Sunday, April 28, 2024

సైనిక్ స్కూల్స్, నవోదయ పాఠశాలలు మంజూరు చేయండి: నామా

- Advertisement -
- Advertisement -

Soldier Navodaya Schools grant in Telangana

ఢిల్లీ: పేదల కోసం తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్‌లు నిర్మిస్తున్నామని ఎంపి నామా నాగేశ్వర్ రావు తెలిపారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. విభజన సట్టంలో పేర్కొన్న అనేక హామీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రైల్వే మౌలిక సదుపాయాలు కల్పించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని నామా మండిపడ్డారు. తెలంగాణలో సైనిక్ స్కూల్స్, నవోదయ పాఠశాలలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News