Home Search
వైసిపి - search results
If you're not happy with the results, please do another search
ఎపి మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
గుండెపోటుతో సోమవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూత
జూబ్లీహిల్స్లోని మంత్రి స్వగృహంలో
భౌతికకాయానికి నివాళులర్పించిన తెలంగాణ
ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
గౌతమ్రెడ్డి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని
ప్రకటన కుటుంబసభ్యులను పరామర్శించిన...
నటుడు అలీకి రాజ్యసభ సీటు!
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ సినీనటుడు, వైసిపి నే త అలీ మంగళవారం ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. ఇటీవల టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం సీఎం జ గన్ను కలిసిన పలువురు...
ఎపి ఎంపి రఘురామకు సిఐడి నోటీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎపిలోని వైసిపి రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజు ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని బుధవారం నాడు ఎపి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని...
‘రాజకీయాల్లోకి రాకముందు మీ ఆస్తులెంత.. ఇప్పుడెంత?’: తమ్మారెడ్డి సవాల్
హైదరాబాద్: సినీ ఇండస్ట్రీపై వైసిపి నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పలువురు సినీ నిర్మాతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో రాజకీయ నేతలకు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సవాల్...
‘అనంత’లో బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురం ఎంఎల్ఎ బాలకృష్ణ ఇంటి దగ్గర మంగళవారం మధ్యాహ్నం ఉద్రిక్తత నెలకొంది. హిందూపురం మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డు విషయంలో టిడిపి, వైసిపి నేతల మధ్య...
కేంద్రమంత్రి ప్రకటనపై ఆర్. కృష్ణయ్య మండిపాటు
కేంద్రమంత్రి ప్రకటనపై మండిపాటు
బిసి సంఘాలు అత్యవసర సమావేశంలో ఆర్. కృష్ణయ్య
మనతెలంగాణ/హైదరాబాద్ : జనాభా గణనలో కులగణన చేయడం లేదని కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ పార్లమెంట్లో ప్రకటించడంపై 14 బిసి సంఘాలు మండిపడ్డాయి. గురువారం...
ప్రధాని లేకుండానే అఖిలపక్ష సమావేశం
రైతు సమస్యలు, ద్రవ్యోల్బణం, కొవిడ్లాంటి పలు అంశాలను లేవనెత్తిన ప్రతిపక్షాలు
ప్రధాని పాల్గొంటారని ఆశించాం : కాంగ్రెస్
ప్రధాని రావాలన్న ఆనవాయితీ లేదన్న మంత్రి ప్రహ్లాద్ జోషీ
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రభుత్వం...
చంద్రగ్రహణ వేళ
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్వేగాన్ని ఆపుకోలేక విలపించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతను కలగజేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రెండవ రోజే ఈ సంఘటన జరగడం...
పూర్వీకుల సమాధుల వద్ద నారా రోహిత్ నిరసన..
అమరావతి: ఎపి అసెంబ్లీలో జరిగిన ఘటనపై సినీనటుడు నారా రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నారావారిపల్లెలో నిరసనకు దిగారు. అసెంబ్లీ సాక్షిగా వైసిపి నేతలు చంద్రబాబు కుటుంబ సభ్యులపై చేసిన వ్యక్తిగత విమర్శల...
ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తా: బాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని వైసిపి ఎంఎల్ఎలు వ్యక్తిగతంగా కించపరుస్తూ విమర్శలు చేయడంతో ఆయన అసహనానికి గురయ్యారు. అత్యవసర టిడిఎల్ పి...
ప్రతిపక్షాలు లేకుండా చేయాలని జగన్ కుట్ర: ఏపి కాంగ్రెస్
అమరావతి: టిడిపి కేంద్ర కార్యాలయం, టిడిపి నేతల ఇళ్లపై అధికార పార్టీ వైసిపి శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపి కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ అన్నారు....
గుంత కనిపించగానే ఫోటోకు ఫోజులిస్తున్నారు: సజ్జల
అమరావతి: ఎవరో వస్తున్నారని ఉలిక్కిపడి ఏదో చేయాల్సిన అవసరం లేదని వైసిపి నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. గుంత కనిపించగానే ఫొటోకు ఫోజులు ఇవ్వాలనుకుంటే తాము ఆహ్వానిస్తామని, మీడియాలో...
బద్వేల్ ఉప ఎన్నిక బాధ్యత మంత్రి పెద్దిరెడ్డిదే
అమరావతి: బద్వేల్ ఉప ఎన్నికపై వైసిపి కసరత్తు చేస్తోంది. ఒక్కో మండలం బాధ్యత ఎంఎల్ఎలకు సిఎం జగన్ అప్పగించారు. బద్వేల్ ఉప ఎన్నికల బాధ్యత మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. పెద్దిరెడ్డికి సహాయకారిగా మరికొందరు...
టిడిపి మహిళా జడ్పిటిసి ఇంటిపై రాళ్ల దాడి.. ఆరు బైక్లు దగ్ధం
గుంటూరు: వినాయక నిమజ్జనంలో వైసిపి, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని పెదనందిపాడు మండలం కొప్పర్రులో సోమవారం రాత్రి గణేశ్ నిమజ్జనోత్సవ కార్యక్రమం సందర్భంగా వైసిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. టిడిపి...
చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
అమరావతి: ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చి ఎంఎల్ఎ జోగి రమేష్ను బుద్ధా వెంకన్న అడ్డుకున్నారు. దీంతో టిడిపి-వైసిపి కార్యకర్తలు రాళ్లు...
చట్టం జగన్ చుట్టమా…..
చట్టం జగన్ చుట్టమా: ప్రశ్నించిన బిజెపి
తిరుపతి: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో గత సంఖ్య ను మించి ఐదు పదుల పైన సభ్యులను కలుపుకుని దేవస్థాన కమిటీని...
పికె రాజకీయ యాత్ర సాగేనా!
అప్పటి వరకు ఏనాడు పార్లమెంట్ భవన్లో అడుగు కూడా పెట్టని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో బిజెపి అపూర్వ విజయం సాధించడంతో పాటు కాంగ్రెసేతర పార్టీలలో లోక్సభలో సొంతంగా పూర్తి ఆధిక్యత...
గత వారం 8 బిల్లులను ఆమోదించిన రాజ్యసభ
24.2 శాతానికి పెరిగిన ఉత్పాదకత
మూడు వారాల్లో మొత్తం 60 గంటల సభా సమయం వృథా
న్యూఢిల్లీ: గత నెల 19న పార్లమెటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచి గడచిన మూడు వారాల్లో ఒక్క రోజు కూడా...
కత్తి మహేశ్ చికిత్సకు ఎపి సర్కార్ సాయం
అమరావతి: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు కత్తిమహేశ్ కు ఎపి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. కత్తి మహేశ్ వైద్య ఖర్చుల కోసం చెన్నై...
జగన్ చంద్రబాబుల రెండేళ్ల పోరు
నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి 30, మే 2019న ప్రమాణ స్వీకారం చేశారు. 2014లోనే అధికార పీఠం ఎక్కాల్సిన జగన్ స్వల్ప శాతం ఓట్ల తేడాతో చేజార్చుకొన్నాడు. నాలుగు...