Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో తొలి గ్రీన్ ఫంగస్ కేసు
న్యూఢిల్లీ : దేశంలో మొదటిసారి గ్రీన్ఫంగస్ కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ వ్యక్తిలో గ్రీన్ఫంగస్ లక్షణాలు కనిపించాయి. బ్లాక్, వైట్ఫంగస్ల కంటే ఈ ఫంగస్ ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.అరబిందో ఇనిస్టిట్యూట్...
టీకా కోసం ముందుగా రిజిస్ట్రేషన్ అక్కరలేదు : కేంద్రం
న్యూఢిల్లీ : కరోనా టీకా కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసిన అవసరం లేదని, 18 ఏళ్లు దాటిన వారెవరైనా సమీపాన గల వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి అప్పటికప్పుడు కొవిడ్ యాప్లో నమోదు చేయించుకుని...
కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్పై అమ్మకం పన్ను ఎత్తేయాలి
కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్య
బిజెపి పాలిత రాష్ట్రాలపై పెదవి విప్పని మంత్రి
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర...
పెట్రో- డీజిల్ పోటాపోటీ
పలు రాష్ట్రాలలో వందదాటి పరుగులు
న్యూఢిల్లీ : డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. రాజస్థాన్, కర్నాటక ఇతర ప్రాంతాలలో ఇప్పటికే డీజిల్ ధరలు లీటర్కు రూ 100 దాటాయి. ఇటీవలి కాలంలో వరుసగా ఇంధన...
పెట్రో ‘శతకం’
దేశం ఏమైపోయినా, ఎంతటి దారిద్య్రంలో కూరుకుపోయి ఎన్నెన్ని బాధలు పడుతున్నా, అకాల కొవిడ్ మరణాలతో ఎంతగా కన్నీటి కుండ అయి పోయినా క్రమం తప్పకుండా విరుచుకుపడుతున్న పెట్రో ధరల పెంపు శుక్రవారం నాడు...
రాహుల్ నాయకత్వం ప్రశ్నార్థకం?
విధానపర అంశాలపై, పాలనపర వైఫల్యాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని నిత్యం నిలదీసే నేతగా రాహుల్ గాంధీ గుర్తింపు పొందుతున్నప్పటికీ, ఆయన నాయకత్వం పట్ల ఓటర్లకు మాత్రమే కాకుండా, ఆయన పార్టీ నేతలకు...
పెట్రోల్,డీజిల్ ధరలు పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను బుధవారం మళ్లీ ఆల్టైమ్ గరిష్ట స్థాయికి పెంచినట్లు దేశంలోని అతిపెద్ద ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ డేటా తెలిపింది. దేశంలో పెట్రోల్ ధరల పెరుగుదలకు ఇప్పట్లో బ్రేక్...
కరోనా వల్ల 30వేల మంది చిన్నారులు అనాథలయ్యారు..
కొవిడ్ మహమ్మారి వల్ల 30 వేలమందికిపైగా అనాథలయ్యారు
274మంది అపహరణకు గురయ్యారు: సుప్రీంకోర్టుకు బాలల కమిషన్ నివేదిక
న్యూఢిల్లీ: కొవిడ్19 మహమ్మారి వల్ల దేశంలో ఇప్పటివరకు 30,071మంది చిన్నారులు అనాథలుగా మారారని జాతీయ బాలల హక్కుల...
మామిడి పండు ఒకటి రూ.1000!
మామిడి పండు ఒకటి రూ.1000!
మధ్యప్రదేశ్లో మాత్రమే పండే ‘నూర్జహాన్ ’ రకానికి ముందే బుకింగ్లు
ఈ సారి పంటతోపాటు పండు సైజు కూడా బాగా ఉందంటున్న రైతులు
ఇండోర్: అందరూ ఎంతో ఇష్టంగా తినే మామిడి...
ఒక నేత అహం కన్నా దేశం మిన్న
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పాలన పట్ల చరిత్ర ఎలా తీర్పు చెపుతుందో భవిష్యత్తే నిర్ణయించాలి. ప్రస్తుతం ఆయన తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. చాలా కాలం...
బ్లాక్ ఫంగస్తో ఒకే ఆస్పత్రిలో 20 రోజుల్లో 32మంది మృతి
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 20 రోజుల వ్యవధిలో 32మంది బ్లాక్ ఫంగస్తో మరణించారని ఓ వైద్య అధికారి వెల్లడించారు. మహరాజ యశ్వంతరావు ప్రభుత్వ హాస్పిటల్లో ఈ మరణాలు సంభవించాయి. మృతుల్లో అధికభాగం కొవిడ్...
యువకుడ్ని చితకబాదిన దుండగులు
ఉజ్జయిని: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని జిల్లాలో దారుణం జరిగింది. నీలంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని లవ్ కుష్ నగర్ లో గోవింద్ అనే యువకుడిని కొందరు వ్యక్తులు కర్రలతో విచక్షణరహితంగా దాడిచేశారు. తీవ్రగాయాలతో...
పోలీస్ అధికారిపై గ్రామస్థుల దాడి (వీడియో వైరల్)
ఛతర్పూర్: మధ్యప్రదేశ్ ఛతర్పూర్ గ్రామస్థులు ఓ పోలీస్ అధికారిపై దాడిచేశారు. గ్రామంలోని స్థానికుడి తలపై కొట్టినట్లు ఆరోపణలు రావడంతో గ్రామస్థులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఇంట్లో బయటకు లాక్కొచ్చి మరి కర్రలతో కొట్టారు....
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక రోజు స్థిరంగా ఉన్న తరువాత, పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు గురువారం పెంచారు. దీంతో పెట్రోధరలు దేశవ్యాప్తంగా తాజా రికార్డు...
బ్లాక్ ఫంగస్… రాష్ట్రాలకు 29,250 యాంపోటెరిసిన్బి వయల్స్
అదనంగా 29,250 యాంపోటెరిసిన్బి
వయల్స్: కేంద్రమంత్రి సదానందగౌడ
బెంగళూర్: బ్లాక్ ఫంగస్(మ్యూకర్మైకోసిస్) చికిత్స కోసం వినియోగించే 29,250 యాంఫోటెరిసిన్బి వయల్స్ను రాష్ట్రాలకు అదనంగా కేటాయించామని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి డివి సదానందగౌడ తెలిపారు. దేశంలో...
ఆహారం ఇస్తామని.. అంబులెన్స్లో అత్యాచారం
భోపాల్: మహిళకు ఆహారం ఇస్తామని ఆశచూపించి అంబులెన్సులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి చేసిన దారుణ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే... 22 ఏళ్ల ఓ...
సాగు సన్నద్ధత
కోటి 40లక్షల ఎకరాల్లో వానాకాలం పంటల సాగు
13.06లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం
అందుబాటులో 18లక్షల క్వింటాళ్లు
కందిసాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
ఎకరాకు 2కిలోల విత్తనాలు ఉచితం
సమీక్ష సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న వానాకాలపు...
సెంచరీకి చేరువలో ముంబయిలో లీటర్ పెట్రోల్
ఒకే నెలలో 13 సార్లు పెంపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ మార్కుకు చేరువలో ఉంది. లీటర్ పెట్రోల్పై 23 పైసలు,...
భారత్ వెరియంట్ అంటే మోడీకి భయం: కమల్ నాథ్
భోపాల్: భారత్ దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుండడంతో ఇది భారత్ వేరియంట్ అని మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తెలిపారు. దేశ శాస్త్రవేత్తలు కూడా ఇది భారత్...
కరోనా సోకిందనే భయంతో యువకుడు కిరోసిన్ తాగి….
భోపాల్: కరోనా వైరస్ కంటే దీంతో వచ్చిన భయమే ఎక్కువ మంది ప్రాణాలు తీస్తోంది. వంద మంది కరోనా వస్తే ఒక్కరు మాత్రమే ప్రాణాలు వీడుస్తున్నారు. అది కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువగా...