Wednesday, May 1, 2024

చివరి నిజాం మనుమడు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు షహమత్ ఝా కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ షహమత్ ఝా(70) మృతి చెందాడు. మోజం ఝాకు రెండో భార్య అన్వరీ బేగం కుమారుడు షహమత్ ఝా. రెండు వివాహాలు చేసుకొని సంతానం లేకుండా షహమత్ మృతి చెందాడు. షహమత్ ఝా 1950లో జన్మించారు. షహమత్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో విద్యనభ్యసించారు. ఉర్థూలో మంచి కవిగా కూడా ఝాకు పేరుంది.

Also Read: కుక్క పిల్లల కోసం తల్లి కుక్క ఆవేదన.. తల్లి ప్రేమ (వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News