Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
ఎరువుల కొరత లేకుండా చూడండి!
లోక్సభ కేంద్రాన్ని ప్రశ్నించిన టిఆర్ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎరువుల కోసం రైతులు సాగుపనులు వదులుకొని క్యూలైన్లలో గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బుధవారం లోక్సభలో జరిగిన జీర్...
విజయవాడ – హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్
విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఎంపి ఉత్తమ్ డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంట్ వేదికగా తెలుగు రాష్ట్రాల కోసం మరోసారి బుల్లెట్ ట్రైన్ ప్రస్తావన వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలైన హైదరాబాదవిజయవాడ మధ్య బుల్లెట్...
ప్రంపంచానికే తెలంగాణ వ్యాక్సిన్ హబ్ గా మారింది: హరీశ్ రావు
హైదరాబాద్: ప్రంపంచానికే తెలంగాణ రాష్ట్రం వ్యాక్సిన్ హబ్ గా మారిందని, కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు ప్రపంచం తెలంగాణ వైపు చూసే పరిస్థితి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు...
క్షయ పరీక్షల ప్రచారంలో ట్రూనాట్ కీ రోల్..
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ మార్చి 24వ తేదీన అంతర్జాతీయ క్షయ దినోత్సవం పురస్కరించుకుని ఇంటింటికీ తిరిగి ప్రత్యేకంగా టీబీ పరీక్షలను చేయడానికి ఓ కార్యక్రమం ప్రారంభించబోతుంది. ఈ కార్యక్రమం కింద రాబోయే రెండు...
వరాల వర్షం
నిపుణుల నివేదిక రాగానే జీవో 111 ఎత్తివేస్తాం
తిరిగి విధుల్లోకి ఫీల్డ్ అసిస్టెంట్లు సెర్ప్, మెప్మా
సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు విఆర్ఎలకు ఇరిగేషన్లో లష్కర్ పోస్టులు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు...
డబుల్ ఇంజిన్ కాదు ట్రబుల్ ఇంజిన్
శాసనసభలో కేంద్రాన్ని చీల్చిచెండాడిన కెసిఆర్
మన తెలంగాణ/ హైదరాబాద్ : డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటూ దేశంలో కొత్త నినాదం మొదలు పెట్టారు. అది డబుల్ ఇంజిన్ గ్రోత్ కాదు.. ట్రబుల్ ఇంజిన్ గ్రోత్...
చిన్నారులకు టీకాలో కొవోవాక్స్నూ చేర్చండి
కేంద్రానికి సీరమ్ ఇన్స్టిట్యూట్ అభ్యర్థన
న్యూఢిల్లీ: 12 ఏళ్లు పైబడిన చిన్నారులకు ఇచ్చే కొవిడ్ టీకా కార్యక్రమంలో తమ సంస్థ ఉత్పత్తి చేసే కొవోవాక్స్ను కూడా చేర్చాలని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్ర...
బిజెపిలో వారసత్వ రాజకీయాలకు తావుండదు
నేతల పిల్లలకు టికెట్లు రాకపోడానికి నేనే కారణం : మోడీ
న్యూఢిల్లీ : వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదమని, అలాంటి రాజకీయాలకు భారతీయ జనతా పార్టీలో ఎప్పటికీ స్థానం ఉండబోదని ప్రధాని నరేంద్రమోడీ...
ఐపిఎస్ అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఐపిఎస్ అధికారి అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అతన్ని విధుల్లోకి తీసుకుంటున్న జివొ నం. 583 జారీ...
ప్రమాదవశాత్తు జరిగిన క్షిపణి ఘటన : అమెరికా వెల్లడి
వాషింగ్టన్ : పాకిస్థాన్ భూభాగంలో కూలిన భారత్ క్షిపణి ఘటన ప్రమాదవశాత్తు జరిగిందేతప్ప మరో కోణం కనిపించడం లేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ సోమవారం విలేఖరులతో అన్నారు....
గత 24 గంటల్లో 2568 కొవిడ్ కొత్త కేసులు
న్యూఢిల్లీ: కొవిడ్19 మహమ్మారి కారణంగా దేశంలో ఈ ఏడాది మొత్తంగా 5,15,877 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. గత 24 గంటల్లో...
దేశంలో మాగ్నమ్ వింగ్స్ మొట్టమొదటి యుఏవీ విడుదల..
హైదరాబాద్: మాగ్నమ్ వింగ్స్ ఎల్ఎల్పీ గురువారం తమ మొట్టమొదటి వాణిజ్య యుఏవీ (మానవ రహిత విమాన వాహనం) ఎండబ్ల్యు వైపర్ను విడుదల చేసింది. ఈ యుఏవీని భారతదేశం కోసం ఓ భారతీయుడు రూపొందించాడు....
మన క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైంది : రాజ్నాధ్ సింగ్
ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు వెల్లడి
న్యూఢిల్లీ : భారత క్షిపణి వ్యవస్థ అత్యంత విశ్వసనీయమైందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం పొరపాటున దూసుకెళ్లిన క్షిపణి, పాకిస్థాన్ భూభాగంలో...
గాంధీ కుటుంబంపై కపిల్ సిబల్ విమర్శలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ రిబెల్ నేత కపిల్ సిబల్ తన వ్యతిరేక గళాన్ని మరోసారి వినిపించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు కానప్పటికీ నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారని విమర్శించారు. 5 రాష్ట్రాల ఎన్నికల...
ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు!
లుధియానా: ఉక్రెయిన్లోని కొన్ని విశ్వవిద్యాలయాలు సోమవారం ఆన్లైన్ తరగతులను పునఃప్రారంభించడాన్ని భారతీయ విద్యార్థులు స్వాగతించారు. రష్యా దాడితో ఆ దేశం వదిలి వచ్చేసిన రెండు వారాలకు వారి ముఖాలపై ఉపశమన భావం కనిపించింది....
పాకిస్థాన్లో పడ్డ క్షిపణి ప్రమాదవశాత్తు పేలింది: రాజ్నాథ్
న్యూఢిల్లీ: మార్చి 9న అనుకోకుండా పేల్చిన క్షిపణి పాకిస్థాన్ భూభాగంలో 124 కిమీ. దూరంలో పడిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. ‘సాంకేతిక లోపం వల్ల ప్రమాదవశాత్తు క్షిపణి...
ఆసియా క్రీడలకు నిఖత్ అర్హత
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో చైనా వేదికగా జరిగే ఆసియా క్రీడలకు భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అర్హత సాధించింది. సెప్టెంబర్ 10 నుంచి ఆసియా క్రీడలు జరుగనున్నాయి. కాగా...
ఆసియా ఉమెన్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన తెలంగాణా క్రిడాకారిణి
మన తెలంగాణా/హైదరాబాద్: తొమ్మిదవ ఏషియన్ యూత్ ఉమెన్ హ్యాండ్ బాల్ పోటిల్లో భారత జట్టుకు ఎంపికైంది ఉమ్మడి అదిలాబాద్ జిల్లా క్రీడాకారిణి మడావి కరీనా. కొమరం భీమ్ జిల్లా కేంద్రంలోని గిరిజన గురుకుల...
జవాన్ల కోసం తొలి 3డి ప్రింటెడ్ హౌస్ నిర్మించిన సైనిక ఇంజనీర్లు
గుజరాత్: డిజిటలైజ్డ్ నిర్మాణాలు విస్తరించే దిశలో భారత సైనిక ఇంజనీర్లు 3డి రాపిడ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీని ఉపయోగించి మూడు వారాల్లో రెండు ఇళ్లను నిర్మించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గాంధీనగర్లోని ఆగ్నేయ...
కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఐదుగురు భారతీయ విద్యార్థుల మృతి
టొరంటో: కెనడాలోని ఆంటేరియో ప్రావిన్సులో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కెనడాలో భారతీయుల మరణానికి దారితీసిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటనల్లో...