- Advertisement -
న్యూఢిల్లీ : డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్కు స్పుత్నిక్ లైట్ టీకా మూడో దశ ట్రయల్స్ నిర్వహించ వద్దంటూ డిసిజిఐ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్స్ చేపట్టడానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చేసిన అభ్యర్ధనను డిసిజిఐ తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ ఈ ఆదేశాలు జారీ చేసింది. మూడో దశ ట్రయల్స్ నిర్వమించడానికి ఎలాంటి శాస్ట్రీయ ఆధారాలు కనిపించలేదని కమిటీ పేర్కొంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ లైట్ టీకాను డోసు రూపంలో తేనున్నారు. కానీ భారత్లో ఈ టీకాకు ఇంకా అనుమతి దక్కలేదు.
Sputnik vaccine does not want light trials
- Advertisement -