Home Search
డీజిల్ ధరలు - search results
If you're not happy with the results, please do another search
శ్రీలంక హాహాకారాలు
తీవ్ర రూపం దాల్చిన ఆర్థిక సంక్షోభం
కోడిగుడ్డు ధర రూ.35, కేజీ ఉల్లి రూ.600
పెట్రోలు రూ.283, చికెన్ కిలో రూ.1000
చమురు కోసం లైనులో నిలబడి ఇద్దరు మృతి
కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అక్కడి...
ఖర్చు తగ్గించుకోవడానికి ఆర్టీసి ప్రణాళికలు
డీజిల్ బస్సు ఎలక్ట్రికల్ బస్సుగా మార్పు !
త్వరలోనే రోడ్లపైకి
అది సక్సెస్ అయితే మరో వేయి బస్సులు అదే బాటలో...
డీజిల్ రేట్ల పెరుగుదలతో ఆర్టీసి సరికొత్త ఆలోచన
మనతెలంగాణ/హైదరాబాద్: ఖర్చు తగ్గించుకోవడానికి ఆర్టీసి ప్రణాళికలు రూపొందిస్తోంది....
శ్రీలంకలో లీటరు పెట్రోల్ రూ.254
కొలంబో : శ్రీలంకలో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. ఆ దేశ చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఎల్ఐఒసి) శుక్రవారంనాడు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను భారీగా పెంచింది. డీజిల్పై లీటరుకు...
నిజామాబాద్ ఎంపి పనికిమాలిన వాడు…. ప్రధాని మోడీ అబద్ధాల పుట్ట
బిజెపి నేతలు ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారు
ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపణ
మనతెలంగాణ/హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపి పనికిమాలిన వాడని, ప్రధాని మోడీ అబద్ధాల పుట్ట అని బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసి చైర్మన్...
ఢిల్లీ కోట బద్దలు కొడతాం
బిడ్డా... ఇది తెలంగాణ గడ్డ
పులి బిడ్డతో తమషానా.. బీ కేర్ఫుల్
ఖబడ్దార్ మోడీ... నీవు ఉడత ఊపులకు ఎవరూ భయపడరు.. ఇక్కడన్నుది తెలంగాణ పులిబిడ్డ
జనగామ జనసంద్రంలో గర్జించిన కెసిఆర్
సిద్దిపేట ప్రజలు...
ఏ అంశంలోనైనా తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్: హరీశ్ రావు
యాదాద్రి భువనగిరి: ఏ అంశంలో చూసినా తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం ఆలేరు నియోజకవర్గ యువజన విద్యార్థి...
కేంద్రానికి తెలంగాణ రుచి చూపిస్తాం
ఎరువుల ధరల పెంపుపై మంత్రుల ఫైర్
ఎరువుల ధరలను పెంచాలని చూస్తే
తెలంగాణ దెబ్బ రుచి చూపిస్తాం
రైతు వ్యతిరేక విధానాలను వెంటనే మార్చుకోవాలి
కేంద్రంపై మరోసారి రాష్ట్ర మంత్రుల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఎంఎల్సిలు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
ప్రత్యామ్నాయం వైపు దక్షిణాది చూపు
మతం పేరుతో విభజన, ప్రజల్లో విద్వేషాలు, మైనారిటీల, పౌరసత్వం పేరుతో అణచివేత, గుజరాత్ అల్లర్లను గుర్తుచేస్తూ మధ్య యుగాల్లా మత ఘర్షణలకు ప్రేరేపణ, ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం, రైతులనూ వదలకపోవడం, లఖింపూర్ ఖేరిలో...
ఝార్ఖండ్ లో లీటర్ పెట్రోల్ పై రూ. 25తగ్గింపు
రాంచీ: ఝార్ఖండ్ లో ద్విచక్రవాహనదారులకు ఊరట లభించింది. లీటర్ పెట్రోల్ పై రూ.25 తగ్గిస్తున్నట్టు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. తగ్గించిన ధరలు జనవరి 26 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు....
ఆందోళనలో వేతన జీవులు
పెరుగుతున్న ధరలు.. పెరిగని ఆదాయం
హైదరాబాద్: కరోనా కేసులు తగ్గుముఖం పడుతన్న సమయంలో లక్షలాది మందికి ఉపాధినిచ్చే నగరంలో పనులు తగ్గిపోయాయి. సరిపడా పనులు లేక వేలాది మందికుటుంబాలు బతుకులు రోడ్డును పడుతున్నాయి....
బస్ చార్జీల పెంపు సరైనదే
ఆర్టిసి సర్వేలో మెజార్టీ ప్రయాణికుల మనోగతం
మనతెలంగాణ/హైదరాబాద్ : టికెట్ ధరలను పెంచాలని ఆర్టీసి సంస్థ చేపట్టిన ఓ సర్వేలో మెజార్టీ ప్రయాణికులు అంగీకారం తెలిపారు. ప్రస్తుతం పెరిగిన డీజిల్ ధరలతో పాటు నష్టాలను...
టికెట్ ధర పెంపు సరైన నిర్ణయమే !
ఆర్టీసి జరిపిన సర్వేలో మెజార్టీ ప్రయాణికుల మనోగతం
ధరను పెంచడం వల్ల ఇబ్బంది లేదు...
సమయానికి అనుకూలంగా బస్సులు నడపాలి
సర్వేలో పాల్గొన్న 4.5 శాతం మంది ప్రయాణికుల సూచన
హైదరాబాద్: టికెట్ ధరలను పెంచాలని ఆర్టీసి సంస్థ...
కేంద్రంలో చేతకాని ప్రభుత్వం
ఢిల్లీలో ఇంత నీచమైన దరిద్రమైన హయాంను నేనెన్నడూ చూడలేదు
కేంద్రం వైఖరి వల్ల రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు, వరి వేయొద్దు
బిజెపి వారు రాబందులు.. మేము రైతు బంధులం సిగ్గు, లజ్జ ఉంటే...
ధాన్యంపై పార్లమెంట్ ను దద్దరిల్లిస్తాం
హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన హక్కులపై గళమెత్తుతామని ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ...
కోతలు, వాతలు తప్ప బిజెపి చేసిందేమీ లేదు: హరీష్ రావు
సంగారెడ్డి: బలం లేకపోయినా కాంగ్రెస్ పోటీలో ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పటాన్ చెరులో మెదక్ స్థానిక సంస్థల సన్నాహక సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం...
12న ధాన్యం ధర్నాలు
పెట్రోల్, డిజీల్పై కేంద్రం సెస్ పూర్తిగా తగ్గించుకునేంత వరకూ పోరాటం ఆగదు
సూటిగా సమాధానం ఇవ్వలేని బండి మీడియా సమావేశాల్లో సొల్లు పురాణాలు చెబుతున్నాడు
ఆయనకు తల మెదడు లేదు అలాంటోడు కెసిఆర్ మెడలు వంచుతానని...
ధాన్యంపై కేంద్రంతో ఇక యుద్ధమే
వారం రోజుల్లో సానుకూల నిర్ణయం ప్రకటించకపోతే ఢిల్లీలో ఉద్యమం
రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పింది
ఢిల్లీ బిజెపిది ఒక మాట, ఇక్కడి సిల్లీ బిజెపిది మరో మాట
అరుణాచల్ప్రదేశ్లో చైనా ఆడుకుంటూ...
నగరంలో రూ.6.29 తగ్గిన పెట్రోల్ ధర
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్పై రూ.5, డీజిల్ పై రూ.10 ఎక్సైజ్ డ్యూటిని తగ్గించడంతో దేశవ్యాప్తంగా చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్పై రూ.6.29 తగ్గుదల నమోదైంది. డీజిల్పై...
పెదవి విరుస్తోన్న ప్రజలు
పెట్రో ధరలు పెంచింది కొండంత... తగ్గించింది గోరంత
మూడు నెలల్లో పెరిగిన పెట్రో ధర రూ.36, డీజిల్ ధర రూ.26.50 , తగ్గింది రూ.5, రూ.10లే
మనతెలంగాణ, హైదరాబాద్: పేద, మధ్య తరగతి...
గ్రేటర్లోఆర్టిసికి పెరుగుతున్న ఆదరణ
ఫలిస్తున్న అధికారులు ప్రయత్నాలు
త్వరలో పూర్వవైభోగం వస్తుంది
దీమా వ్యక్తం చేస్తున్న అధికారులు
హైదరాబాద్: అధికారులు తీసుకుంటున్న చర్యల కారణంగా క్రమంగా ప్రయాణికులు ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సంస్థ ఆక్యుపెన్సీరేషియో పెరగడంతో సంస్థ...