Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...
ప్రపంచమంతా కరోనా భయం
106కు చేరిన మృతులు
న్యూఢిల్లీ : చైనాలోని హేబీ ప్రాంతంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, అమెరికా...
నిరసనకారులపై బిజెపి ఎంపి షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) నిరసిస్తూ గత కొద్ది రోజులుగా ఢిల్లీలోని షహీన్ బాగ్ వద్ద తీవ్రస్థాయిలో జరుగుతున్న ప్రదర్శనపై బిజెపి ఎంపి పర్వేష్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 8న...
అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థిని మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ నాట్రె డామెలో గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతున్న భారతీయ సంతతికి చెందిన ఒక 21 ఏళ్ల యువతి మృతదేహం యూనివర్సిటీ క్యాంపస్లోని చెరువులో లభించింది. ఆన్రోస్...
ఎన్ఆర్ఐ విధానం రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్ఆర్ఐ (నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా) విధానం రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సీనియర్ అధికారుల...
సిఎఎపై వ్యతిరేకత రాజ్యాంగ విరుద్ధం
చెన్నై: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) అమలు చేయబోమని కొన్ని రాష్ట్రాలు అనడం ‘రాజ్యాంగ విరుద్ధం’ అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం చెప్పారు. పార్లమెంటు ఆమోదించిన చట్టం అమలయ్యేలా చూడడం...
ముస్లిం పెద్దల సాయంతో హిందూ వివాహం
అలప్పుజా (కేరళ) : కేరళ లోని ఒక మసీదు ఆవరణలో అరుదుగా హిందూ వధూవరుల వివాహ కార్యక్రమం ఆదివారం జరిగింది. అలప్పుజాకు సమీపాన చెరువల్లి ముస్లిం జమాత్ మసీదు లో వధువు అంజుకు,...
నలుగురు కూతుళ్లపై తండ్రి అత్యాచారం?
తిరువనంతపురం: కేరళలో మల్లాపురం జిల్లా వాలన్ చెరు ప్రాంతంలో ఓ తండ్రి తన నలుగురు కూతుళ్లపై అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ కామాంధుడికి నలుగురు కూతుళ్లు ఉన్నారు. ప్రతి...
మోడీ పౌరసత్వంపై ఆర్టిఐ దరఖాస్తు
త్రిసూర్: ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ పౌరుడా కాదా తెలియచేయాలని కోరుతూ కేరళ సమాచార శాఖకు సమాచార హక్కు చట్టం(ఆర్టిఐ) కింద ఒక దరఖాస్తు అందింది. త్రిసూర్ జిల్లాలోని చలక్కుడి పట్టణానికి చెందిన...
ఆస్తి కోసం తల్లిని చంపి…..
తిరువనంతపురం: ఆస్తి కోసం స్నేహితుడితో కలిసి కుమారుడు తన తల్లి చంపడమే కాకుండా మిత్రుడిని కూడా హత్య చేసిన సంఘటన కేరళలోని ముకోమ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో కుమారుడిని పోలీసులు అరెస్టు చేసి...
రాజ్యాంగం x మతాచారాలు
అత్యంత వివాదాస్పదంగా మారిన కేరళ శబరిమల కేసు పరిధిని విస్తరింప చేసి తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన మరింత విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ బాబ్డే తీసుకున్న...
హైదరాబాద్ ఇన్నింగ్ ఓటమి
ఒంగోలు: ఆంధ్రాతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో హైదరాబాద్కు ఘోర పరాజయం ఎదురైంది. ఒంగోలు వేదికగా జరిగిన మ్యాచ్లో ఆంధ్రా జట్టు ఇన్నింగ్స్ 96 పరుగుల తేడాతో హైదరాబాద్ను చిత్తు చేసింది. ఇక,...
త్రివిక్రమ్తో మంచి రిథమ్ కుదిరింది
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రం ఆదివారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్తో ఇంటర్వూ...
అలా పుట్టింది ‘సామజవరగమన...’
ఈ...
భారీ అక్రమ కట్టడాలు.. క్షణాల్లో నేలమట్టం (వీడియో)
సుప్రీం ఆదేశం మేరకు కేరళ అధికారుల ఆపరేషన్
కోచి : అక్రమంగా కట్టిన రెండు విలాసవంతమైన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లను అధికారులు శనివారంనాడు సెకన్లలో నేలమట్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు అధికారులు ఈ ఆపరేషన్...
వాహనాలు తనిఖీ చేస్తుండగా కాల్పులు: ఇన్స్పెక్టర్ మృతి
చెన్నై: కేరళ- తమిళనాడు సరిహద్దులో దారుణం వెలుగులోకి వచ్చింది. కన్యాకుమారి జిల్లాలోని పదంతాలుముడు చెక్పోస్ట్ దగ్గర దుండగులు కాల్పులు జరపడంతో ఇన్స్పెక్టర్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. కలియక్కవిల సమీపంలో ఇన్స్పెక్టర్ విల్సన్ వాహనాలు...
త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ
రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే లక్షం
కాళేశ్వరం ప్రాజెక్టును త్రీ గోర్జెస్ డ్యాం కన్నా వేగంగా పూర్తి చేశారు
త్రిసూర్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ : రైతులు ఆర్థికంగా స్థిరపడాలన్నదే తమ లక్ష్యమని,...
మహేష్ ఎప్పుడూ కూల్గా ఉంటారు
ఛలో, గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించి యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల తార రష్మిక మందన్న....
హైదరాబాద్కు తొలి విజయం
హైదరాబాద్: రంజీ సీజన్లో హైదరాబాద్ తొలి విజయాన్ని అందుకుంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కేరళతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి మూడు...
ఏనుగు దాడిలో అయ్యప్ప భక్తుడు మృతి
తిరువనంతపుర: కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లా వెల్లరామ్చిట్టాలో ఏనుగు దాడిలో ఓ అయ్యప్ప భక్తుడు మృతి చెందాడు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన బడరిప్పన్ అనే అయ్యప్ప భక్తుడు శబరిమాలలో దేవున్ని దర్శించుకోవడానికి వెల్లరామ్చిట్టా...
సుమంత్ అద్భుత సెంచరీ
పట్టు బిగించిన హైదరాబాద్
హైదరాబాద్: ఇక్కడి ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో మూడో రోజు హైదరాబాద్ ప్రత్యర్థిపై గట్టి పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో కేరళను 164...