Home Search
తుపాను - search results
If you're not happy with the results, please do another search
కేరళలో వర్షాలు, వరదలతో ముగ్గురి మృతి
తిరువనంతపురం : కేరళలో భారీ వర్షాలు, వరదలతో మంగళవారం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు. తూర్పుమధ్య అరేబియా సముద్రంలో తుపాను కారణంగా కేరళలో అనేక జిల్లాలు భారీ వర్షాలు, వరదలతో...
మూసీకి భారీ వరద
పొంగుతున్న గోదావరి, నీటి ముట్టడిలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు
హైదరాబాద్లోని మూసారాంబాగ్, చాదర్ఘాట్ వంతెనలపై రాకపోకలు
నిలిపివేత సిరిసిల్ల కలెక్టరేట్లోకి భారీగా వరద నీరు, రాత్రి ఆఫీసులోనే బస
చేసిన జిల్లా కలెక్టర్ మంగళవారం ట్రాక్టర్...
క్షేత్ర స్థాయిలో చెరువులు తనిఖీ చేయండి
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం
పరిరక్షణకు 15ప్రత్యేక బృందాలు ఏర్పాటు
అధ్యయనం చేసి రెండు రోజుల్లో నివేదిక
ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరి రజత్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: గులాబ్ తుపాను కారణంగా రాష్ట్ర మంతటా తలెత్తిన పరిస్థితులపై మంగళవారం...
తెలంగాణలోనూ ‘గులాబ్’ ప్రభావం: రాగల 24 గంటల్లో భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణలోనూ ‘గులాబ్’ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి గులాబ్ అని పేరుపెట్టారు. కళింగపట్నానికి ఈశాన్య దిశలో 440...
తూర్పుతీరానికి ముంచుకొస్తున్న గులాబ్
3రోజుల పాటు భారీ వర్షాలు
వాయుగుండంగా మారిన అల్పపీడనం, తుపానుగా బలపడే అవకాశం
ఉత్తర తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ : దేశ తూర్పు తీర ప్రాంతానికి...
రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
ఉత్తర తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్: రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శుక్రవారం ఏర్పడిన వాయుగుండం పశ్చిమ...
రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ
రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
ఉత్తర తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ...
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం: వాతావరణ శాఖ
హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రవాయుగుండంగా మారిందని, దీంతో రాగల 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు(ఆదివారం) సాయంత్రం కళింగపట్నం సమీపంలో తీరం దాటే...
కదలక కుదిపేసిన ఇదా
ఈశాన్య అమెరికాలో తుపాన్ సంక్షోభం
ఇప్పటికీ 40 మందికి పైగా దుర్మరణం
న్యూయర్క్, న్యూజెర్సీ జలమయం
ప్రమాదసంకేతాలపై బైడెన్ హెచ్చరికలు
న్యూయార్క్ : ప్రచండవేగం, ఉధృతవర్షాలతో కూడిన ఇదా తుపాను అమెరికా ఈశాన్య తీర...
హైతీలో భూకంపం మృతులు 1297
వేలాది మందికి గాయాలు..కిక్కిరిసిన ఆస్పత్రులు
ములెస్ కేయస్(హైతీ): హైతీలో శనివారం సంభవించిన తీవ్ర భూకంపంలో మరణించిన వారి సంఖ్య ఆదివారం 1,297కు పెరిగింది. రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైన భూకంపం తీవ్రతకు వేలాది ఇళ్లు...
ప్రజలకు ప్రధాని క్లాస్!
కరోనా మూడో దశ గురించి కేంద్ర ప్రభుత్వం తన ముందు జాగ్రత్తను, అప్రమత్తతను తరచూ తెలియజేస్తున్నది. రెండో దశ కరోనా ప్రజల ప్రాణాలను మంచి నీళ్ల ప్రాయంగా తోడేసి తాగేస్తున్నప్పుడు కనిపించని ఈ...
కేంద్రం ట్విట్టర్ ను నియంత్రించలేకపోతోంది: మమత
కోల్కతా: కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ను నియంత్రించలేకపోతోందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కట్టడి చేయలేకే ట్విట్టర్ ను అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తనను కూడా ఎదుర్కోలేకపోతోందని మమతా...
రాజకీయంగా విడిపోయినా మా మధ్య బంధం తెగిపోలేదు
మోడీతో భేటీపై థాకరే వ్యాఖ్యలు
న్యూఢిలీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మంగళవానం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమై ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసిన మరాఠా రిజర్వేషన్ కోటాను గురించి చర్చించారు. ప్రధాని మోడీతో 10...
ప్రధాని మోడీని కలిసిన ఉద్ధవ్ ఠాక్రే
న్యూఢిల్లీ: మహారాష్ట్ర సిఎం ఉద్దవ్ ఠాక్రే మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేబినెట్ మంత్రి అశోక్ చవాన్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర...
ప్రజాసేవకన్నా ఇగో ముఖ్యమైంది
మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ ధన్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు
కోల్కతా: మమతా బెనర్జీకి ప్రజాసేవకన్నా తన అహం ముఖ్యం కావడం వల్లనే గత నెల 18న తుపాను ప్రాంతాల్లో నష్టంపై సమీక్ష చేయడానికి ప్రధాని...
మోడీ x మమత
పశ్చిమ బెంగాల్లో ఇంకా ఎన్నికల ముందునాటి వేడి వాడి రాజకీయమే నడుస్తున్నది. వేసవి ముగుస్తున్నా అక్కడి ఘర్షణ వాతావరణం మాత్రం చల్లబడడం లేదు. ఇటీవల వరుసగా సంభవించిన మూడు పరిణామాలు ఈ విషయాన్ని...
చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేను: మోడీకి స్పష్టం చేసిన దీదీ
చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేను:మోడీకి స్పష్టం చేసిన దీదీ
కేంద్రం, పశ్చిమబెంగాల్ మధ్య వివాదాల తుపాన్
కోల్కతా: కేంద్రం, బెంగాల్ మధ్య వివాదాల తుపాన్ ఆగడం లేదు. యాస్ తుపాన్ సమీక్ష సమావేశం కేంద్రం,...
బెంగాల్ కోసం అవసరమైతే ప్రధాని కాళ్లు పట్టుకుంటా
మోడీ ఎప్పుడు బెంగాల్ వచ్చినా ఇక్కడి సర్కార్ను అవమానిస్తూనే ఉన్నారు
ఓటమిని జీర్ణించుకోలేకే ఇలాంటి చర్యలు, కక్ష సాధింపు రాజకీయాలు వద్దు
బిజెపికి మమత తీవ్ర హెచ్చరిక
చీఫ్ సెక్రటరీ రీకాల్ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
కోల్కతా:...
ప్రధాని సమీక్షకు సిఎం మమత గైర్హాజరు
యాస్ తుపాను సమావేశానికి అధికారులనూ పంపని పశ్చిమ బెంగాల్ సిఎం
రాజ్యాంగ విలువలు ఖూనీ చేశారు : నడ్డా
బెంగాల్ సిఎస్పై కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ : ఇటీవలి యాస్ తుపాన్ తాకిడి రాష్ట్రాలకు రూ 1000...
పశ్చిమబెంగాల్ నుంచి 8 లక్షలు, ఒడిశా నుంచి 2 లక్షల మంది తరలింపు
పశ్చిమబెంగాల్లో 5 వేల మంది గర్భిణులు ఆస్పత్రులకు తరలింపు
జార్ఖండ్కు ఈ విపత్తు ఎదురుకావడం ఇదే మొదటిసారి
న్యూఢిల్లీ : యాస్ తుపాను తీవ్ర రూపం దాలుస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో పశ్చిమబెంగాల్,...