Monday, April 29, 2024

ఎపిలో ఆర్మీ మాజీ ఉద్యోగిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన భార్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం పూజారివాండ్లపల్లెలో బుధవారం ఉదయం దారుణం వెలుగులోకి వచ్చింది. ఆర్మీ మాజీ ఉద్యోగిపై భార్య హత్యాయత్నం చేసింది. నిద్రిస్తున్న భర్త శ్రీధర్‌పై భార్య మమత పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కుటంబ సభ్యులు వెంటనే స్పందించి మంటలార్పి ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరు తరలిస్తుండగా మార్గమధ్యలో శ్రీధర్ చనిపోయాడు. ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ప్రజ్ఞాసింగ్‌తో కేరళ స్టోరీ చూసిన బాలిక ముస్లిం యువకుడితో పరారీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News