- Advertisement -
హైదరాబాద్: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 4గంటలకు ప్రారంభమైన ఈ కెబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా రాష్ట్ర బడ్జెట్, కొత్త రెవెన్యూ చట్టం, రాష్ట్రంలోని నీటి పారుదల వ్యవస్థను 11 సర్కిళ్లుగా పునర్ వ్యవస్థీకరించే తదితర అంశాలపై మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది.
State Cabinet meeting begins at Pragathi Bhavan
- Advertisement -