Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
అమెజానా మజాకా.. కవర్ అంటే పాస్పోర్టు
కొజికోడ్ : కేరళలో కలయో నిజమో తెలియని ఓ ఉదంతం జరిగింది. ఓ వ్యక్తి తనకు పాస్పోర్టు కవర్ కావాలని ఇ కామర్స్ సంస్థకు ఆర్డర్ పంపిస్తే కవరే కాదు ఏకంగా పూర్తిగా...
డెంగ్యూ కేసులు అధికంగా ఉన్న 9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
న్యూఢిల్లీ: డెంగ్యూ కేసులు అధికంగా నమోదైన 9 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి బృందాలను పంపింది. డెంగ్యూ నివారణకు రాష్ట్రాలకు ఈ బృందాలు తమ తోడ్పాటు అందించనున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. బృందాలను పంపిన...
జిఎస్టీ పరిహారం కింద రూ.17వేలకోట్లు విడుదల చేసిన కేంద్రం
తెలంగాణకు రూ.279కోట్లు
ఆ 5రాష్ట్రాలకే సింహభాగం నిధులు
హైదరాబాద్: వస్తు సేవా పన్నుల పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రూ.17వేలకోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖ బుధవారం నాడు రాష్ట్రాలకు ,కేంద్ర...
లెక్కతేలాలి, వాటా దక్కాలి
సమ సమాజ స్థాపన కోసం జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి సరైన ప్రాతిపాదికన చేరాలంటే కచ్చితంగా ఒబిసి కుల గణన జరిగి తీరాల్సిందే. వేల ఏళ్ళ నుండి భారతదేశం కులాల...
దేశంలో స్థిరంగా కొనసాగతున్న కరోనా కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 12,90,900 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 14,313 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 549 మంది మృతిచెందినట్లు...
మూడో దశ ముప్పు?
కొత్త వేరియంట్ వల్ల భయాందోళనలు
దేశవ్యాప్తంగా 17 ఎవై.4.2 కేసులు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో మరికొద్ది రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ రానున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో వెలుగుచూస్తున్న కొవిడ్ కొత్త...
పర్యాటక సదస్సులో అందరి దృష్టినీ ఆకర్షించిన రామప్ప ఆలయం
సాంస్కృతిక నిధిగా వర్ణించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి
బెంగళూర్: మూడు నెలల క్రితం ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం మరోసారి ప్రధాన వార్తల్లో నిలిచింది. బెంగళూర్లో జరుగుతున్న సాంస్కృతిక, పర్యాటకశాఖ...
రోమ్ కు చేరుకున్న ప్రధాని మోడీ
రోమ్: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఇటలీలోని రోమ్ కు చేరుకున్నారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగి ఆహ్వానం మేరకు ఆయన అక్టోబర్ 29 నుంచి 31 వరకు ఇటలీ రాజధాని రోమ్,...
మహిళ తలపై బాలుడు రాయితో బాది.. అత్యాచారయత్నం
తిరువనంతపురం: మహిళ తలపై రాయితో కొట్టి ఆమెపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన సంఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ మహిళ మధ్యాహ్నం సమయంలో...
పెగాసస్పై స్వతంత్ర దర్యాప్తు కమిటీ
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.వి.రవీంద్రన్ పర్యవేక్షణలో ముగ్గురు ఉన్నతస్థాయి నిపుణలతో స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిన అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై ముగ్గురు నిపుణులతో...
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోన్న కరోనా
అప్రమత్తమైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ
కరోనా కట్టడికి పకడ్బంధీ చర్యలు
యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్
పిల్లల కోసం ప్రత్యేకంగా పిడియాట్రిక్ బెడ్లు
హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో...
నిందితుల సరైన గుర్తింపుతోనే సాక్షానికి విలువ
కేరళ స్పిరిట్ కేసు విచారణదశలో సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఏదేనీ నేరంలో నిందితుల గుర్తింపులో సాక్షుల అంశం గురించి సుప్రీంకోర్టు కీలక రూలింగ్ వెలువరించింది. నేరం సమయంలో నిందితులను తొలిసారిగా చూసినట్లు అయితే నిందితుల...
కేంద్రం పన్నులపై చర్చకు వస్తారా?
పేదలకు అందే పథకాల్లో కేంద్రానిది ఒక్క రూపాయి లేదు
పెట్రోల్, డీజిల్పై మూడు రకాల పన్నులు వేసి ప్రజల నడ్డివిరుస్తున్న బిజెపి
అబద్ధాల బిజెపికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి...
సివిల్ విజేతలకు ఎంపిక హక్కు లేదు
కేరళ హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ : సివిల్ సర్వీస్ పరీక్షలలో అర్హత దక్కించుకున్న వారు కేడర్, పనిచేసే చోటును ఎంచుకోవడానికి వీల్లేదని , వారికి ఈ హక్కులేదని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం...
సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ: సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైనాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్తో సహకారం అంశం ప్రధాన చర్చనీయాంశంగా ఉంటుందని తెలుస్తోంది....
26వరకల్లా దేశాన్ని వీడనున్న నైరుతి రుతుపవనాలు
ప్రవేశించనున్న ఈశాన్య రుతుపవనాలు: ఐఎండి
న్యూఢిల్లీ: ఈ నెల 26 వరకల్లా నైరుతి రుతుపవనాలు దేశాన్ని పూర్తిగా వీడనున్నాయని భారత వాతావరణశాఖ(ఐఎండి) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక దేశంలోకి ఈశాన్య రుతు పవనాలు...
26వరకల్లా దేశాన్ని వీడనున్న నైరుతి రుతుపవనాలు
ప్రవేశించనున్న ఈశాన్య రుతుపవనాలు : ఐఎండి
న్యూఢిల్లీ: ఈ నెల 26 వరకల్లా నైరుతి రుతుపవనాలు దేశాన్ని పూర్తిగా వీడనున్నాయని భారత వాతావరణశాఖ(ఐఎండి) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక దేశంలోకి ఈశాన్య రుతు...
వంట పాత్రలో వరదనీదుకుని పెళ్లికి వచ్చిన నవజంట
అలప్పుజ ( కేరళ): ప్రకృతి వైపరీత్యం ఎదురైనా ప్రేమకు హద్దులు ఆటంకాలు ఉండవు. కేరళలో వరదలతో రహదారులన్నీ జలమయమైనా అవన్నీ అధిగమించి ఓ ప్రేమజంట పెద్దలు కుదిర్చిన ముహూర్తానికి సాహసించి చేరుకోగలిగారు. అల్యూమినియం...
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేజిక్కించుకున్న అదానీ గ్రూప్
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ చేజిక్కించుకోవడంతో తిరువనంతపురం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ శుక్రవారం హర్షాన్ని వ్యక్తంచేశారు. మంచి జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. కేరళ రాజధాని...
27వేల ఆక్సిజన్ బెడ్లు
కరోనా విజృంభించినా కట్టడి చేసే యత్నాలు, రాష్ట్రంలోనే 500 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు
27 వేల పడకలు ఆక్సిజన్ బెడ్లుగా మార్పు, పిల్లల కోసం ప్రత్యేకంగా పిడియాట్రిక్ పడకలు
మనతెలంగాణ/హైదరాబాద్ :...