- Advertisement -
గంభీరావుపేట: రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలంలో మంత్రి కెటిఆర్ పర్యటించారు. ఎగువమానేరు ఫీడర్ ఛానెల్లో పూడికతీత పనులను ప్రారంభించారు. నర్మాలలో చెక్ డ్యామ్ నిర్మాణ పనులు, 33/11 కెటి సబ్స్టేషన్, రైతు వేదిక నిర్మాణ పనులు, గ్రామ పంచాయతీలోని సిసి కెమెరాలను ప్రారంభించారు. గంభీరావు పేట మండలంలో రైతువేదిక పనులను ప్రారంభించారు.
- Advertisement -