Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
ఆక్సిజన్ పై మాట్లాడాలని యత్నించా… కానీ బెంగాల్ ఎన్నికల్లో మోడీ బిజీ
మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాకరే వెల్లడి
ముంబై : మహారాష్ట్రకు ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడాలని ప్రయత్నించానని, కానీ ఆయన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో అందుబాటు కాలేదని...
15 రోజుల్లోనే కేసులు రెండింతలు: శ్రీనివాస రావు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతంగా ఉందని డిహెచ్ శ్రీనివాస రావు తెలిపారు. ప్రపంచంలో అగ్ర రాజ్యాలు కూడా కరోనా ముందు మోకరిల్లాయని, తెలంగాణలో శుక్రవారం అత్యధిక కేసులు నమోదయ్యాయని, పదిహేను...
డబుల్ మ్యూటేషన్ దడ
రాష్ట్రంలో 50% కేసులు అవే!
18 నుంచి 20శాతం యూకే స్ట్రెయిన్
వడివడిగా వ్యాపిస్తున్న వైరస్
గంటల వ్యవధిలో విషమస్థితికి పలువురు కొవిడ్ రోగులు
అన్ని ఆసుపత్రుల్లో బెడ్లు ఫుల్
మరో ఆరు వారాల పాటు...
‘దివ్య’మైన సాయం
కష్టంలో తోడున్నప్పుడే మానవజన్మకు సార్థకత : మంత్రి కెటిఆర్
వికలాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు
అర్హులైన వికలాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్: సాటి మనిషి కష్టం, సాటి మనిషి బాధను...
ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూత
మనతెలంగాణ/హైదరాబాద్: నిమ్స్ మాజీ డైరెక్టర్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ కాకర్ల సుబ్బారావు(96) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. అనారోగ్య కారణంగా గత నెల రోజుల క్రితం నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో...
మళ్లీ కరోనా నోడల్ కేంద్రంగా ‘గాంధీ’
మన తెలంగాణ/హైదరాబాద్: గాంధీ ఆసుపత్రి మళ్లీ కరోనా నోడల్ కేంద్రంగా మారింది. ఈ రోజు నుంచి అన్ని ఓపి సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసరం కానీ శస్త్రచికిత్సలను తక్షణం...
ఆగస్టు 24, 25 తేదీలలో ఎడ్సెట్
ఆగస్టు 24,25 తేదీలలో ఎడ్సెట్
19 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తులు
పరీక్షా విధానం, అర్హతల్లో మార్పులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్య కోర్సు బి.ఇడి(బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్సెట్ పరీక్షను...
టెన్త్ ఎగ్జామ్స్ రద్దు
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలూ క్యాన్సిల్
సెకండియర్ పరీక్షలు వాయిదా
ఆబ్జెక్టివ్ విధానంలో పదో తరగతి ఫలితాలు, ఎస్ఎస్సి ఇంటర్నల్
మార్కులు తక్షణమే అప్లోడ్ చేయాలని విద్యాశాఖ ఉత్తర్వులు
ఎంసెట్లో 25 శాతం ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దు
జూన్...
బెడ్ల సంఖ్య పెంచండి
కరోనా కేసులు ఇంకా పెరిగితే ఎదుర్కొవడానికి
సిద్ధంగా ఉండాలి, వ్యాక్సినేషన్ వేగవంతం
ఆక్సిజన్ వృథా అరికట్టేలా చర్యలు
జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్-19 కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులపై ప్రభుత్వ...
రంగనాయక సాగర్కు రూ.110కోట్లు
టూరిజం స్పాట్ @ రంగనాయక సాగర్
అద్భుత ద్విపకల్పం...అద్వితీయ పర్యాటక క్షేత్రం...
రాష్ట్రానికే తలమానికంగా రంగనాయక సాగర్
రంగనాయక సాగర్ పర్యాటక అభివృద్ధికి రూ. 110 కోట్లు నిధులు మంజూరు:మంత్రి హరీష్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్: సిద్దిపేట...
రాష్ట్రానికి ప్రైవేటు రైల్ కోచ్ ఫ్యాక్టరీ
కేంద్రం హామీ నిలబెట్టుకోలేకపోయినా దేశంలోనే అతిపెద్ద కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు రాబోతోంది
మేథా సర్వోడ్రైవ్స్ రూ. 1000 కోట్లతో నెలకొల్పుతున్న ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభం : మంత్రి కెటిఆర్ ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్: వరంగల్లో రైల్ కోచ్...
షర్మిల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
అరెస్ట్ చేసి బేగంపేట మహిళా పోలీస్స్టేషన్కు తరలింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్ తో వైఎస్ షర్మిల గురువారం ఉదయం నుండి ఇందిరాపార్క్వద్ద దీక్షకు ను...
ప్రజలకు ధన్యవాదాలు: పల్లా
నల్లగొండ: సిఎం కెసిఆర్ సభను విజయవంతం చేసిన ప్రజలకు ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్లా మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ సభను...
విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపశమనం
సిబిఎస్ఇ పరీక్షల నిర్ణయంపై కేజ్రీవాల్
న్యూఢిల్లీ: సిబిఎస్ఇ పరీక్షల సంబంధిత నిర్ణయం భారీ ఉపశమనం కల్గించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కొవిడ్ 19 కేసుల ఉధృతి దశలో పరీక్షల రద్దు...
ముంబయిలో కరోనా నిషేధాజ్ఞలు జారీ
ముంబయి: కొవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముంబయి పోలీసులు నగరంలో బుధవారం సిఆర్పిసిలోని 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఐదుగురు లేదా అంతకుమించి ఒకేచోట గుమికూడకుండా ఈ ఆదేశాలు జారీ...
మీరు నేను కలవకూడదని ఎంతో ప్రయత్నించారు: కెసిఆర్
నల్లగొండ: ఎట్టి పరిస్థితుల్లో ఈ సభ జరగనీయొద్దని, మీరు నేను కలవకూడదని చేయని ప్రయత్నం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ అన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన...
రంజాన్ ప్రారంభం… ముస్లిం సోదరులకు కెసిఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని కెసిఆర్ ఆకాంక్షించారు....
శవాల దిబ్బలు…. కరోనా@1.61 లక్షలు
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కరోనా విలయతాండవానికి కొన్ని ఆస్పత్రుల్లు శవాల దిబ్బలుగా మారాయి. గత 24 గంటల్లో 1,61,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 879 మంది మృత్యువాతపడ్డారని...
‘టీకా’ రాజకీయం..!
60 శాతం డోసులు ఆ‘8’ రాష్ట్రాలకే
తెలంగాణకు మొండిచెయ్యి చూపుతున్న కేంద్రం
30 లక్షల అడిగితే నాలుగున్నర లక్షల డోసులు సరఫరా
ఈ నెమ్మదితో లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమంటున్న నిపుణులు
మన తెలంగాణ/హైదరాబాద్ : టీకాల సప్లాయ్లోనూ కేంద్ర...
అంబేడ్కర్ ఆశయాలకు గండి!
భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జన్మ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 14 న ఆ మహనీయుని ఆశయాలను మననం చేసుకొని అంకితం కావలసిన జాతీయ వేడుక. అంబేడ్కర్ ఆశయాల్లో ప్రభుత్వరంగ సంస్థల...