Tuesday, May 7, 2024

అయోధ్య మందిరానికి రూ.1511 కోట్ల విరాళాలు : ట్రస్ట్ వెల్లడి

- Advertisement -
- Advertisement -

Rs 1511 crore donation to Ayodhya temple: Trust

 

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.1511 కోట్ల విరాళాలు అందాయని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామిగోవింద్‌దేవ్‌గిరి తెలిపారు. ఈ ఏడాది జనవరి 15 నుంచి విరాళాలు సేకరిస్తున్నామని, ఫిబ్రవరి 27 వరకు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. దేశంలోని 4 లక్షల గ్రామాల్లో 11 కోట్ల కుటుంబాలను కలిసి నేరుగా విరాళాలు సేకరించాలన్నది తమ లక్షమని ఆయన తెలిపారు. గతేడాది ఆగస్టు 5న రామాలయం నిర్మాణానికి ప్రధాని మోడీ భూమిపూజ చేయడంతో ఆలయానికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News