Home Search
మాజీ ప్రధాని - search results
If you're not happy with the results, please do another search
యుపిలో బిజెపి భవిత!
వచ్చే మార్చిలో జరగవలసి ఉన్న శాసన సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ ఇప్పటి నుంచే వేడెక్కుతున్నది. రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుల్లో ఒకరు జితిన్ ప్రసాద కాంగ్రెస్ను వీడి బుధవారం నాడు కమలం కండువా...
ఈటల రాజేందర్కు పదవులు, ఆస్తుల మీదనే ధ్యాస
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఆర్టీసీ టిఎంయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ యూనియన్లు, ఎమ్మెల్సీ కవిత మీద ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని ఘాటుగా స్పందించారు. మీడియా...
ఇజ్రాయెల్ కొత్తకూటమి
బెంజమిన్ నెతన్యాహు పన్నెండేళ్ల సుదీర్ఘ పాలనకు తెర దించే లక్ష్యంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇజ్రాయెల్లోని ఎనిమిది పార్టీల మధ్య ఏకీభావం కుదరడం విశేష పరిణామమే. కొత్తగా ఏకమైన ఎనిమిది పార్టీల...
కెసిఆర్ తరువాత అన్ని పదవులు పొందింది ఈటెలే: పల్లా
హైదరాబాద్: ఈటెల రాజేందర్కు సిఎం కెసిఆర్ అన్ని స్థాయిలో పదవులిచ్చి గౌరవించారని ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈటెల బహుజన నాయకుడైతే బడుగు బలహీన వర్గాల భూములు ఎలా కొంటారని ప్రశ్నించారు....
మోడీ x మమత
పశ్చిమ బెంగాల్లో ఇంకా ఎన్నికల ముందునాటి వేడి వాడి రాజకీయమే నడుస్తున్నది. వేసవి ముగుస్తున్నా అక్కడి ఘర్షణ వాతావరణం మాత్రం చల్లబడడం లేదు. ఇటీవల వరుసగా సంభవించిన మూడు పరిణామాలు ఈ విషయాన్ని...
గాంధేయవాది చేకూరి కాశయ్య మృతి
ఉపరాష్ట్రపతి, సిఎం కెసిఆర్ సంతాపం
భౌతికకాయానికి నివాళ్లులర్పించిన పువ్వాడ, తుమ్మల, నామా
మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ కురువృద్ధ్దుడు, ప్రముఖ గాంధేయవాది, తొలి దశ తెలంగాణ ఉద్యమకారుడు, రాజనీతిజ్జుడైన మాజీ...
భారత్ వెరియంట్ అంటే మోడీకి భయం: కమల్ నాథ్
భోపాల్: భారత్ దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుండడంతో ఇది భారత్ వేరియంట్ అని మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తెలిపారు. దేశ శాస్త్రవేత్తలు కూడా ఇది భారత్...
సరఫరాలు ఆపొద్దని చైనాకు విజ్ఞప్తి!
భారత్ దిగుమతి చేసుకొనే వైద్యపరమైన వస్తువుల సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా చూడండి సారో అని మన దేశం చైనా నాయకత్వాన్ని అభ్యర్ధిస్తున్నది. ఈ సమాచారం కొందరికి మింగుడు పడకపోవచ్చు. నరేంద్ర మోడీ...
అసోం కొత్త ముఖ్యమంత్రి
అసోంలో ఎట్టకేలకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సోమవారం నాడు జరిగింది. ముఖ్యమంత్రి పదవిని హిమంత విశ్వాస్ శర్మ చేపట్టారు. ఆయనతో పాటు 13 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు....
సొలి సొరాబ్జీ మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం
హైదరాబాద్: మాజీ అటార్జీ జనరల్, పద్మవిభూషణ్ సొలి జహంగీర్ సొరాబ్జీ కరోనాతో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 91 ఏళ్లు. సోలి సొరాబ్జీ మృతి పట్ల తెలంగాణ సిఎం కెసిఆర్...
ఆక్సిజన్పై జాతీయ విధానం?
ఇప్పటి వరకు అమెరికాలోనే అత్యధికంగా ఒక రోజులో కొత్త కేసులు నమోదైన రికార్డు ఉంది. దాన్ని పక్కకు నెట్టి 3,14,835 కేసులతో మనం కొత్త రికార్డు నెలకొల్పాము. దీంతో మన ప్రధాని మోడీ...
ఆయువు తీసిన వాయువు
22 మంది కొవిడ్ రోగులు మృతి
ఆక్సిజన్ ట్యాంకర్ లీకవడంతో నిలిచిపోయిన ప్రాణవాయువు సరఫరా
నాసిక్ ఆసుపత్రిలో దారుణ ఘటన కలిచివేసింది : ప్రధాని మోడీ
మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల సాయం : మహారాష్ట్ర సిఎం...
సిఎం కెసిఆర్ త్వరగా కోలుకోవాలి: పవన్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. సిఎం కెసిఆర్ కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన జనసేనాని కెసిఆర్ త్వరగా...
కరోనా కోరల్లో పాక్ అగ్రనేతలు..
కరోనా కోరల్లో పాక్ అగ్రనేతలు
కరోనా కాటుతో 14,356 కు పెరిగిన మరణాల సంఖ్య
ఏప్రిల్ 5 నుంచి నిబంధనలు కఠినంగా అమలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మూడో వేవ్ ప్రారంభమైంది....
రాసలీలల వివాదంలో ఇద్దరు మంత్రులపై వేటు
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ నిర్ణయం
సిడ్నీ : ఆస్ట్రేలియాలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన రాసలీలల అంశంలో ఇద్దరు మంత్రులపై వేటు పడింది. పార్లమెంట్ భవనం ఆవరణలో సిబ్బంది రాసలీలలు చేయడం అప్పట్లో కలకలం...
జానాకు సామంతరాజులు ఉన్నారు: సుమన్
నల్గొండ: ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ పూర్తి చేసి మూడున్నర లక్షల ఎకరాలకు పైగా సాగు నీరు అందించామని టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాల్కసుమన్ తెలిపారు. నాగార్జున ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సుమన్ మీడియాతో...
కెన్, బెట్వా నదుల అనుసంధానంపై జైరామ్ రమేష్ ఆందోళన
న్యూఢిల్లీ: కెన్, బెట్వా నదుల అనుసంధానం వల్ల మధ్యప్రదేశ్లోని పన్నా పులుల అభయారణ్యానికి హాని జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర్ ప్రదేశ్,...
సరికొత్త ఢిల్లీ పాదుషా!
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అనే ప్రాచీన నానుడి రాచరిక పాలనకు సంబంధించినది. ఆధునిక ప్రజాస్వామిక ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వాలు అనిపించుకోడానికి కనీస అర్హతను కూడా కోల్పోతున్నాయి....
గీటురాయి ఎన్నికలు!
మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ మాసాంతం వరకు జరిగే ఐదు అసెంబ్లీల ఎన్నికలు అనేక కారణాల రీత్యా ఎంతో ముఖ్యమైనవి. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డిఎ2 ప్రభుత్వం లోక్సభలో తిరుగులేని ఆధిక్యంతో...
మహిళల విజయం
పని స్థలాల్లో తాము అనుభవించిన లైంగిక వేధింపుల గురించి బాధిత మహిళలు ఆ తర్వాత కాలంలో బయటి పెట్టి బాధ్యుల ముసుగులను తొలగించడం ద్వారా సాటి స్త్రీలలో ధైర్యాన్ని మేల్కొలిపి వారికి రక్షణ...