Monday, April 29, 2024

మూడో రోజు ఆట ప్రారంభం… దక్షిణాఫ్రికా 268/5

- Advertisement -
- Advertisement -

సెంచూరియన్: సూపర్ స్పోర్ట్ పార్క్‌లో భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు దక్షిణాఫ్రికా 72 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 268 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 23 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. డీన్ ఎల్గర్ 145 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్రీజులో మార్కో జాన్సన్(10), డీన్ ఎల్గర్(145) పరుగులతో క్రీజులో ఉన్నారు.

భారత జట్టు తొలి ఇన్నింగ్స్: 245

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News