Thursday, May 16, 2024
Home Search

భారత - search results

If you're not happy with the results, please do another search

మోడీతో పవార్ భేటీ!

 నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడు శరద్ పవార్‌కు దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానముంది. పార్టీలకతీతంగా అందరి మన్ననలను పొందగలిగే స్థాయికి ఆయన ఎదిగారు. అటువంటి వ్యక్తులు కొన్ని సందర్భాల్లో వేసే అడుగుల...
NV Ramana comments on local language in High Courts

అన్నింటినీ కోర్టే చూస్తే పార్లమెంటు ఎందుకు?

న్యూఢిల్లీ: ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలతో సుప్రీం కోర్టుపై మరింత భారం పడుతోందని, రాజకీయంగా సున్నితమైన అంశాలు కూడా కోర్టు తలుపు తడుతున్నాయని అన్నిసమస్యలు కోర్టు దృష్టికి వస్తే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎందుకని.....

కొండపల్లిలో గ్రీన్‌ క్రాఫ్ట్‌ స్టోర్‌ను ప్రారంభించిన అభిహార..

విజయవాడ: సామాజిక వ్యవస్థాపక కార్యక్రమం, అభిహార ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కొండపల్లి ప్రాంతంలో కళాకారుల జీవితాలను పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంది. కోవిడ్‌–19 కారణంగా ఎంతోమంది కళాకారులు ప్రభావితమయ్యారు. వీరిలో చాలామంది అప్పుల ఊబిలోనూ...
Rahul is Intelligent

మహాపండిత మేధావి సాంకృత్యాయన్

రాహుల్ సాంకృత్యాయన్ అనేకరంగాల్లో విస్తృత విశేష కృషి చేశారు. ప్రభావశీల తోడ్పాటును అందించారు. అయినా చరిత్రకారులు, తత్వవేత్తలు, రచయితలు, రాజకీయ కార్యకర్తలు ఆయనను మందకొడిగానే స్మరించుకుంటున్నారు. నేటితరం విద్యావేత్తలకు, విద్యార్థులకు రాహుల్ సాంకృత్యాయన్...
Tata new app released

దేశంలో తొలి సూపర్ యాప్ ‘టాటా న్యూ’

యుపిఐ నుంచి ఐపిఎల్ మ్యాచ్‌ల వరకు.. ఇంకా కిరాణా, విమాన టికెట్లు, హోటల్ బుకింగ్‌లు కూడా ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్‌లకు గట్టి పోటీనివ్వడమే న్యూఢిల్లీ : ఉప్పు నుంచి స్టీల్ వరకు బహుళ వ్యాపారాలు కల్గిన టాటా గ్రూప్...
Korea Open Badminton 2022: Sindhu reached quarterfinals

క్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్..

క్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్ సాత్విక్‌చిరాగ్ జోడీ ముందంజ కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సన్‌చెయాన్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్‌లో...
Guv Tamilisai met Amit Shah

స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకుందాం: తమిళిసై

స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకుందాం శాస్త్రవేత్తలకు గవర్నర్ పిలుపు మనతెలంగాణ/హైదరాబాద్:  స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని , ఆ దిశగా పరిశోధనలు సాగించాని రాష్ట్ర గవర్నర్ తమిళిసై శాస్త్రవేత్తలకు పిలిపునిచ్చారు. గురువారం రాజేంద్రనగర్‌లో పివి...
More trees planted in Osmania University

ఉస్మానియా యూనివర్శిటీలో పండ్ల చెట్లు విరివిరిగా పెంచాలి: కలెక్టర్

మన తెలంగాణ,సిటీబ్యూరో: ఉస్మానియా యూనివర్శిటీలో పండ్ల చెట్లు, ఉపయోగపడే చెట్లను విరివిరిగా పెంచాలని జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో జరిగిన జిల్లా గ్రీన్ ఛాంపియన్ సర్టిఫికెట్ ప్రధానోత్సవం సందర్భంగా...

ప్రతి ధాన్యం గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే

దేశ వ్యాప్తంగా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలి కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించకూడదు గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర రైతులు ఉద్యమిస్తారు దేశ రాజధాని వేదికగా కేంద్రంపై నిప్పులు...
Sadhguru Visit 1983 World Cup

1983 ప్రపంచ కప్ ను సందర్శించిన సద్గురు..

1983లో భారతీయ క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్ ని సద్గురు సందర్శించారు. Koo App 1983లో భారతీయ క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్ ని సద్గురు సందర్శించారు #సద్గురు #ప్రపంచకప్ #మట్టినిరక్షించు #క్రికెట్...
gangula kamalakar comments on central government

రైతులు కన్నీరు పెడితే దేశానికి అరిష్టం: మంత్రి గంగుల

కరీంనగర్: జిల్లా కలెక్టరేట్ ఎదుట టిఆర్ఎస్ ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. కేంద్రం తీరు దున్నపోతులాగా ఉందన్నారు. అందుకే దానిపై వర్షం కురిపించి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు....
Nirmala

ఉచిత ఆహార ధాన్యం పంపిణీని ప్రశంసించిన నిర్మలా సీతారామన్

ప్రభుత్వ ఉచిత ఆహారధాన్యాల కార్యక్రమం కారణంగా 2020లో భారతదేశంలో తీవ్ర పేదరికం కేవలం 10 బేసిస్ పాయింట్లు మాత్రమే పెరిగి 0.86%కి చేరుకుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వర్కింగ్ పేపర్ పేర్కొంది. న్యూఢిల్లీ:...
Flipkart Health Plus App

ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ యాప్

న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆరోగ్య సంరక్షణ విభాగంలోకి ప్రవేశించింది. ఫ్లిప్‌కార్ట్ హెల్త్ ప్లస్ పేరిట యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా దేశ వ్యాప్తం గా లక్షలాది మంది వినియోగదారులకు ఔషధాలు,...
MP Santosh Kumar Got Vrikshamitra Samman Samaroh Award

పర్యావరణ సేవకుడు, ప్రకృతికి స్నేహితుడు

మనం జాగ్రత్తగా కాపాడి మన తర్వాతి తరాలకు ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది కేవలం ప్రకృతి. ప్రత్యేకించి జనాభా ఎక్కువ కలిగిన, అభివృద్ధి చెందుతున్న మన దేశంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం,...

హెచ్‌డిఎఫ్‌సి పతనం ఎఫెక్ట్

566 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. ఫైనాన్షియల్, ఐటి స్టాక్స్ అమ్మకాలతో వరుసగా రెండో రోజు బుధవారం సూచీలు పతనమయ్యాయి. 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్...
Ashish Kumar Monica goes to final

ఫైనల్లో ఆశీష్ కుమార్, మోనిక

థాయిలాండ్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీ ఫుకెట్: థాయిలాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు ఆశీష్ కుమార్, మోనిక, గోవింద్ సహాని, వరీందర్ సింగ్‌లు ఫైనల్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన మ్యాచుల్లో భారత...
Domestic third list of military products tomorrow

రేపు సైనిక ఉత్పత్తుల దేశీయ మూడవ జాబితా

  ఢిల్లీ : దేశంలో రక్షణ సైనిక ఉత్పత్తులు వ్యవస్థల స్వదేశీకరణ ప్రక్రియలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం మూడవ జాబితాను విడుదల చేస్తారు. రక్షణ సైనిక పాటవానికి సంబంధించి భారతదేశం అత్యధిక...
Sindhu Srikanth won in First Round

సింధు, శ్రీకాంత్ ముందంజ

కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సియోల్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు శుభారంభం చేశారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ పోటీల్లో సింధు, శ్రీకాంత్‌లు జయకేతనం ఎగుర...
42nd founding anniversary of the Bharatiya Janata Party

బిజెపి దేశభక్తికి ప్రత్యర్థులు బంధుప్రీతికి అంకితం

బిజెపి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మోడీ వ్యాఖ్య న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ దేశభక్తికి అంకితమైతే, ప్రత్యర్ధి పార్టీలు బంధుప్రీతికి మొగ్గు చూపుతున్నాయని, అయితే ప్రజాస్వామ్యానికి వంశపాలన పార్టీలు ప్రధానశత్రువులని క్రమంగా ప్రజలు తెలుసుకున్నారని...
PM Modi to Attend Shanghai Meeting in Uzbekistan

కేంద్ర ఆహార భద్రత పథకానికి ఐఎంఎఫ్ కితాబు

న్యూఢిల్లీ : రెండేళ్ల క్రితం భారత్‌లో ప్రవేశించిన కరోనా మహమ్మారి దేశ ప్రజల జీవనస్థాయిలపై దెబ్బకొట్టినా కేంద్రం తీసుకు వచ్చిన ఆహార భద్రత పథకం భారత్‌లో తీవ్ర పేదరికం పెరగకుండా నిరోధించగలిగిందని అంతర్జాతీయ...

Latest News