Home Search
ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
శంషాబాద్ ఎయిర్పోర్టులో కరోనా వైరస్ పరీక్షలు
హైదరాబాద్ : కరోనా వైరస్ కలవరపెడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. శంషాబాద్ విమానాశ్రయంలో అనుమానిత లక్షణాలున్న విదేశీయులకు వైద్యపరీక్షలు చేస్తున్నారు. చైనా నుంచి భారతదేశానికి వస్తున్న ప్రయాణీకులను కరోనా వైరస్ ఉందా...
రాష్ట్రంలో 11కు చేరిన కరోనా అనుమానిత కేసులు
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా అనుమానిత కేసులు 11కు చేరాయి. ఇదివరకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు ముగ్గురిని గుర్తించి ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స అందించి డిశ్చార్జ్...
ఆప్కు మద్దతుగా తృణమూల్ ఎన్నికల ప్రచారం
న్యూఢిల్లీ : మమతాబెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ప్రచారం ప్రారంభించింది. ఈమేరకు జాతీయ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రియిన్ గురువారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్తోపాటు...
ఎపి శాసన మండలి రద్దుకు పార్లమెంట్లో అవరోధాలు?
న్యూఢిల్లీ: శాసనమండలిని రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆమోదించిన తీర్మానానికి పార్లమెంట్లో అవరోధాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలలో శాసన మండలుల ఏర్పాటు...
బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
నిర్మల్: బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి ఒంటిగంటకు వేద పండితులు అమ్మవారికి అభిషేకంతో ఉత్సవానికి అంకురార్పణ చేశారు. అనంతరం అర్చకులు అమ్మవారికి...
రెండు రోజులపాటు బ్యాంకులు బంద్..
న్యూఢిల్లీ: తమ వేతనాలను సవరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జాతీయ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. దీంతో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూత పడనున్నాయి. బ్యాంకు ఉద్యోగుల వేతనాలు...
తెలంగాణ సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి శిఖరం
రాష్ట్రానికియుఎన్డిపి కితాబు
హర్షాతిరేకంతో కెటిఆర్ రీట్వీట్
తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదని యుఎన్డిపి ధ్రువీకరించడం ఆనందంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ 2019 ఇండెక్స్ నివేదికలో కూడా మంచి పనితీరు, ఆర్థిక వృద్ధిలో...
15 రోజుల్లో ప్యాక్స్ల ఎన్నికలు
906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వెంటనే పాలక మండళ్ల ఏర్పాటు జరగాలి : సిఎం
నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ n ప్రస్తుతం ఉన్న సంఘాలకు
జరగనున్న ఎన్నికలు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే...
త్వరలో దుమ్ముగూడెం శంకుస్థాపన
కొత్త బడ్జెట్లో నిధుల కేటాయింపు?
కేంద్రం నుంచి అందని సాయం
సొంత నిధులతోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం
హైదరాబాద్: దుమ్ముగూడెం బహుళార్థక సాధకప్రాజెక్టు నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంఖు స్థాపన చేయనున్నారు....
రాష్ట్రంలో కరోనా లేదు
అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం
చైనా నుంచి వచ్చిన అనుమానితుల రక్త నమూనాలు సేకరించాం
పుణె ల్యాబ్కు పంపించాం
అనుమానితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నాం
గాంధీ, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశాం
పౌరులు...
ఫిబ్రవరి 10లోగా ఆర్టిసి కార్గో సేవలు: మంత్రి పువ్వాడ
సమస్యలుంటే నేరుగా ఫోన్ చేయండి..!
ఫిబ్రవరి 10లోపు సేవలు ప్రారంభం
రవాణా శాఖా మంత్రి పువ్వాడ
కార్యనిర్వహణ కార్యాలయం ప్రారంభం
హైదరాబాద్: సరుకు రవాణా సర్వీసులు ఫిబ్రవరి 10లోపు ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ...
గర్భస్రావం గడువు 24 వారాలకు పెంపు
న్యూఢిల్లీ : గర్భస్రావం చేయడానికి ప్రస్తుత 20 వారాల పరిమితిని ప్రభుత్వం 24 వారాలకు పొడిగించిందని, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో పేర్కొన్నారు. ప్రగతిశీల సంస్కరణలో...
కరోనా వైరస్ ఇన్ఫెక్షన్కు హోమియోతో విరుగుడు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లకు హోమియోపతి, యునాని ఔషధాలు సమర్ధంగా పనిచేస్తాయని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ బుధవారం సూచించింది. కరోనా వైరస్ రాకుండా నివారించేందుకు మూడు రోజుల పాటు పరగడుపున హోమియో మందు...
సంపాదకీయం: ఎయిర్ ఇండియా చౌక బేరం!
పోటీని దీటుగా తట్టుకుంటూ లాభాల్లో నడిపి దేశ ఆర్థిక సౌష్టవానికి దన్నుగా నిలిపే శక్తి సామర్ధాలున్నా ఆ సంకల్పం, దీక్ష కొరవడి ప్రజా ప్రభుత్వాలే పబ్లిక్ రంగ పరిశ్రమలకు చేతులారా తల కొరివి...
రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
పౌరసత్వ సవరణ చట్టం, భారతీయ పౌర జాతీయ, జాతీ య జనాభా జాబితాల వ్యతిరేక దేశవ్యాప్త నిరసనలు, అంతర్జాతీయ సమాజ అసంతృప్తి పెల్లుబికాయి. రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాం గ ముప్పు...
ఫలించిన తారకమంత్రం
మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉండి ఏకపక్షంగా విజయాలు నమోదు చేసుకుంది. కెసిఆర్ చూపిన బాటలో కెటిఆర్ అనుసరించిన వ్యూహంతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ‘ఎన్నికలు ఏవైనా గెలుపు...
ప్రపంచమంతా కరోనా భయం
106కు చేరిన మృతులు
న్యూఢిల్లీ : చైనాలోని హేబీ ప్రాంతంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో ఉండటంతో అక్కడి నుంచి భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, అమెరికా...
రాష్ట్రం మేలు కోసం గళమెత్తండి
పార్లమెంట్లో మన వాణి గట్టిగా వినిపించండి
రాష్ట్రానికి రావాల్సిన రూ.3 వేల కోట్ల జిఎస్టి, ఐజిఎస్టి బకాయిల గురించి అడగండి
మన పథకాలను కార్యక్రమాలను ప్రశంసిస్తున్న కేంద్రం నిధులు మాత్రం విదిలించడం లేదు
రైతుబంధు, హరితహారం,...
రూ.52,941 కోట్లు ఇవ్వండి
రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ నిర్వహణకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇవ్వాలి : 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ, అందజేసిన మంత్రి హరీశ్రావు
ఆర్థిక సంఘం చైర్మన్ సానుకూల స్పందన
హైదరాబాద్...
కరోనాపై భయాలొద్దు
వదంతులు నమ్మొద్దు, కేంద్ర బృందం పరిశీలిస్తోంది
నేడు ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతాం - మంత్రి ఈటల
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల...