Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
బోనాలపై మంగ్లీ పాట వివాదం..
హైదరాబాద్: తెలంగాణలో బోనాల పండుగ నేపథ్యంలో ప్రముఖ సింగర్ మంగ్లీ పాడిన పాటపై వివాదం నెలకొంది. మంగ్లీ పాడిన పాటలో అభ్యంతరక పదాలు వాడారని, వెంటనే చర్యలు తీసుకోవాలని మల్కాజ్ గిరి బిజెపి...
మాజీ ఎంపి హనుమంతరావును పరామర్శించిన దత్తాత్రేయ
హైదరాబాద్: అంబర్ పేట్ లోని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి హనుమంతరావు నివాసానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వెళ్లి ఆయనను పరామర్శించారు. గత కొన్ని రోజులుగా కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ...
యాదాద్రి… రన్నింగ్ లో ఊడిపోయిన బస్సు చక్రాలు
యాదాద్రి భువనగిరి: బస్సు వెనుక చక్రాలు ఊడిపోయిన సంఘటన యాదాద్రి జిల్లాలోని రాయగిరి-మోత్కూర్ ప్రధాన రహదారిపై కాటేపల్లి వద్ద జరిగింది. బస్సు వేగం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు....
మరియమ్మ లాకప్ డెత్ కేసు: ఎస్ఐ, ఇద్దురు కానిస్టేబుళ్ల తొలగింపు..
హైదరాబాద్: దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో ఎస్ఐతోపాటు ఇద్దురు కానిస్టేబుళ్లను రాచకొండ కమిషనరేట్ విధుల నుంచి తొలగించింది. ఖమ్మం జిల్లాలోని అడ్డగూడురు పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉన్న దళిత మహిళ...
మళ్లీ గొర్రెల పంపిణీ
రూ.6,000 కోట్లతో రెండో విడతకు సిఎం కెసిఆర్ గ్రీన్సిగ్నల్
రూ.5వేల కోట్లతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీ అద్భుతమైన ఫలితాలిచ్చింది రెండు విడతలకు కలిసి రూ.11వేల కోట్లు అవుతున్నది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు...
పెరిగిన భూ విలువలు రిజిస్ట్రేషన్ చార్జీలు
రేపటి నుంచి అమలు
అన్ని గ్రామపంచాయతీల్లో రిజిస్ట్రేషన్
చార్జీలు 2శాతం గరిష్ట, కనిష్ఠ
విలువల్లో భారీ మార్పులు
రిజిస్ట్రేషన్ సంబంధిత 20రకాల
సేవలపై పెరగనున్న చార్జీలు
ఎనిమిదేళ్ల తర్వాత పెంపు
ఎకరం...
వేలం పారదర్శకం
కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై అసత్య కథనాలు
నిరాధార ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తాం
ప్లాట్ల ధరలు వేర్వేరుగా ఉండడం వింత కాదు ఆన్లైన్లో పాటకు 8నిమిషాలు ఇచ్చాం స్విస్...
రాష్ట్ర బిజెపి ఎంపిల మతిమాలిన ప్రశ్నలు
పార్లమెంట్లో సిఎం కెసిఆర్పై బురద జల్లేందుకు విఫలయత్నం
బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ అడిగిన ప్రశ్నలన్నింటికీ కేంద్రం నుంచి కాదు, లేదు అనే సమాధానాలే దూసుకొచ్చాయి
కాళేశ్వరం వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర...
సింగరేణి సిబ్బంది రిటైర్మెంట్ వయసు 61
ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం
మన తెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 26 తేదీన జరిగే బోర్డు...
ఈ ఏడాదికి చెరి సగం
కృష్ణ నీటి పంపకంపై కెఆర్ఎంబికి ఇఎన్సి లేఖ, రాష్ట్రంలో మంచినీటి, సాగునీటి
అవసరాలు చాలా ఉన్నాయ్, ట్రిబ్యునల్ తుదితీర్పు వచ్చేదాక ఇలాగే వాడుకుంటాం
12వబోర్డు మీట్లో జరిగింది తాత్కాలిక ఒప్పందమే, క్యాచ్మెంట్ ప్రకారం 771టిఎంసిలు...
నేడు టిఆర్ఎస్లోకి కౌశిక్రెడ్డి
n నన్ను హత్య చేసేందుకు ఈటల కుట్ర
n ఎంపిటిసి బాలరాజ్ హత్యలోనూ ప్రమేయం
n టిపిసిసి మాజీ కార్యదర్శి పైడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర సిఎం కెసిఆర్...
రాష్ట్రంలో మరో 657 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 1,04,478 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 657 మందికి వైరస్ సోకింది. తాజాగా ఇద్దరు కోవిడ్-19తో మరణించారు....
నగరానికి వాన గండం
వణుకుతున్న నగరవాసులు
హైదరాబాద్: నగరవాసులకు వాన గండం పొంచి ఉంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపడంతోనగరవాసులు బిక్కు బిక్కుమంటున్నారు. బుధవారం వాయువ్య బంగాళాఖాతంలో...
ఉజ్జయిని మహంకాళీ బోనాలకు ఏర్పాట్లు
భారీ భద్రత ఏర్పాటు చేశాం, మాస్కు పెట్టుకోవాల్సిందే
నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళీ బోనాలకు అన్ని ఏర్పాట్లు చేశామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళీ దేవాలయంలో మంగళవారం...
మొదటి డోసు టీకా తీసుకున్న కెటిఆర్
హైదరాబాద్: ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ కరోనా టీకా తీసుకున్నారు. టీకా మొదటి డోసు తీసుకున్న కెటిఆర్, వ్యాక్సిన్ వేసుకున్న ఫోటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. టీకా వేసిన నర్సు కెరినా...
మేడ్చల్ జిల్లాలో ఎన్ఐఏ సోదాలు
హైదరాబాద్: దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసులో మేడ్చల్ జిల్లా మురహరిపెల్లిలో ఉంటున్న కొమ్మురాజుల కనకయ్య ఇంట్లో ఎన్ఐఎ అధికారులు తనిఖీలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో దొరికిన పేలుడు...
ఆవు పాలలో పోషక విలువలు ఎక్కువ
హైదరాబాద్: నగరంలో పాల ఉత్పత్తి, పాల ఉత్పత్తుల విక్రయాలు అతి ముఖ్యమైన కార్యకలపాలుగా నిలుస్తున్నాయి. నేటి రద్దీ జీవనశైలి కారణంగా వారు ఆహార పోషకాల కోసం పాలు ఉత్పత్తులపై ఆధారపడుతున్నారు. చాలామంది ప్రజలు...
రుణాల పేరుతో ఛీటింగ్
ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు
హైదరాబాద్: రుణాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను నగర సైబర్ క్రైం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి...
సినిమా థియేటర్లలో పార్కింగ్ వసూళ్లకు అనుమతి
ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్: సినిమా థియేటర్లలో మళ్లీ వాహనాల పార్కింగ్ ఫీజుల బాధుడుకు రంగం సిద్దమైంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ప్రేక్షకులపై...
మరో రెండు నెలలు డెల్టా ప్రభావం: డిహెచ్ శ్రీనివాస్
మరో రెండు నెలల వరకు డెల్టా ప్రభావం కొనసాగుతుంది
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర...