- Advertisement -
విల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టి-20 మ్యాచ్లో భారత జట్టు నాలుగు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 40 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సంజూ శాంసన్ ఎనిమిది పరుగులు చేసి శాంట్నార్ బౌలింగ్లో కుగ్గేలెజిన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత జట్టు 18 పరుగులకే తొలి వికెట్ను కోల్పోయింది. కెఎల్ రాహుల్ (24), విరాట్ కోహ్లీ(3) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ టి-20 సిరీస్ భారత్ 3-0తో ముందంజలో ఉంది.
Sanju Samshan Out in Fourth Twenty Match in IndvsNZ
- Advertisement -