Wednesday, May 1, 2024

చాక్లెట్లు తిని వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చాక్లెట్ తిని వింతగా ప్రవర్తిస్తున్నారు. పాఠశాల సమీపంలోని పాన్ డబ్బాల యజమానుల నుంచి చాక్లెట్లు కొని తింటున్నారు. చాక్లెట్లు తిన్న తరువాత విద్యార్థులు మత్తులోకి జారుకొని వింతగా ప్రవర్తించారు. వెంటనే విద్యార్థులను టీచర్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. చాక్లెట్లు తినడం వలనే టీచర్లు వింతగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాన్ డబ్బా యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News