Sunday, May 5, 2024

ఆకట్టుకుంటున్న ‘సేనాప‌తి’ మోష‌న్ పోస్ట‌ర్..

- Advertisement -
- Advertisement -

Rajendra Prasad 'Senapathi' Motion Poster Released

హైదరాబాద్: విభిన్న పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆలరించిన న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రస్తుత కరోనా సమయంలో ఓటిటి హావా నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో పలువురు నటీనటులు ఓటీటీ ప్ర‌పంచంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ కూడా ఓటిటి మూవీ చేస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్ ప్రధానపాత్రలో ‘సేనాపతి’ అనే ఆహా ఒరిజిన‌ల్ మూవీని విష్ణు ప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా మేక‌ర్స్ విడుదల చేసిన ‘సేనాప‌తి’ మోష‌న్ పోస్ట‌ర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీని పవన్ సాదినేని తెరకెక్కిస్తున్నాడు.

Rajendra Prasad ‘Senapathi’ Motion Poster Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News