Saturday, April 27, 2024

అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Remember sacrifices of the martyrs

హైదరాబాద్: అమరవీరుల దినోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్య్రం కోసం అసువులు బాసిన సమరయోధులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు సిఎం కెసిఆర్ నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్ర పోరాటం అనేక రూపాల్లో సాగిందని, అమరుల త్యాగాలతో స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌”ను దేశం సగర్వంగా నిర్వహించుకుంటోందన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకునే కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News