Home Search
కుంభకోణం - search results
If you're not happy with the results, please do another search
పంజాబ్లో కొలువుతీరిన కొత్త మంత్రివర్గం
ఏడుగురు కొత్తవారికి చోటు
చండీగఢ్ : పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్సింగ్ చన్ని సారధ్యంలో కొత్తమంత్రివర్గం ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసింది. మొత్తం 15 మంది ప్రమాణస్వీకారం చేయగా వారిలో ఏడుగురు...
‘నీట్’లో భారీ స్కామ్
మహారాష్ట్ర కోచింగ్ సెంటర్ అక్రమాలు
అభ్యర్థికో అరకోటి, నకిలీలతో పరీక్షలు : సిబిఐ నిర్థారణ
న్యూఢిల్లీ : నీట్ మెడికల్ పరీక్షలలో భారీ స్కాం జరిగినట్లు తాము గుర్తించామని సిబిఐ వర్గాలు గురువారం...
అవసరమైతే కోటా దాటాలి
కులాల వారి గణన కీలకం: లాలూ
పాట్నా/న్యూఢిల్లీ : దేశంలో కులాలవారిగా జనగణన జరగాల్సిన అవసరం ఉందని ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. మొత్తం దేశ జనాభాలో ఏ...
తృతీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తా
చండీగఢ్: జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రతిపక్షాలను కలుస్తానని ఐఎన్ఎల్డి అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా తెలిపారు. బిజెపి మిత్రపక్షమైన జెడి(యు) అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో మధ్యాహ్న...
సుదీర్ఘ విరామం అనంతరం ఆర్జెడి శ్రేణులకు లాలూ దర్శనం
పాట్నా: ఆర్జెడి అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చాలా ఏళ్ల తర్వాత పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. పశుదాణా కుంభకోణంలో జైలు జీవితాన్ని గడిపి ఇటీవలే విడుదలైన లాలూ మొదటిసారి...
తీహార్ జైలు నుంచి విడుదలైన ఓంప్రకాశ్ చౌతాలా
న్యూఢిల్లీ: ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 10 సంవత్సరాల జైలు శిక్షను పూర్తిచేసుకుని హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. పెరోల్పై ఇదివరకే బయటకు...
మమత పిటిషన్పై విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జి..
న్యూఢిల్లీ: నారద స్టింగ్ టేపు కేసులో నలుగురు టిఎంసి నాయకులను అరెస్టు చేసే సందర్భంగా సిబిఐ అధికారులను అడ్డుకున్నారన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర న్యాయ శాఖ...
దేశాలు కార్పొరేట్ల వశాలు
కార్పొరేట్ అధికారం ప్రజాస్వామ్యాన్ని ఎలా ధ్వంసం చేయగలదో 1976 ఆంగ్ల చిత్రం ‘నెట్వర్క్’ లో నెడ్ బీటీ ఏకపాత్రాభినయంలో చిత్రించారు. 45 ఏళ్ల నాటి భయం నేడు స్థిరపడింది. బహుళజాతి సంస్థలు స్వతంత్ర...
మెహుల్ చోక్సీ అదృశ్యం
ఆంటిగ్వా పోలీసుల గాలింపు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ. 13,500 కోట్ల రుణాన్ని ఎగవేసి దేశం విడిచి పారిపోయి కరేబియన్ దీవుల్లోని ఆంటిగ్వా-బార్బుడాలో తలదాచుకున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ గత ఆదివారం...
సిఎం కావాలని అనుకోలేదు
మంత్రుల విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తా...
ఐఎఎస్లు అదరాబాదరా నివేదిక ఇచ్చారు
మీడియాతో మాజీ మంత్రి ఈటల
మన తెలంగాణ/కరీంనగర్ప్రతినిధి: రాష్ట్ర మంత్రులు అంతరాత్మ సాక్షిగా మాట్లాడాలని వారి విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తానని...
దాచేస్తే దాగని రాఫెల్ గుట్టు!
ఫ్రెంచ్ కంపెనీ దసో ఏవియేషన్ ఆడిట్లో ఫ్రాన్సు అవినీతివ్యతిరేక సంస్థ, ‘ఏజెన్స్ ఫ్రాంకయిస్ యాంటికరప్షన్’ గుప్తా కుటుంబ దలాలీ సంస్థ డెఫ్సిస్ సొల్యూషన్స్కు రూ.9.8 కోట్ల అక్రమ చెల్లింపులు బయటపెట్టింది. డెఫ్సిస్, దసో...
నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఈడీ సమన్లు
మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఆదివారం ఇడి సమన్లు జారీ చేసింది. ఇఎస్ఐ శ్కాంలో దర్యాప్తులో భాగంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, ముకుందారెడ్డి,...
మళ్లీ ఎల్డిఎఫ్దే అధికారం
ఆదివారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు నాలుగు భాగాలుగా వెల్లడించిన మనోరమ విఎంఆర్ సర్వే, టైవ్సు నౌ సర్వే కూడా కేరళలో సిపిఎం నాయకత్వంలోని ఎల్డిఎఫ్ మరోసారి అధికారంలోకి రానున్నదని వెల్లడించాయి....
మహా‘ప్రకంపన’
మహారాష్ట్రను కొవిడ్తో పాటు సరికొత్త అవినీతి కుంభకోణం ఆరోపణ అట్టుడికించినట్టు ఉడికిస్తున్నది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి)కి చెందిన హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్పై ఇటీవలే హోం గార్డు విభాగానికి బదిలీ అయిన...
ఖమ్మం నుంచి హైదరాబాద్కి తిరిగొచ్చిన ‘ఆచార్య’
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్చరణ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. చరణ్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్,...
నాది వైల్డ్ క్యారెక్టర్
మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘మోనగాళ్లు’. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం...
నీరవ్ మోడీ ఆటకట్టు
భారత్కు అప్పగించాలని
బ్రిటన్ కోర్టు తీర్పు మనీ
లాండరింగ్ వాస్తవమే
ఆయన వాదనలన్నీ
అబద్ధాలే : కోర్టు స్పష్టీకరణ
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్( పిఎన్బి)కు రూ.14 వేల కోట్లు ఎగవేసి బ్రిటన్కు పారిపోయిన ప్రముఖ వజ్రాల...
క్షీణించిన లాలూ ఆరోగ్యం.. ఎయిమ్స్కు తరలింపు
న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్ (72) ఆరోగ్యం క్షీణించింది. దీంతో శనివారం ఢిల్లీ లోని ఎయిమ్స్కు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాణా కుంభకోణం కేసులో...
కేంబ్రిడ్జి అనలిటికాపై సిబిఐ కేసు
ఫేస్బుక్ వినియోగదారుల డేటా చోరీ కుంభకోణంలో కీలక పరిణామం
న్యూఢిల్లీ : ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా చోరీ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. డేటా ఉల్లంఘన కేసులో కేంబ్రిడ్జ్ అనలిటికాపై సిబిఐ శుక్రవారం...
బార్క్ మాజీ సిఇఓ దాస్గుప్తాకు బెయిల్ తిరస్కరణ
ముంబయి: టెలివిజన్ రేటింగ్ పాయింట్(టిఆర్పి) కేసులో నిందితుడైన బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్(బార్క్) మాజీ సిఇఓ పార్థో దాస్గుప్తా బెయిల్ దరఖాస్తును ముంబయిలోని సెషన్స్ కోర్టు బుధవారం తిరస్కరించింది. దాస్గుప్తాను ముంబయి క్రైమ్...