Tuesday, May 7, 2024

ఐదో వికెట్ కోల్పోయిన సఫారీలు… 158/5

- Advertisement -
- Advertisement -

South Africa loss five wickets in Ind vs SA

సెంచూరియన్: సూపర్ స్పోర్ట్ పార్క్‌లో సౌతాఫ్రికా-ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు సఫారీలు 58 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 158 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 147 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గెలిచే అవకాశాలు ఉన్నాయి లేదా ఐదు వికెట్లు త్వరగా తీస్తే టీమిండియా కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఐదో రోజు ఎల్గర్ 77 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యు రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో టెంబ బవుమా(17), క్వింటన్ డికాక్ (13) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా షమీ, సిరాజ్ చెరో ఒక వికెట్ తీశారు.

ఇండియా తొలి ఇన్నింగ్స్: 327
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్:197
ఇండియా రెండో ఇన్నింగ్స్: 174

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News