Tuesday, May 14, 2024

మస్క్ ఇతర ప్రముఖులతో మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ప్రధాని మోడీ తమ అమెరికా పర్యటన దశలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతారు. బుధవారం ఆయన న్యూయార్క్‌లో టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్, ఖగోళభౌతికశాస్త్రవేత్త, రచయిత నీల్ డి గ్రాసె టైసన్, నోబెల్ గ్రహీత అయిన ఆర్థికవేత్త పాల్ రోమర్ వంటి పలువురితో ఇష్టాగోష్టిగా భేటీ కానున్నారు. ఆయన కలుసుకోబోయే ఇతర ప్రముఖులలో జెఫ్ స్మిత్, మైకెల్ ఫోర్మెన్, డెనియల్ రస్సెల్, ఎల్‌బ్రిడ్జి కాల్బీ , చంద్రికాటాండన్ , రచయిత నికోలస్ నాసిమ్‌తలెబ్, పెట్టుబడిదారులు రే డాలియో వంటి వారు కూడా ఉన్నారు. వీరిపై ఆయన పలు విషయాలపై మాట్లాడేందుకు అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News