Saturday, May 11, 2024

పచ్చని చెట్లతో చక్కని వాతావరణం

- Advertisement -
- Advertisement -

Sajjanar planted plants at Nalgonda Depot

నల్గొండ డిపోలో గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సజ్జనార్

హైదరాబాద్: పచ్చని చెట్లతో చక్కని వాతావరణం నెలకొంటుందని అర్టీసీ ఎండి విసి సజ్జనార్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి నల్గొండకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి బస్టాండ్‌లో ఆయన తనిఖీలు నిర్వహించారు. అనంతరం అర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నల్గొండ డిపో ప్రాంగణంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఆయన మొక్కలు నాటారు. మొక్కల పెంపకం విధిగా ప్రతి ఒక్కరూ చేపట్టాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News