Tuesday, May 14, 2024

సాగర్ లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

- Advertisement -
- Advertisement -

TRS in full focuses for Nagarjunasagar bypoll

హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 19 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో సాగర్ ఉప ఎన్నిక బరిలో 41మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. మొత్తం 78 మంది అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేశారు. ఇందులో 17 నామినేషన్లను అధికారులు తిరస్కరించడంతో 60మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇప్పడు మరో 19మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. కాగా, మే 2న సాగర్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగనుంది.

Sagar bypoll nominations Withdrawal closed

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News