Friday, April 26, 2024

మూడు వికెట్ల దూరంలో భారత్

- Advertisement -
- Advertisement -

South Africa loss Seven wickets in Ind vs SA

సెంచూరియన్: సూపర్ స్పోర్ట్ పార్క్‌లో సౌతాఫ్రికా-ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు సఫారీలు 62 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 164 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సఫారీ జట్టు 141 పరుగుల వెనకంజలో ఉంది. భారత్ మూడు వికెట్ల తీస్తే గెలిచి రికార్డు సృష్టిస్తోంది. ఐదో రోజు ఎల్గర్ 77 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో ఎల్‌బిడబ్లు రూపంలో ఔటయ్యాడు. క్వింటన్ డికాక్ 21 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. మల్డర్ ఒక పరుగు చేసి షమీ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో టెంబ బవుమా(22), మార్కో జాన్సెన్ (0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
ఇండియా తొలి ఇన్నింగ్స్: 327
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్:197
ఇండియా రెండో ఇన్నింగ్స్: 174

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News