా
రహస్య ప్రదేశానికి బిజెపి సభ్యుల తరలింపు
భోపాల్: జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు రాజీనామా చేసినప్పటికీ తన ప్రభుత్వానికి వచ్చిన...
గాంధీలైనా ఆపి ఉండాల్సింది
సింధియా రాజీనామాపై కాంగ్రెస్లో అంతర్గత చర్చ
న్యూఢిల్లీ: గాంధీజీలకు అత్యంత సన్నిహితుడు, దాదాపు రెండు దశాబ్దాల పాటు పార్టీకి నిబద్ధతతో పని చేసిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా...
చేతికి చెయ్యిచ్చిన సింధియా
కాంగ్రెస్కు గుడ్బై... మోడీ, అమిత్షాతో భేటీ
రేపు బిజెపిలో చేరిక, ఆయనతో పాటు పార్టీని వీడనున్న మరి 22 మంది ఎంఎల్ఎలు
ఫ్యాక్స్ ద్వారా స్పీకర్కు రాజీనామాలు పంపిన బెంగుళూరులోని 19మంది శాసనసభ్యులు
మధ్యప్రదేశ్లో చరమాంకంలో...
మధ్యప్రదేశ్ పరిణామాలు!
మధ్యప్రదేశ్లో జరుగుతున్నది కేవలం అక్కడి అధికార కాంగ్రెస్ సొంత తప్పుల ఫలితమా, జాతీయ పాలక పక్షం భారతీయ జనతా పార్టీ అతిక్రమణ, అప్రజాస్వామిక రాజకీయాల భ్రష్ట పరిణామమా? తరచి చూస్తే భోపాల్ తాజా...
చట్టసభల్లో మహిళల కోటా ఎప్పుడు?
తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన, అమలు జరుపుతున్న అనేక పథకాలను గుర్తుచేసి, వాటి ఫలాలు అందరూ అందుకునేలా చైతన్యపరచడం అవసరం. తెలంగాణలో బాల బాలికలను విద్యావంతులను చేయడం కోసం బిసి, ఎస్సి,...
ఆరుగురు మంత్రులను తొలగించిన కమల్ నాథ్
భోపాల్: మధ్యప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. మంత్రివర్గం నుంచి ఆరుగురు మంత్రులను తొలగిస్తున్నట్లు గవర్నర్ లాల్ జీ టాండన్కు ముఖ్యమంత్రి కమల్ నాథ్ లేఖ రాశారు. మంగళవారం సాయంత్రం జ్యోతిరాదిత్య సింధియా బిజెపిలో...
కమల్నాథ్పై ఆపరేషన్ కమల్?
పెను సంక్షోభంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం
జోతిరాదిత్య, 17మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు అదృశ్యం, బెంగళూరు రిసార్ట్లో బస, సింధియా సహా ఆరుగురు మంత్రుల ఫోన్లు ఆఫ్
బిజెపి పనేనని కాంగ్రెస్ ఆరోపణ, ఖండించిన కమలనాథులు
ఢిల్లీ నుంచి హుటాహుటిన...
60వ ఏట పెళ్లి చేసుకున్న ముకుల్ వాస్నిక్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి ముకుల్ వాస్నిక్ తన 60 ఏట చిరకాల స్నేహితురాలు రవీనా ఖురానాను వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిన...
భారత్ మాతంటే వొళ్లుమంటా?
మన్మోహన్కు మోడీ చురకలు
బిజెపిపిపి భేటీలో మంతనాలు
ఎంపిలకు ప్రసంగ బుక్లెట్లు
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారత్ మాతాకీ జై నినాదం పట్ల కూడా గౌరవభావం లేదని ప్రధాని నరేంద్ర...
ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్ నిజనిర్ధారణ బృందం
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి ఐదుగురు సభ్యుల బృందాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం నియమించారు. ఈ బృందంలో ముకుల్ వాస్నిక్, తారిఖ్...
అమిత్ షాను తప్పించండి
సోనియా ఆధ్వర్యంలో రాష్ట్రపతికి విజ్ఙప్తి చేసిన కాంగ్రెస్ బృందం
న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణల నివారణలో వైఫల్యం చెందిన హోం మంత్రి అమిత్ షా రాజీనామాకు ఆదేశించాలని రాష్ట్రపతికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. గురువారం...
హింస జరుగుతుంటే కేంద్రం, ఆప్ సర్కార్ ప్రేక్షక పాత్ర
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో యధేచ్ఛగా హింసాకాండ కొనసాగుతుంటే కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర పోషించాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ హింసాకాండను నియంత్రించడంలో విఫలమైన...
ఢిల్లీ మృతులు 27
అల్లర్ల ప్రాంతంలో అజిత్ దోవల్ పర్యటన
సోదరభావంతో మెలగాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్
కోలుకుంటున్న ఈశాన్య ఢిల్లీ
ఇతర చోట్ల దహనకాండ బాధితులను ఆదుకోండి
రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై కేసులు పెట్టండి : ఢిల్లీ...
సోషల్ మీడియా వేదికగా… విద్యుత్ విభాగంపై విమర్శలు
ప్రచారంచేసిన ఎడిఇ కోటేశ్వర్రావు సస్పెన్షన్
ఒకే కాంట్రాక్టర్కు 4769 పనులు అప్పగింత...?
మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ విభాగానికి చెందిన ఎడిఇ కోటేశ్వర్రావుపై సస్పెన్షన్ వేటు వేసింది విద్యుత్ సంస్థ. సోషల్ మీడియా...
కారణజన్ముడు
భారతదేశానికి మొదటి పార్లమెంటరీ ఎన్నికలు జరిగిన రెండేళ్ల తరువాత 1954 ఫిబ్రవరి 17 వ తేదీన మెదక్ జిల్లాలోని చింతమడకలో జన్మించిన కె.సి.ఆర్. 66 ఏండ్ల జీవితాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ అరవై...
ఎంఎల్ఎ రోజాకు మంత్రి పదవి ?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి వర్గం ప్రక్షాళనతో పాటు కొత్త మంత్రులకు చాన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా ఎంఎల్ఎ రోజాకు మంత్రి ఇచ్చే అవకాశం ఉందని, అలాగే దర్మాన...
జనసేన పార్టీకి జెడి షాక్
అమరావతి: సిబిఐ మాజీ అధికారి జెడి లక్ష్మి నారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత పార్లమెంట్ ఎన్నికలలో జెడి విశాఖ పట్నం నుంచి జనసేన పార్టీ...
బిజెపి ఎంఎల్ఎ కన్నుమూత..
భోపాల్: మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, ఎంఎల్ఎ మనోహర్ ఉన్త్వాల్ అనారోగ్యంతో కన్నుమూశారు. గతకొంతకాలంగా మెదడు రక్తస్రావంతో బాధపడుతున్న ఉన్త్వాల్ ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం...
స్పీకర్ల మౌనంపై సుప్రీం బాణం
ఫిరాయింపు ఫిర్యాదులపై స్పీకర్ల నిరంకుశ వైఖరిని ప్రశ్నిస్తూ వారి రాజకీయ పక్షపాతాన్ని ఆక్షేపిస్తూ ఈ విషయంలో నిర్ణయాధికారాన్ని ఒక స్వతంత్ర సంస్థకు అప్పగించాలని సుప్రీంకోర్టు పార్లమెంటుకు సూచించడం ఎంతైనా సంతోషించవలసిన పరిణామం....
మోడీ, షాలే తుక్డే తుక్డే గ్యాంగ్!
ఇటీవల కాలంలో దేశంలో తుక్డే తుక్డే గ్యాంగ్ అన్న పదం పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ముఖ్యంగా జెఎన్యు విద్యార్థులపై ఈ పద ప్రయోగాన్ని అధికార బిజెపి దాని అనుబంధ సంస్థలు విరివిగా ఉపయోగిస్తున్నాయి....