Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
నేడు టెన్త్ ఫలితాలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి శుక్రవారం వెలువడనున్నాయి. కరోనా కారణంగా రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం, గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఎ) ఆధారంగా...
బ్లాక్ ఫంగస్ క్యూ
ఆసుపత్రుల ముందు వెయిటింగ్
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 200 దాకా కేసులు
కేసులు పెరిగితే పూర్తిస్థాయి నోడల్ కేంద్రంగా ఇఎన్టి
మందుల కొరకు ఆన్లైన్లో వందల కొద్దీ దరఖాస్తులు
బాధితుల్లో అత్యధిక మంది స్టెరాయిడ్ వాడినోళ్లే
మన తెలంగాణ/హైదరాబాద్:...
30వరకు లాక్డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీ వరకు లాన్డౌన్ను పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. లాక్డౌన్ పొడిగింపు ఉత్తర్వులను పటిష్టంగా అమలు చేసేందుకు...
ఇంటి వద్దకే కరోనా టీకా చేపట్టొద్దు
భువనేశ్వర్: కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజల వద్దకే తీసుకెళ్లడంతోపాటు వారి ఇళ్ల వద్దనే వేసే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని జిల్లాలు, పురపాలక యంత్రాంగాలను ఒడిషా ప్రభుత్వం ఆదేశించింది. కరోనా వ్యాక్సినేషన్ను ప్రజల ఇళ్ల...
రాజస్థాన్ మాజీ సిఎం కన్నుమూత
జైపూర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా బుధవారం కరోనా వైరస్ కారణంగా కన్నుమూశారు. 89 సంవత్సరాల పహాడియా 1980-81 కాలంలో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన...
కుదిపేసిన తుపాను
పశ్చిమ తీరాన్ని గడగడలాడించిన తౌక్టే తుపాను కొవిడ్ సెకండ్ వేవ్తో దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయిన మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్నాటక, కేరళ రాష్ట్రాలను కకావికలు చేసింది. ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగించడంతో...
వృద్ధుల ఇళ్లకు వెళ్లి టీకా వేస్తారా ? కేంద్రం వద్దన్నా మేం అనుమతిస్తాం : బోంబే హైకోర్టు
ముంబై : కరోనా టీకా కేంద్రాలకు స్వయంగా వచ్చే శక్తి లేని వయోవృద్ధుల ఇళ్లకు వెళ్లి టీకా వేయడానికి ప్రయత్నించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను బోంబే హోకోర్టు కోరింది. ఈ విధంగా...
సామాజిక సంఘీయం
కమ్యూనిజాన్ని రాజకీయ కమ్యూనిజం, సామాజిక కమ్యూనిజంగా విభజించారు మార్త హర్నెకర్. 18.01.1937న చిలీలో పుట్టిన ఈమె మార్క్సిస్టు మేధావి, మనస్తత్వ, సామాజిక శాస్త్రవేత్త, రచయిత. క్యూబా ప్రవాసంలో ఆ సోషలిస్టు, మార్క్సిస్టు ప్రభుత్వ...
రైతులకు శుభవార్త..!
డిఎపి సబ్సిడీని 140 శాతం పెంచిన కేంద్రం
రూ.500 నుంచి రూ.1200కు పెంపు
రూ.2400 బస్తా రూ.1200కే రైతుకు..!!
అంతర్జాతీయంగా పెరిగిన ధరలకనుగుణంగా సబ్సిడీ పెంచాలని ప్రధాని ఆదేశం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరిగినా గతేడాది...
కేజ్రీవాల్ ప్రకటనపై సింగపూర్ ఆగ్రహం
సింగపూర్ : ఢిల్లీలో సింగపూర్ రకపు కొవిడ్ వేరియంటు ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పడం వివాదాస్పదం అయింది. కేజ్రీవాల్ వాదనపై సింగపూర్ అధికారికంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై భారత...
లాక్డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకులకు లాక్డౌన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. రాష్ట్రంలో లాక్డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు హైవేలపై ఉన్న బంకులు మాత్రమే తెరిచి ఉంచే...
ఎపిలో 23,160 కరోనా కేసులు : 106 మంది మృతి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో 23,160 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా బారిన పడి చికిత్స పొందుతూ 106 మంది మృత్యువాత పడ్డారు. అలాగే మంగళవారం నుంచి...
అంటువ్యాధిగా బ్లాక్ ఫంగస్
రాజస్థాన్ ప్రభుత్వ ప్రకటన
జైపూర్: కొవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారిపై ప్రధానంగా దాడి చేస్తున్న బ్లాక్ ఫంగస్ను(మ్యూకోమైకోసిస్) అంటువ్యాధిగా రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 100 మంది బ్లాక్ ఫంగస్ రోగులున్నారని,...
లాక్డౌన్ బాధితుల కోసం రూ. 1250 కోట్ల ఆర్థిక ప్యాకేజ్
కర్నాటక ప్రభుత్వం ప్రకటన
బెంగళూరు: కరోనా వైరస్ విజృంభణ కారణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్డౌన్తో జీవనోపాధి కోల్పోయిన వారికి సహాయం నిమిత్తం రూ. 1250 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్...
వ్యాక్సినేషన్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ విధానం విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు ప్రకటించింది. కరోనా బారినపడిన వారు వైరస్ నుంచి కోలుకున్న తరువాత మూడు నెలలకు టీకా తీసుకోవాలని స్పష్టం చేసింది. కొవిడ్...
టీకాలు తగ్గుతున్నాయి… మృతుల సంఖ్య పెరుగుతోంది: రాహుల్
ఢిల్లీ: దేశంలో టీకాలు తగ్గిపోతున్నాయని కరోనా మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకపడ్డారు. అబద్దాలను వ్యాప్తి చేయడం, దృష్టి మళ్లించడం, నిజాలను దాచడమే...
కేజ్రీవాల్ కామెంట్లపై కేంద్రం ఫైర్
న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ వేరియంట్ కామెంట్లపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగపూర్ వైరస్ రకంతో భారత్ లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న ఢిల్లీ...
కరోనా సాకుతో ధాన్యం కొనుగోళ్లు నిలిచాయి: మంత్రి గంగుల
హైదరాబాద్: కరోనా సాకుతో దేశంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కోవిడ్ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉందన్నారు. ఈ సారి రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్...
30వరకు లాక్డౌన్
పొడిగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం
ఫోన్లో మంత్రుల అభిప్రాయాల సేకరణ అనంతరం ప్రకటన
ఈ నెల 20వ తేదీ నాటి కేబినెట్ భేటీ రద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అమల్లో వున్న లాక్డౌన్ను ఈనెల 30 తేదీ...
కొవిడ్ కట్టడిలో మనమే ఆదర్శం
ఇంటింటికి జ్వర సర్వేతో సత్ఫలితాలు
రాష్ట్రంలో 91శాతానికి కరోనా రోగుల రికవరీ రేటు
ప్రైవేటు ఆసుపత్రులపై 26 ఫిర్యాదులు వచ్చాయి
ఓ దవాఖానా అనుమతి రద్దు, మరో మూడింటికి షోకాజు నోటీసులు
బ్లాక్ ఫంగస్ కేసులకు...