Tuesday, April 30, 2024

యాక్సిస్ బ్యాంక్‌పై ఆర్‌బిఐ రూ.25 లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

RBI fines Axis Bank Rs 25 lakh

న్యూఢిల్లీ : నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంక్‌పై ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) రూ.25 లక్షల జరిమానా విధించింది. సెప్టెంబర్ 1న ఈ ఆర్డర్ జారీ చేసింది. ఆర్‌బిఐ కెవైసి(నో యువర్ కస్టమర్) 2016 ప్రకారం, యాక్సిస్ బ్యాంక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఆర్‌బిఐ ఈ చర్యలు తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News