Friday, April 26, 2024

విచారణకి వెళ్లిన పోలీసులపై దాడి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: విచారణ కోసం వెళ్లిన పోలీసులపై దాడి చేసిన :ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలం గద్దరాళ్ళ తండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గద్దరాళ్ల తండాకు చెందిన ఓ వ్యక్తి తుపాకీ బెదిరించి రెండు లక్షల రూపాయలు ఎత్తుకెళ్లాడు. విచారణ నిమిత్తం అల్వాల్ ఎస్ఐ, శమీర్ పేట్ ఎస్ఐ, డిటెక్టివ్ ఎస్ఐ, పోలీసులు ఆ తండాకు వెళ్లారు. ఆ వ్యక్తి వివరాలు అడిగి పట్టుకుంటుండగా పోలీసులు గిరిజనులు దాడి చేశారు. ఈ దాడిలో పోలీస్ సిబ్బందికి గాయమైనట్టు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News