Home Search
డీజిల్ ధరలు - search results
If you're not happy with the results, please do another search
మధ్యప్రదేశ్లో రూ. 121 దాటేసిన పెట్రోల్
భోపాల్: పొరుగు రాష్ట్రాలను ఆనుకుని ఉన్న మధ్యప్రదేశ్లోని శివారు జిల్లాలో మొట్టమొదటిసారి లీటరు పెట్రోల్ ధర రూ. 121 దాటింది. ఇక లీటరు డీజిల్ ధర రూ.110.29 చేరుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని అనుకుని...
బిజెపితో ఒప్పందం ఉండదు.. అది గాడ్సే పార్టీ: హనుమంతరావు
హైదరాబాద్: బిజెపి గాడ్సే పార్టీ అని, ఆ పార్టీతో ఎప్పుడు ఒప్పందం ఉండదని మాజీ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్ లో హనుమంతరావు మీడియా సమావేశం...
ఆ ధైర్యం బిజెపి నేతలకు ఉందా?: తలసాని
huzurabad by election news,huzurabad by election who will win,huzurabad by election survey,huzurabad election news,
huzurabad by election results 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు...
ఓట్ల కోసం ఈటల పచ్చి అబద్దాలు మాట్లాడుతుండు: హరీశ్ రావు
కరీంనగర్: బిజెపి పార్టీని బొంద పెడితేనే సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మాచాన్పల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమంలో మంత్రి హరీశ్...
కేంద్రం పన్నులపై చర్చకు వస్తారా?
పేదలకు అందే పథకాల్లో కేంద్రానిది ఒక్క రూపాయి లేదు
పెట్రోల్, డీజిల్పై మూడు రకాల పన్నులు వేసి ప్రజల నడ్డివిరుస్తున్న బిజెపి
అబద్ధాల బిజెపికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి...
మోడీకి థ్యాంక్స్.. పండుగ కళ పోయింది
రాహుల్ వ్యంగ్య ట్వీట్
న్యూఢిల్లీ: అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ధరల వల్ల ప్రజలలో పండుగ ఉత్సాహం కనుమరుగైందని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం వ్యంగ్యాస్త్రాలు...
20 పైసలు పెరిగిన పెట్రోల్ ధర
డీజిల్ ధర 25 పైసల పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు సంస్థలు మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచాయి. లీటర్ పెట్రోల్ ధర 20పైసలు, డీజిల్ ధర 25 పైసలు పెంచాయి. దీంతో, లీటర్...
మహింద్రా థార్కు పోటీగా గూర్ఖా ఎస్యువి
15న మార్కెట్లోకి విడుదల చేయనెఉన్న ఫోర్స్ మోటార్స్
ముంబయి: స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్( ఎస్యువి) శ్రేణిలో మహింద్రా థార్కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భారత మార్కెట్లో మహింద్రా థార్కు పోటీగా ఫోర్స్ మోటార్స్...
తాలిబన్లతోనే గ్యాస్ మంట
కర్నాటక బిజెపి ఎమ్మెల్యే స్పందన
బెంగళూరు: దేశంలో వంటగ్యాసు, డీజిల్, పెట్రోలు ధరలు పెరగడానికి కారణం తాలిబన్లు , అఫ్ఘనిస్థాన్ సంక్షోభం అని కర్నాటక బిజెపి ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ తెలిపారు. ధరలు...
గులాబీ జెండా పుణ్యమే మీకు అధ్యక్ష పదవులు: హరీష్ రావు
సిద్దిపేట: టిఆర్ఎస్ పార్టీ జెండా పండగ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ జెండాను మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు....
మోడీ మార్క్ జిడిపి ఇదేనా?
సిలిండర్ ధరల పెంపుపై రాహుల్
న్యూఢిల్లీ : దేశ జిడిపి వృద్థిని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త రీతిలో చూపుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. గ్యాస్ డీజిల్ పెట్రోలు...
బిజెపి రక్తం తాగే పులిలాంటిది: ఎంఎల్ఎ జగ్గారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి రక్తం తాగే పులిలాంటి స్వభావం గలదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎంఎల్ఎ జగ్గారెడ్డి అన్నారు. పైకి గోవులా కనపడుతూనే హిందువులను రెచ్చగొడుతుందని చెప్పారు. మీకు మతాల మధ్య గొడవలు...
గ్యాస్ ధరల పెంపుపై భగ్గుమన్న రాహుల్
ఢిల్లీ: గ్యాస్ ధరలు మళ్లీ పెంచడంతో కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు గ్యాస్ ధరలు 116 శాతం పెరిగాయని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్,...
రాష్ట్రానికి కిషన్రెడ్డి ఏం చేశారు?
బిజెపి అంటే అమ్మకం.. టిఆర్ఎస్ అంటే నమ్మకం
ధ్వజమెత్తిన మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ విప్ బాల్కసుమన్
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రమంత్రిగా తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ప్రభుత్వ...
గ్రేటర్లో పెరగనున్న విద్యుత్ వాహన స్టేషన్లు
త్వరలో 11 స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు... స్థలాన్వేషణలో అధికారులు
హైదరాబాద్: రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా విద్యుత్ వాహనాలను వినియోగించేందుకు ముందుకు వస్తున్నారు. దీన్నిదృష్టిలో...
శివసేనరెడ్డిని పరామర్శించిన రాహుల్గాంధీ
హైదరాబాద్: తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనరెడ్డిని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, పెగాసస్ స్పైవేర్ గూఢచర్యం, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా యువజన...
గత వారం 8 బిల్లులను ఆమోదించిన రాజ్యసభ
24.2 శాతానికి పెరిగిన ఉత్పాదకత
మూడు వారాల్లో మొత్తం 60 గంటల సభా సమయం వృథా
న్యూఢిల్లీ: గత నెల 19న పార్లమెటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచి గడచిన మూడు వారాల్లో ఒక్క రోజు కూడా...
గ్రేటర్లో ఆర్టిసికి రూ: 1000 కోట్లు నష్టం
గుదిబండగా మారిన డీజిల్ ధరలు
చార్జీలను పెంచక పోతే మరింత నష్టం
అభిప్రాయం వ్యక్తం చేస్తున్న అధికారులు
హైదరాబాద్: ఆర్టిసి ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగాజారి పోతుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఆర్టిసిలో సమ్మె మొదలు,...
“మన్ కీ బాత్”కి బదులుగా “పెట్రోల్ కీ బాత్” చేపట్టాలి
ప్రధాని మోడీకి మమత చురకలు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించిన ప్రధాని నరేంద్ర మోడీ "మన్ కీ బాత్"కు బదులుగా "పెట్రోల్, వ్యాక్సిన్ కీ బాత్" నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా...
చెన్నైలోనూ రూ.100 దాటిన పెట్రోల్ ధర
న్యూఢిల్లీ: దేశంలో శుక్రవారం పెట్రోల్ ధరను లీటర్కు 35 పైసల చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. దాంతో, చెన్నైతోపాటు పంజాబ్, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటింది. ఢిల్లీ,...