Saturday, April 27, 2024

లారీని ఢీకొట్టిన బస్సు: కండక్టర్ మృతి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల జిల్లాలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌టిసి బస్సును లారీ ఢీకొట్టడంతో కండక్టర్ దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు ప్రయాణీకు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసి బస్సు కొండగట్టు నుంచి వరంగల్‌కు వెళ్తుండగా దొంగల మర్రి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News