Home Search
వాజ్ పేయి - search results
If you're not happy with the results, please do another search
ప్రధాని జమిలి ఎన్నికల జపం!
ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీల ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దశాబ్దాల క్రితమే లా కమిషన్ ముందు కు తెచ్చిన ఈ అంశం సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం,...
‘తాటక’ బూటకపు ఎన్కౌంటర్!
ప్రశ్నలపై ప్రస్తుతం అప్రకటిత నిషేధం కొనసాగుతోంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధి ప్రభుత్వం బహిరంగంగా ప్రశ్నించే సమాజాన్ని ఖైదు చేసింది. చట్టాలు, రాజ్యాంగం అమలులో ఆంక్షలుండేవి. దీంతో ఎమర్జెన్సీకి, ఆంక్షలకు వ్యతిరేకంగా మేధో సమాజం...
సొంత వాహనం లేని ప్రధాని మోడీ
4 బంగారు ఉంగరాలు... రూ 2.85 కోట్లు
అప్పుల్లేవు . సొంత వాహనం లేదు
జీతం మొత్తం జాగ్రత్తగా ఎఫ్డిలకు
పొదుపు మంత్ర...గాంధీనగర్ ఇల్లు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గత సంవత్సరంతో...
కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూత
న్యూఢిల్లీ /పాట్నా: కేంద్ర సీనియర్ మంత్రి, లోక్జనశక్తి పార్టీ(ఎల్జెపి) అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం కన్నుమూశారు. పలువురు ప్రధానుల టీంలో కేంద్ర మంత్రిగా పనిచేసి, రాజకీయ వైజ్ఞానిక్గా పేరొందిన పాశ్వాన్ తమ 74వ...
బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రే దోషి
ప్రత్యేక కోర్టు తీర్పు
న్యూఢిల్లీ: బొగ్గు గని కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రేను దోషిగా ప్రత్యేక తేల్చింది. 1999లో అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో జార్ఖండ్ బొగ్గు బ్లాక్...
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూత
ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ (82) ఆదివారం ఉదయం కన్నుమూశారు. జశ్వంత్సింగ్ అనారోగ్యంతో ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదు సార్లు రాజ్యసభ...
బతుకు’పోగు’ బతికేదెట్టా?
అతుకుతున్న రాష్ట్రం, తెంపుతున్న కేంద్రం
చేనేత రంగానికి గుదిబండలా జిఎస్టి
ఉత్పత్తులకు మార్కెటింగ్లేక మూలనపడుతున్న మగ్గాలు
కరోనాతో దుర్భరంగా 60వేల మంది నేతన్నల జీవితాలు
బతుకమ్మ చీరలు, యూనిఫామ్ల ఆర్డర్లతో ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం
ఆదుకోవాలని కేంద్రానికి చేస్తున్న...
వరుణుడి ప్రకోపం
ఉరకలెత్తుతున్న గోదావరి, శ్రీశైలానికి భారీ వరద
భద్రాద్రి నిండింది.. ఓరుగల్లు మునిగింది...
వేలాది ఎకరాల్లో పంటలకు అపారనష్టం
సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
రానున్న 48 గంటలు వర్షాలు కురిసే అవకాశం
హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...
మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి..
విశేషానుభవాల యుపికా లాల్జీ... మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి
లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మరణించారు. ఉత్తరప్రదేశ్లో ఆయన ప్రముఖ రాజకీయ నేతగా చక్రం తిప్పారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 85...
అందరి మనిషి -అందని మనిషి
కూటమి కట్టడం ఎరుగని వ్యక్తి. తనకంటూ ఒక వర్గం లేకపోయినా, అధిష్ఠానంలో తనను ఆదుకొనే, చేదుకొనే వ్యక్తులంటూ ఎవరూ లేకపోయినా, వివాదాలకు అతీతమైన వ్యక్తి కావడం వల్లనే తొలి తెలంగాణ వేర్పాటు ఉద్యమం...
బార్డర్ లో గోడ కడతామంటే సపోర్ట్ చేస్తాం: కెసిఆర్
హైదరాబాద్: ఏ దేశానికైనా పౌరసత్వం ఉండాలని, దానికో చట్టం ఉండాలని, దేశంలోకి చొరబాటుదారులను అనుమతించమని ఎవరూ చెప్పరని సిఎం కెసిఆర్ తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్సిఆర్, ఎన్పిఆర్ కు వ్యతిరేకంగా సిఎం...