Sunday, April 28, 2024

నేడు ప్రధాని మోడీ మన్‌కీబాత్

- Advertisement -
- Advertisement -

PM Modi to address nation on Mann Ki Baat at 11am

న్యూఢిల్లీ : మన్‌కీబాత్ నెలవారీ 68 వ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఉదయం 11గంటలకు ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా జాతీయ స్థాయిలో ఏయే అంశాలపై ప్రసగించాలో ఈ నెల మొదట్లో ఆయన ట్విట్టర్‌లో ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరారు. ఈమేరకు నమో,లేదా మైగవ్ యాప్ ద్వారా లిఖిత పూర్వకంగా లేదా 1800117800 నెంబరుకు కాల్ చేసి మెసేజ్ రికార్డు చేయడం ద్వారా వివరాలు పంపాలని సూచించారు.

PM Modi to address nation on Mann Ki Baat at 11am

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News